అందరికి నమస్కారం. నా పేరు K.N.MURTHY
ఈనాడు , ఆంధ్రజ్యోతి, శివరంజని,షేర్ కాలమ్ ,లీడర్, వంటి పత్రికలతో పాటు జైకిసాన్ , మహాటీవీ,భారత్ టుడే వంటి ఛానల్స్ లో సబ్ ఎడిటర్ గా ,రిపోర్టర్ గా ,న్యూస్ కోఆర్డినేటర్ గా అవుట్ ఫుట్ ఎడిటర్ గా , డెస్క్ ఇంచార్జి గా , ఆంద్ర భూమిలో కాలం రైటర్ గా పనిచేసాను.
Dr.Vangala Ramakrishna ……………………. How did that darshan begin? పార్వతీదేవి అభ్యర్థనపై నందిని ప్రమద గణ నాయకునిగా చేశాడు శివుడు. ఉద్యోగవంతుడైన నందిని ఒక ఇంటివాడిని చేయాలని పార్వతి ముచ్చట పడింది. మరుత్తుల కుమార్తె ‘సుయశ’తో వివాహం చేశాడు శివుడు. ఒక్కడిగా మిగిలిపోయిన శిలాదుని శివుడు ప్రమద గణాలలో ఒకడిగా చేశాడు. తండ్రినన్న అహం …
Garuda Puranam …………………………… ‘మనిషి ఏ పాప కార్యం చేస్తే ఏ జన్మ ఎత్తుతాడో’ గరుడ పురాణంలో శ్రీమహావిష్ణువు గరుత్మంతుడి కి స్వయంగా వివరించాడు.. ఆయన చెప్పినమేరకు మనిషి లేదా జీవి ఒక జన్మ ముగిసి వేరొక జన్మ ప్రారంభం కావడానికి ముందు పన్నెండు రోజులలో యమధర్మరాజు సమక్షానికి చేరుకోవలసి వుంటుంది. మార్గంలో తన కోసం …
Subramanyam Dogiparthi ………….. ‘సత్య చిత్ర’ బ్యానర్ పై నిర్మాతలు సూర్యనారాయణ,సత్యనారాయణలు మంచి సినిమాలే తీశారు. ‘ప్రేమబంధం’ కు ముందు ‘తాసిల్దార్ గారి అమ్మాయి’ కూడా వారు తీసిందే. రెండింట్లో శోభన్ బాబు హీరో. ఎన్టీఆర్ తో ‘అడవిరాముడు’ తీయకముందు ఈ ‘ప్రేమ బంధం’ తీశారు. అడవి నేపథ్యంలో మరో సినిమా తీయాలని అనుకున్నారు. శోభన్ …
Dr.Vangala Ramakrishna ………….. పరమేశ్వరునికి చేసే ప్రదోషకాల పూజలలో నందికేశునికి కూడా ముఖ్య పాత్ర వుంది. ప్రదోషకాలంలో శివుని అంశ నందీశ్వరుని రెండు కొమ్ముల మధ్య తాండవం చేస్తుందని పురాణాలు చెబుతున్నాయి. ఆ సమయంలో చేసే పూజలకు రెండింతల పుణ్యం లభిస్తుందని పెద్దలు చెబుతారు. ఎడమచేతి బొటనవ్రేలిని ఎడమచేతి చూపుడు వ్రేలిని నంది కొమ్ముల మీద …
Subramanyam Dogiparthi ………………….. సూపర్ హిట్ అయిన ‘అడవిరాముడు’ సినిమాకు ఎదురీది వంద రోజులు ఆడిన సినిమా ఇది. 1977 లో వచ్చిన ఈ ఎదురీత సినిమాను ప్రముఖ ఛాయాగ్రాహకుడు వి.యస్.ఆర్.స్వామి నిర్మించారు. స్వామి అడగగానే కథ నచ్చి ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. హిందీలో , బెంగాలీలో ఒకే సారి విడుదల అయిన ‘అమానుష్’ …
Dr.Vangala Ramakrishna …………………….. మనం శివాలయానికి వెళ్ళినప్పుడు ముందుగా ధ్వజ స్తంభం … ఆ వెంటనే నందికేశ్వరుడు కనపడతాడు. శివునికి ఎదురుగా కూర్చుని ప్రథమ దర్శనమందించే నందికేశ్వరుని దర్శించుకున్నాకే శివాలయంలోకి ప్రవేశించాలని శైవాగమం చెప్తోంది. వృషభ రూపుడైన నందికి శివుడి ముందు కూర్చునే అధికారం ఎలా లభించింది? ఆయన కొమ్ముల మధ్య నుండి నేరుగా లింగదర్శనం చేసుకునే …
డాక్టర్. కస్తూరి లక్ష్మీనారాయణ …………………………………… ఈ ప్రపంచంలో ప్రతి మానవుడు ఈ క్రింది నాలుగు వ్యవస్థలను, పరిస్థితులను అనుభవించాల్సిందే.. దేహము రూపాంతరాలు చెందుతున్న క్రమంలో , ఈ తనువు నుండి జీవుడు తరలి వెళ్లాల్సి ఉంటుంది. “జన్మ మృత్యు జరా వ్యాధి.. దు:ఖ దోషాను దర్శనం” మనిషిగా జన్మించిన ప్రతి వ్యక్తి పుట్టుక, చావు, ముసలితనము, …
Hanging pillar……. లేపాక్షిలో వేలాడే స్థంభం ఉన్నట్టే తమిళనాడులోని ధర్మపురి దేవాలయంలో మరో వేలాడే స్థంభం ఉంది. ధర్మపురిలోని ఈశ్వరన్ కోయిల్ని మల్లికార్జునేశ్వర ఆలయం అంటారు. దీనినే కామాక్షి అమ్మన్ దేవాలయం అని కూడా అంటారు.స్థానికంగా కొట్టై కోయిల్ (కోట ఆలయం) అని కూడా పిలుస్తారు . ఈ ఆలయం 9వ శతాబ్దంలో నిర్మితమైంది. అద్భుత …
Doesn’t movie glamor influence politics?…………………………….. ఒకనాటి బాలీవుడ్ స్టార్ హీరో మిథున్ చక్రవర్తి ని ప్రతిష్టాత్మక దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు వరించింది. ఈ అవార్డుకు ఎంపిక చేసేందుకు ఏర్పాటైన జ్యూరీ ఆయన పేరును సిఫారసు చేసింది. సినీ రంగంలో ఆయన సేవలను గుర్తించిన కేంద్రం ఈ ఏడాది జనవరిలో ఆయనకు పద్మభూషణ్ అవార్డును …
error: Content is protected !!