సంపాదించిందంతా కేసులకే !!

Bhavanarayana Thota………… వీరప్పన్ గురించి ప్రపంచానికి ఎంతో ఆసక్తికరమైన సమాచారమిచ్చిన నక్కీరన్ గోపాల్ మీద డీఎంకే ప్రభుత్వం మొదటిసారిగా 1997 లో ఒక బాధ్యత పెట్టింది. వీరప్పన్ కిడ్నాప్ చేసిన ఎనిమిది మంది ఫారెస్ట్ గార్డులను విడిపించాల్సిందిగా కోరింది. గోపాల్ ఒప్పుకున్నా, అతడి అనుమానాలు అతడికున్నాయి. దారిలో తనను అనుసరించి రహస్యంగా పోలీసులు ఆ దారి …

నక్కీరన్ గోపాల్ హీరో ఎలా అయ్యాడు?

 Bhavanarayana Thota ……….. తమిళనాట నక్కీరన్ గోపాల్ ఒక సంచలనం. వీరప్పన్ ను చాలాసార్లు కలుసుకున్న జర్నలిస్టుగా, ప్రభుత్వం తరఫున మధ్యవర్తిత్వం నడిపిన వాడిగా, మూడున్నర దశాబ్దాల క్రియాశీల వృత్తి జీవితంలో 261 ఎఫ్‌ఐఆర్‌లు,  213 పరువు నష్టం కేసులను ఎదుర్కున్నవాడిగా అందరికీ తెలిసినవాడే. ఇండియాటుడే లాంటి సంస్థతో గొడవపడి ప్రెస్ కౌన్సిల్ కి వెళ్ళి …

వీరప్పన్ మరణం మిస్టరీ యేనా ?

How Veerappan was killed…………….. పోలీసులను ముప్పతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించిన గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ అసలు పేరు ‘కూసే మునిస్వామి వీరప్పన్’. కర్ణాటక,,కేరళ,తమిళనాడు రాష్ట్రాల అడవులలో స్మగ్లింగ్ కార్యకలాపాలు నిర్వహించాడు.వీరప్పన్ 120 మందికి పైగా హత్యలు చేసాడు. సుమారుగా  2,000 ఏనుగులను వేటాడాడు. వాటి దంతాలను అక్రమంగా తరలించాడు.చందనం చెక్కలను …

వీరప్పన్ వెయ్యి కోట్లు అడిగాడా?

His kidnapping was a sensation………… దివంగత కన్నడ హీరో .. సుప్రసిద్ధ నటుడు డాక్టర్ రాజ్‌కుమార్ కిడ్నాప్ ఘటన అప్పట్లో దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది.రాజ్ కుమార్ ను కిడ్నాప్ చేసింది గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్. 108 రోజులపాటు తన బందీగా ఉంచుకుని ఎన్నో రాయబారాలు.. బేరాలు తర్వాత రాజ్ కుమార్ ను …
error: Content is protected !!