ఏపీలో ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం వుంది. అయినప్పటికీ ముందుగానే పొత్తులపై చర్చలు జరుగుతున్నాయి. రాజకీయ పార్టీలు కూడా ఎప్పుడు ఎన్నికలు వచ్చినా రెడీ అంటున్నాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా అందరూ కలవాల్సి వుందని, అందుకు టీడీపీ నాయకత్వం వహిస్తుందని విపక్ష నేత చంద్రబాబు అంటున్నారు. అంతేకాకుండా త్యాగాలకు కూడా సిద్ధమేనంటూ చంద్రబాబు పొత్తు రాజకీయానికి తెరతీశారు. …
సీట్లు కొన్ని తగ్గినా యూపీ లో బీజేపీ విజయఢంకా మోగించింది. 36 ఏళ్ల తర్వాత రెండోసారి అధికారంలోకి వచ్చిన పార్టీగా బీజేపీ కొత్త రికార్డ్ సృష్టించింది. వచ్చే లోక్ సభ ఎన్నికలకు సెమీ ఫైనల్గా ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికలను రాజకీయ పార్టీలు పరిగణించాయి. దీంతో ఈ ఎన్నికలను బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుని పోరాడింది. ప్రధాని …
Leaders who don’t waste time………………….. పైన కనిపించే ఫొటోల్లో ఒకటి రేర్ ఫోటో రాజీవ్ ది… మరొకటి బాగా వైరల్ అయిన ప్రధాని మోడీ ఫోటో. నిజానికి ఈ రెండింటికి ఎలాంటి సంబంధం లేదు. ఆ మధ్య పీఎం నరేంద్ర మోడీ అమెరికా వెళ్తున్న సమయంలో ఎయిర్ ఇండియా విమానంలో ఫైల్స్ ను స్టడీ …
త్రిదండి చినజీయర్ స్వామి పై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంకా గరం గరం గానే ఉన్నారు. ఈ క్రమంలోనే శ్రీరామానుజ సహస్రాబ్ది వేడుకల ముగింపు కార్యక్రమానికి కేసీఆర్ దూరంగా ఉన్నారు . సీఎం కేసీఆర్ను ఈ కార్యక్రమానికి రప్పించడానికి చినజీయర్ స్వామి.. మైహోం సంస్థల అధినేత రామేశ్వరరావులు చేసిన ప్రయత్నలు ఫలించలేదు. ముచ్చింతల్ వైపు కన్నెత్తి …
Ramana Kontikarla ………………………….. కవి గుర్రం జాషువా అన్నట్టు రుద్రభూమికి చెడ్డవాడు, మంచివాడనే తేడా ఉండదు..హతుడూ, హంతకుడు ఇద్దరూ ఒకటే. కవైనా, రాజైనా, చిత్రకారుడైనా… ఎవ్వరైతేనేమి ఆయువు తీరాక ఏ హోదాలో ఉన్నవాడైనా ఈ మరుభూమి కొచ్చి విశ్రమించక తప్పదు. బతికున్నంత కాలం ఎక్కడ ఉన్నా .. మరెక్కడా తిరిగినా అంతిమంగా చేరాల్సింది శ్మశానికే. అక్కడ …
Goverdhan Gande……………………….. Alternative politics………………………….. అసంతృప్తి, అసహనం, హింస, అశాంతి లాంటి పరిస్థితులు ప్రత్యామ్నాయ అవసరాన్ని కల్పించడం సహజమే కదా. దేశంలో అలాంటి స్థితిని గ్రహించిన ప్రతిపక్ష రాజకీయ నాయకత్వం ఒక ప్రత్యామ్నాయాన్ని నిర్మించే ఏర్పాట్లలో ఓ అడుగు ముందుకు వేసినట్లుగా కనిపిస్తున్నది. మరాఠా దిగ్గజం శరద్ పవార్ తో ఎన్నికల వ్యూహకర్తగా విశేష ప్రచారం …
ప్రధాని నరేంద్ర మోడీ మామూలుగా మహా మొండి.ఈ విషయం అందరికి తెలుసు. అయితే ఆయన మనసు మార్చుకుని తన నిర్ణయాలను పున:పరిశీలించుకోవడం గొప్ప విషయమే. ప్రజాస్వామ్యంలో నాయకులు చేయాల్సిందే ఇది. ప్రభుత్వ సారధిగా ఏదైనా నిర్ణయం తీసుకోవచ్చు. అయితే అందులో లోటు పాట్లు ఉన్నాయని తెలిస్తే వెంటనే సవరించుకోవాలి. అదే నాయకుని లక్షణం. అంతే కానీ నే పట్టిన కుందేలు కి మూడే …
దేశంలో ప్రజలకు వ్యాక్సిన్ వేసే బాధ్యతను కేంద్ర ప్రభుత్వమే తీసుకుంటుందని ప్రధానమంత్రి నరేంద్రమోడీ స్పష్టం చేశారు. వ్యాక్సినేషన్ విధానంపై పెద్ద ఎత్తున విమర్శలు రావడం… కోర్టులు సైతం తప్పు పట్టడంతో మోడీ స్పందించారు . రాష్ట్రాలు వ్యాక్సిన్ పై ఒక్క రూపాయి కూడా వెచ్చించాల్సిన అవసరం లేదని .. కేంద్రం వ్యాక్సిన్లు కొనుగోలు చేసి రాష్ట్రాలకు …
Why Babu declared support for BJP………………………………….. కేంద్రం లోని బీజేపీ సర్కార్ కి అంశాల వారీగా మద్దతు ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించి, మహానాడులో ఆ మేరకు తీర్మానం చేసింది. చంద్రబాబు అకస్మాత్తుగా ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారో అర్ధంగాక పార్టీ శ్రేణులు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. 2019 ఎన్నికల్లో మోడీ ని బాబు …
error: Content is protected !!