శృంగదర్శనం అలా మొదలైందా ?

Dr.Vangala Ramakrishna …………………….  How did that darshan begin? పార్వతీదేవి అభ్యర్థనపై నందిని ప్రమద గణ నాయకునిగా  చేశాడు శివుడు. ఉద్యోగవంతుడైన నందిని ఒక ఇంటివాడిని చేయాలని పార్వతి ముచ్చట పడింది. మరుత్తుల కుమార్తె ‘సుయశ’తో వివాహం చేశాడు శివుడు. ఒక్కడిగా మిగిలిపోయిన శిలాదుని శివుడు ప్రమద గణాలలో ఒకడిగా చేశాడు. తండ్రినన్న అహం …

 ఆ ప్రతిమలోని ప్రత్యేకతను గమనించారా ?

Specialty of Naga chandreswaralayam… మ‌న‌దేశంలో ఎన్నో నాగ దేవాల‌యాలున్నాయి. అందులో ప్ర‌ముఖమైంది, ఇత‌ర ఆల‌యాల‌కంటే భిన్న‌మైంది ఉజ్జ‌యినిలోని నాగ‌చంద్రేశ్వ‌రాల‌యం­. ఉజ్జ‌యినిలోని మహాకాళ మందిరంలోని మూడో అంత‌స్థులో నాగ‌చంద్రేశ్వ‌రాల‌యం­ ఉంది. ఈ ఆలయం సంవ‌త్స‌రంలో ఒక‌రోజు మాత్ర‌మే అది కూడా శ్రావ‌ణ శుక్ల పంచ‌మి రోజు మాత్ర‌మే తెరిచి ఉంటుంది. ఆరోజు మాత్ర‌మే భ‌క్తుల‌ను ద‌ర్శ‌నానికి అనుమ‌తిస్తారు. …

మహదేవ సుతుడు మనలోనే ఉన్నాడా ?

డా. వంగల రామకృష్ణ………………… సర్వసిద్ధి ప్రదోఽసిత్వం సిద్ధి బుద్ధి ప్రదోభవ———- సిద్ధిబుద్ధి ప్రదాత అయిన వినాయకుని పూజించేటప్పుడు మనం చెప్పుకునే మంత్రం ఇది. మనిషి మనుగడకు బుద్ధి కీలకం. బుద్ధి బాగుంటే ఆచరణ బాగుంటుంది. ఆచరణ నిర్దుష్టంగా ఉంటే కార్యసిద్ధి దానంతట అదే లభిస్తుంది. ఈ రెండిటినీ తన వశం చేసుకున్నవాడు కనుకనే వినాయకుడు సర్వసిద్ధి …

శివుని కుమారుడా? పార్వతి తనయుడా?

డా. వంగల రామకృష్ణ………………………….. “శివశివమూర్తివి గణనాథ నువ్వు శివుని కుమారుడవు గణనాథ” అన్నది జానపద గేయం! మనకు తెలిసిన వినాయక వ్రతకల్పకథ వినాయకుని పార్వతీ తనయుడు అని చెబుతోంది. పార్వతి తన మేని నలుగుపిండితో వినాయకుని తయారుచేసి ప్రాణం పోసిందని ఆ కథ సారాంశం. ఆ కథ ప్రకారం వినాయకుడి పుట్టుకలో శివుడి ప్రమేయమున్నట్టే కనబడదు.. …

గురువారం ‘గిరి ప్రదక్షిణ’ చేస్తే ??

Many Darshans ………………………….. గురువారం గిరి ప్రదక్షిణను ఆలయంలోని అరుణాచలేశుడి సన్నిధి నుండి తొలి ప్రాకారంలో కొలువై ఉన్న దుర్వాసమహర్షి ని దర్శించిన తర్వాత ప్రారంభించాలి… అరుణాచల శివా అంటూ గిరి ప్రదక్షిణను ప్రారంభించాలి..  మొదటి గోపురాన్ని దాటుకుని ఏనుగు ఘట్టానికి చేరుకుని అక్కడి నుండి ఈశ్వరుడిని దర్శిస్తే అదే ‘సుందర రూప దర్శనం’! నాలుగు …

అరుణాచలేశ్వరుని ఆలయంలో అద్భుత శిల్పసంపద!

Many kings participated in the construction of the temple………………… అరుణాచలేశ్వరుని ఆలయం ఇప్పటిది కాదు.తొమ్మిది, పది శతాబ్దాల మధ్య ఈ ఆలయం నిర్మితమైంది. చోళ మహారాజులు ఈ ఆలయ నిర్మాణానికి నాంది పలికారు. తర్వాత పల్లవులు,విజయనగర రాజులు, కన్నడ రాజులు ఆలయ విస్తరణకు కృషి చేశారు. ఈ ఆలయ ప్రాంగణం చాలా సువిశాలమైనది. …

గిరి ప్రదక్షిణ చేసేవారందరికీ ఒకే విధమైన ఫలితాలు లభిస్తాయా?

A holy hill…………………….. అరుణాచలంలో గిరి ప్రదక్షిణ చేసేవారందరికీ ఒకే విధమైన ఫలితాలు లభిస్తాయా?ఈ ప్రశ్నకు కాదు..లేదు ..అవును అని సమాధానం చెప్పలేం. కాకపోతే భక్తులు గిరిప్రదక్షిణ చేసే విధానం, చిత్తశుద్ధి,ఏకాగ్రత,నమ్మకం,అంకితభావంతో వారు చేసే ప్రార్థనల బట్టి తగిన ఫలితాలు పొందుతారని అంటారు. అయినా కొన్నిపద్ధతులు పాటిస్తే గిరి ప్రదక్షిణ ఫలితాలను అధికంగా పొందవచ్చు.  1. స్నానమాచరించిన …
error: Content is protected !!