అందరికి నమస్కారం. నా పేరు K.N.MURTHY ఈనాడు , ఆంధ్రజ్యోతి, శివరంజని,షేర్ కాలమ్ ,లీడర్, వంటి పత్రికలతో పాటు జైకిసాన్ , మహాటీవీ,భారత్ టుడే వంటి ఛానల్స్ లో సబ్ ఎడిటర్ గా ,రిపోర్టర్ గా ,న్యూస్ కోఆర్డినేటర్ గా అవుట్ ఫుట్ ఎడిటర్ గా , డెస్క్ ఇంచార్జి గా , ఆంద్ర భూమిలో కాలం రైటర్ గా పనిచేసాను.

ప్రాణం,ఆత్మ ఒక్కటేనా?

  Shaik Sadiq Ali……………………………………. ప్రాణం అంటే ఏమిటి ? ఈ ప్రశ్న చాలా కాలంగా నన్ను వేధిస్తోంది. ఈ ప్రాణం ఎక్కడినుంచి వస్తుంది? ఎక్కడికి పోతుంది? అలాగే, ఆత్మ అంటే ఏమిటి? ప్రాణం, ఆత్మ ఒక్కటేనా? లేక వేర్వేరా? ఈ ప్రశ్నలు తరతరాలుగా నాలాంటి ఎందరినో వేధిస్తున్నాయి.దీనికి సంబంధించి ఎందరెందరో ఎన్నో పరిశోధనలు చేస్తున్నారు. …

సేఫ్ సీట్ కోసం అన్వేషణ !!

Chance to contest from Telangana…………………………. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌ గాంధీ  తెలంగాణా నుంచి లోకసభ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఖమ్మం లేదా భువనగిరి, నల్గొండ స్థానాల్లో ఎక్కడనుంచి పోటీ చేసినా మంచి మెజారిటీ తో గెలిపిస్తామని కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీకి హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది.  రాహుల్ తెలంగాణ నుంచి పోటీ …

అందుకే ఆయన ‘కల్వకుర్తి’లో ఓడిపోయారా ?

NTR was shocked by Kalvakurthi Voters ………………. రాజకీయాల్లో అపుడపుడు  తమాషాలు జరుగుతుంటాయి.1982 లోతెలుగు దేశం పార్టీ పెట్టి  కేవలం 9 నెలల కాలంలో పగలనక రేయి అనక, అవిశ్రాంతంగా  ప్రచారం చేసి అద్భుతమైన విజయం సాధించిన ఖ్యాతి దివంగత నేత ఎన్టీఆర్ ది. అపూర్వ ప్రజాదరణ ఉన్న అదే ఎన్టీఆర్ 1989 లో …

ఖాద్రీశుని సన్నిధిలో సంస్కృత శాసనాలు !!   

Rare Sanskrit Inscriptions……………………………… విజయనగర సామ్రాజ్య స్థాపకులైన హరిహర -బుక్కరాయల కాలంనాటి సంస్కృత శాసనాలను చరిత్రకారుడు మైనాస్వామి గుర్తించారు. శాసనాల సంరక్షణలో భాగంగా కదిరి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి సన్నిధిలో అవగాహన కార్యక్రమాన్ని చరిత్రకారుడు ఆ మధ్య నిర్వహించారు. ఆర్ఎస్ఎస్ ప్రముఖులు, న్యాయవాది సుబ్బరాజు గుప్త తదితరులతో కలిసి లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలోని పలు శాసనాలను మైనాస్వామి …

క‌థ‌లు చెప్పిన త‌ల్లి !!

Gr Maharshi………………………….   Master story teller……………………….. మార్నింగ్ షో పుస్త‌కం ఎవ‌రికీ అంకితం ఇవ్వ‌లేదు. సినిమాల‌తో నాతో క‌లిసి జీవించిన స్నేహితుల‌కి, విజిళ్లు వేయించిన హీరోల‌కి, ఆలోచ‌న‌లు నింపిన డైరెక్ట‌ర్ల‌కి ఇలా చాలా మంది వున్నారు. అయితే ప‌సిత‌నంలో సినిమాలు చూపించి, వేలు ప‌ట్టుకుని ఫాంట‌సీ ప్ర‌పంచంలోకి న‌డిపించిన వ్య‌క్తి ఒక‌రున్నారు. ఆమె పేరు ల‌క్ష్మి. …

ఎవరీ స్వామి కేశవానంద భారతి ?

Nirmal Akkaraju………….. A warrior who fought for the protection of fundamental rights కేశవానంద భారతి. ఈ తరం వారికి ఆయన గురించి అంతగా తెలియదు. ఆధ్యాత్మిక వాదిగానే చాలామందికి ఆయన తెలుసు. కానీ ప్రాధమిక హక్కుల పరిరక్షణ కోసం  ఆయన సుదీర్ఘ కాలం కోర్టుల్లో పోరాడారన్న విషయం చాలామందికి తెలీదు.  ఆ …

నవలా చిత్రాల పరంపర ఈ సినిమాతో ఊపందుకుందా?

Subramanyam Dogiparthi………………... ఆత్మీయతనంతా రంగరించి పోసిన సినిమా 1969 లో వచ్చిన ANR ,వాణిశ్రీల మొదటి జోడీ సినిమా‘ఆత్మీయులు’. ఈ ఇద్దరి జోడీ తెలుగు సినిమా రంగంలో ఒక ఊపు ఊపింది.NTR తో సక్సెసులు ఉన్నా, పేరు వాణిశ్రీకి రాలేదు . ANR తో నటించిన ప్రేమ నగర్ , దసరా బుల్లోడు , బంగారు …

ఆ ఇద్దరిని పక్కన పెట్టేశారా ?

సుల్తాన్ పూర్ ఎంపీ మేనకా గాంధీ,ఫిలిబిత్‌ సిట్టింగ్‌ ఎంపీ వరుణ్‌గాంధీ పేర్లు బీజేపీ తొలి జాబితాలో కనిపించలేదు. దీంతో ఈ ఇద్దరికీ టిక్కెట్లు ఇవ్వకపోవచ్చని ప్రచారం జరుగుతోంది.ఫిలిబిత్‌లో కొత్త అభ్యర్థిని బరిలోకి దించడానికి బీజేపీ హైకమాండ్‌ నిర్ణయించుకున్నట్లు కూడా రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. ఈ క్రమంలోనే వరుణ్ గాంధీ కాంగ్రెస్ లో చేరే అవకాశాలున్నాయని …

ప్రధాని మోడీపై పోటీ చేసేది ఈయనేనా ?

Will Modi win with a bumper majority?.……………………………. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ వరుసగా మూడోసారి వారణాసి నుంచి ఎన్నికల బరిలోకి దిగనున్నారు. మోడీ  2014  లో 2019..లో కూడా వారణాసి నుంచే పోటీచేసి గెలుపొందారు. 2014 లో మోడీ పోటీ చేసినప్పుడు  ఆయన  పై ఆప్ అధినేత అరవింద్ కేజ్రీ వాల్..  కాంగ్రెస్ …
error: Content is protected !!