పద్మభూషణ్’ పురస్కారాన్ని ఆమె ఎందుకు తిరస్కరించారు ?
Rejection of Padma Bhushan…… సరిగ్గా పదమూడేళ్ల క్రితం మధుర గాయని ఎస్.జానకి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ‘పద్మభూషణ్’ పురస్కారాన్ని తిరస్కరించి వార్తల్లో కెక్కారు.అప్పట్లో అదొక సంచలనం. 2013వ సంవత్సరంలో ఆమెకు దేశంలోనే మూడవ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మభూషణ్ను ప్రకటించారు. జానకమ్మ ఈ అవార్డును స్వీకరించలేదు.తిరస్కరించడానికి కారణాలు కూడా ఉన్నాయి. ఆమె 1957లో తన …
