అందుబాటు ధరలో మధ్యప్రదేశ్ జ్యోతిర్లింగ యాత్ర !!

MADHYA PRADESH JYOTIRLINGA DARSHAN IRCTC Tour ………… మధ్యప్రదేశ్ జ్యోతిర్లింగ దర్శన్ పేరిట ఆధ్యాత్మిక టూర్ ప్యాకేజీని IRCTC అందిస్తోంది. హైదరాబాద్ నుంచి 5 రోజుల టూర్ ప్యాకేజీ రూ.11820 ప్రారంభ ధరతో అందిస్తోంది. ఈ టూర్ లో మధ్యప్రదేశ్లోని భోపాల్, ఓంకారేశ్వర్, సాంచి, ఉజ్జయిని… క్షేత్రాలను దర్శించవచ్చు. అక్కడ ఉన్న జ్యోతిర్లింగాలను దర్శించుకుంటారు.  …

కుంభమేళా సంస్కృతి ఇప్పటిది కాదా ?

Kumbhamela …………………… వచ్చే ఏడాది అంటే 2025 జనవరిలో ప్రయాగ్‌రాజ్ లో పెద్ద ఎత్తున కుంభమేళా జరగనుంది. హిందూ క్యాలెండర్ ప్రకారం జనవరి 13 పూర్ణమి తిథి నుంచి 26 ఫిబ్రవరి మహాశివరాత్రి వరకు ఈ కుంభ మేళా జరుగుతుంది. పవిత్రమైన ఈ మహా కుంభ పర్వంలో నదీ స్నానానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. ఈ …
error: Content is protected !!