ప్రతి వాక్యం అమూల్యమే !!

Srinivasreddy Lethakula …………………… All are living characters కొందరి రచనల్లో కొన్నే బాగుంటాయి.మరి కొందరు రాసిన ప్రతి వాక్యం అమూల్యంగా ఉంటుంది.వారి ప్రతి రచన పాఠకుల్ని ఇట్టే ఆకర్షించుకుంటుంది.అలా రాసిన ప్రతి వాక్యాన్ని పాఠకుల చేత కదలకుండా చలింపజేసే శక్తి డా.యస్.యల్.భైరప్ప గారికి ఉంది. నంజనగూడు అనే ఊరు మైసూర్ కి దగ్గర కపిల …

ఇచ్చామతీ తీరాన…….

Srinivasreddy Lethakula…………………  A novel describing the ‘Indigo Revolt’ ఇచ్చామతీ తీరాన… ఈ నవలను బిభూతిభూషణ్ బంద్యోపాధ్యాయ్ రాశారు. సాహిత్యం సమాజాన్ని ప్రభావితం చేస్తుందా? సాహిత్య ప్రయోజనం గురించి చాలామంది చర్చిస్తూ ఉంటారు. ఆ మాట కొస్తే సాహిత్యమే ఊహాజనితమైనది. రచయిత ఊహల్లోంచి జన్మించిన ఒక కళాకృతి లేక సమాజ దర్పణం ‘సాహిత్యం’,ఉత్త మిథ్యే.ఇందులో …

ఒక అమెరికన్ మాత్రమే రాయగల పుస్తకమిది.! (1)

Taadi Prakash ……………………… ఆశయాన్ని చంపే క్షిపణి ఎన్నటికీ పుట్టదు….  Confessions of an economic hit man అమెరికన్ ఏజెంట్ జాన్ పెర్కిన్స్ రాసిన పుస్తకం మీద రాసిన సమీక్ష ఇది. *** *** *** In the midst of death, life persists… In the midst of untruth, truth …

జైలులో కూర్చొనే సంచలనం సృష్టించిన రచయిత !!

Great Writer……………………………………………. గొప్ప రచయిత ..  సంఘ సంస్కర్త ఆయన పేరు ఉన్నవ లక్ష్మీనారాయణ.వందేళ్లు నిండిన నవల ‘మాలపల్లి’ ని రాసింది ఆయనే.  రాయవేలూరు జైలులో ఉన్న సమయంలోనే ఆయన మాలపల్లి నవల రాశారు. సామాజిక స్పృహ గల ఒక గొప్ప రచయిత గా ఆరోజుల్లోనే  గుర్తింపు పొందారు. స్వాతంత్య్ర పోరాటం లో పాల్గొని ఎన్నో …

ఇలాంటి నవలపై నిర్మాతల కన్నుపడదే ?(2)

Taadi Prakash ……………………………………………………. Peoples ‘war and peace’ of srikakulam………………………………………. కాలం చేసిన ఈ లాంగ్ మార్చ్ లో గ్రామీణ భూస్వామ్య వ్యవసాయ వ్యవస్థ కళ్ళ ముందే కూలిపోవడం… చల్లారిన సంసారాలు, తెల్లారిన బతుకులు… వీటన్నిటి గురించి అప్పలనాయుడు మరో 400 పేజీలు తేలిగ్గా రాయగలడు. అలా కాకుండా విషయాన్ని సూటిగా, క్లుప్తంగా, శక్తిమంతంగా చెప్పడమే …

ఇలాంటి నవలపై నిర్మాతల కన్నుపడదే ? (1)

Taadi Prakash ………………………………………………………………………….. Peoples ‘war and peace’ of srikakulam…………………………………… చుక్కల ఆకాశాన్ని చూస్తూ… ఒక పిల్ల – “డబ్బీ పగలగొట్టలేము, డబ్బులు లెక్కెట్టలేము… ఏటో? సెప్పుకోండి”…? అనడిగింది. “ఆ…! డబ్బీ – ఆకాశం, డబ్బులేమో చుక్కలు” అని పొడుపు కతను విప్పిందో పిల్ల. పిల్లపాపలు, నడివీధిలోని వాండ్రంగి సత్యం ఇంటి అరుగు మీద …

పిశాచి ప్రేమ కథలతో కోట్లు ఆర్జించిన రచయిత్రి !

పై ఫొటోలో కనిపించే మహిళ పేరు స్టెఫీన్‌ మేయర్‌. అమెరికాలో పుట్టి పెరిగింది. మంచి పాఠకురాలు. షేక్స్పియర్, ఇతరుల రచనలు బాగా చదివింది. ఆ ప్రేరణతో తనే సొంతంగా కథలు రాయడం మొదలు పెట్టింది. ఆరంభంలో మేయర్ పుస్తకాలు ఎవరికి నచ్చలేదు. లిటిల్ బ్రౌన్ కంపెనీ ఆమెను ప్రోత్సాహించింది. అప్పటినుంచి ఇక వెనుతిరిగి చూడలేదు. మేయర్ …
error: Content is protected !!