అక్కడ మహిళలను అద్దెకిస్తారట..ఇదేమి సాంప్రదాయమో ??

Can’t we stop bad practices?…………….. రకరకాల వస్తువులను,వాహనాలను, ఇండ్లను అద్దెకివ్వడం గురించి మనం విని ఉంటాం. కానీ అక్కడ మహిళలను అద్దెకిస్తుంటారు.ఆ మహిళలు పెళ్లి అయిన వారు కావచ్చు.. యువతులు కావచ్చు. బాలికలు కావచ్చు. ఈ దురాచారం మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్ జిల్లా శివపురిలో ఎప్పటినుంచో కొనసాగుతుందట. ఈ ప్రాంతంలో డబ్బులు ఎక్కువగా ఉన్నవారు …

ఓంకారేశ్వరుడిని దర్శించారా ?

Omkareshwar Temple …………………… దేశం లోని శైవ క్షేత్రాలలో ద్వాదశ జ్యోతిర్లింగాలు పరమ పవిత్రమైనవిగా భక్తులు భావిస్తుంటారు. ఈ క్షేత్రాలలో జ్యోతి రూపంలో శివుడు లింగాలలో వెలుగొందుతుంటారని భక్తుల నమ్మకం. వాటిలో ఓంకారేశ్వర జ్యోతిర్లింగ క్షేత్రాన్ని సందర్శిస్తే పునర్జన్మ ఉండదని భక్తుల విశ్వాసం. ఈ క్షేత్రం మధ్యప్రదేశ్ లోని ఖాండ్వా జిల్లాలో నర్మదా నదీ తీరాన …

ఆ జలాశయం మిస్టరీ ఏమిటో ? 

Mystery of  reservoir ………………………………. మన దేశంలో ఇప్పటికీ అంతుచిక్కని మిస్టరీలు .. రహస్యాలు .. వింతలు ఎన్నో ఉన్నాయి. ఈ భీమ్ కుండ్ జలాశయం కూడా ఆ కోవలోదే. డిస్కవరీ ఛానల్ వాళ్ళు వచ్చి చాలా పరిశోధనలు చేశారు. అయినా ఈ జలాశయం లోతు ఎంతో తేల్చలేక పోయారు.గజ ఈతగాళ్ళు రంగంలోకి దిగినా కనుక్కోలేకపోయారు.పైగా …

పూలతో ఎనర్జీ డ్రింక్ .. వారెవ్వా !!

An innovative invention……… ఒక మహిళా రైతు పూల రేకుల నుండి ఎనర్జీ డ్రింక్‌ని తయారు చేసి ప్రశంసలు పొందుతోంది. అంతే కాకుండా చిన్న పరిశ్రమ ఏర్పాటుచేసి పలువురు మహిళలకు ఉపాధి కల్పిస్తోంది. మధ్యప్రదేశ్ కు చెందిన మధు థాకర్ అనే రైతు తన కుమార్తె అర్చన ను ఉన్నత చదువులు చదివించాడు. కామర్స్ లో …

ఆ ఎర్ర బెండ ప్రత్యేకత ఏమిటో?

మధ్య ప్రదేశ్ లోని భోపాల్ కు చెందిన  మిశ్రీలాల్ రాజ్‌పుత్ అనే రైతు తన తోటలో ఎరుపు రంగులో ఉండే బెండ కాయలను పెంచుతున్నారు. ఆరోగ్యానికి ఇవి చాలా మంచివని చెబుతున్నారు. ఈ తరహా బెండ కాయల ధర కేజీ రూ. 800 కు విక్రయిస్తున్నారు. మామూలు బెండ కంటే రుచిగా ఉంటాయి. శరీరానికి మేలు …
error: Content is protected !!