why pm modi is silent ……………………………….. ప్రధాని నరేంద్ర మోడీ ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు. ఆయన మౌనవ్యూహం వెనుక మర్మమేమిటో ఎవరికి అంతు చిక్కడంలేదు. తనపై విమర్శలు గుప్పించినా మోడీ మౌనంగానే ఉంటున్నారు. పశ్చిమ బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికల తరువాత బిజెపి కార్యకర్తలను లక్ష్యంగా చేసుకుని అక్కడ దాడులు జరిగాయి. ఈ దాడులపై ప్రధాని …
విశాఖ ఉక్కు విషయంలో ఏపీ సీఎం జగన్ వ్యూహాత్మకంగానే అడుగులు వేస్తున్నారు. అఖిలపక్షంతో కలసి వస్తామని … తమ ఆందోళనను నేరుగా వివరిస్తామని ప్రధాని మోడీకి లేఖ రాయడం మంచి పరిణామమే. అయితే ప్రధాని మోడీ విశాఖ ఉక్కు ప్రయివేటీకరణ విషయంలో ఓ మెట్టు దిగివస్తారా ? లేదా ? అనేది సస్పెన్స్.ఏపీ బీజేపీ నేతలు …
భారత ప్రధాని నరేంద్ర మోడీ మరోమారు మానవతను చాటుకున్నారు. ముంబయిలో అరుదైన వ్యాధితో మంచాన పడిన ఐదు నెలల చిన్నారి విషయం తెలిసి చలించిపోయారు. ఆ చిన్నారి పేరు తీరా కామత్ … స్పైనల్ మస్కులర్ అట్రోఫీ అనే వ్యాధితో బాధపడుతోంది. ఆ చిన్నారిని ఆదుకొనేందుకు ఎందరో దాతలు ముందుకొచ్చి విరాళాలు కూడా అందించారు. …
error: Content is protected !!