Great history….. గుజరాత్లోని సౌరాష్ట్ర ప్రాంతంలో ఉన్న సోమనాథ్ ఆలయం అత్యంత ప్రాచీనమైనది. కృతయుగం నాటిదిగా పురాణాలు చెబుతున్నాయి. చారిత్రక ఆధారాల ప్రకారం, 4వ శతాబ్దం లేదా అంతకంటే ముందు నుంచే ఈ క్షేత్రం ఉనికిలో ఉంది. ఎన్నో దండయాత్రల వల్ల ధ్వంసమై, మళ్లీ మళ్లీ నిర్మించబడిన ఈ ఆలయం “నిత్యమైన క్షేత్రం”గా ప్రసిద్ధి చెందింది. …
A long holy walk…………. పంచకోశి యాత్ర……..వారణాసి చుట్టూ జరిగే అత్యంత పవిత్రమైన యాత్ర ఇది. వారణాసిలోని మణికర్ణిక ఘాట్ వద్ద గంగా స్నానంతో ప్రారంభమవుతుంది. తిరిగి మణికర్ణిక ఘాట్ వద్దే ముగుస్తుంది.ఈ యాత్రలో భక్తులు 88.5 కిలోమీటర్ల దూరం నడవాలి. ఈ యాత్రను సాధారణంగా 5 రోజుల్లో పూర్తి చేస్తారు. ప్రతి రోజూ రాత్రి …
Sri Kalahasti Giri Pradakshina ……. అరుణాచలం తరహాలోనే శ్రీకాళహస్తిలో కూడా భక్తులు గిరి ప్రదక్షిణ చేస్తుంటారు.స్థానికులు దీనిని “కొండచుట్టు” అని కూడా పిలుస్తారు. ఈ గిరి ప్రదక్షిణ ఆధ్యాత్మికంగా చాలా విశిష్టమైనది.గిరి ప్రదక్షిణ మార్గం సుమారు 22 కిలోమీటర్ల పైనే ఉంటుంది. నడవడానికి సుమారు 7 గంటలు సమయం పడుతుంది. ఇటీవల కాలంలో ఈ …
A very tough trip …………….. శ్రీఖండ్ మహాదేవ్ యాత్ర హిమాలయాల్లోని అత్యంత కఠినమైన, పవిత్రమైన యాత్రలలో ఒకటి. ఇది అమర్నాథ్ యాత్ర కంటే క్లిష్టమైనది.కొండ శిఖరంపై సుమారు 75 అడుగుల ఎత్తు గల సహజసిద్ధమైన రాతి శివలింగం ఉంటుంది. దీనిని దర్శించుకోవడమే ఈ యాత్ర ప్రధాన లక్ష్యం. భస్మాసురుడి నుండి తప్పించుకోవడానికి శివుడు ఇక్కడ …
3,000 year old temple…………… ‘ఉతిర కోస మంగై ఆలయం’ ఒక పురాతన శివాలయం.. దీనిని మంగళనాథర్ ఆలయం అని కూడా పిలుస్తారు. తమిళనాడులోని రామనాథపురంలో ఉన్న ఈ ఆలయం శివుడు పార్వతీ దేవికి వేద రహస్యాలను బోధించిన ప్రదేశంగా నమ్ముతారు. “ఉతిరం” (రహస్యాలు), “కోసం” (బహిర్గతం చేయడం), “మంగై” (పార్వతి) అనే పదాల కలయికతో …
Many kings participated in the construction of the temple………………… అరుణాచలేశ్వరుని ఆలయం ఇప్పటిది కాదు.తొమ్మిది, పది శతాబ్దాల మధ్య ఈ ఆలయం నిర్మితమైంది. చోళ మహారాజులు ఈ ఆలయ నిర్మాణానికి నాంది పలికారు. తర్వాత పల్లవులు,విజయనగర రాజులు, కన్నడ రాజులు ఆలయ విస్తరణకు కృషి చేశారు. ఈ ఆలయ ప్రాంగణం చాలా సువిశాలమైనది. …
Shankara attained salvation in the presence of Shiva…… పై ఫొటోలో కనిపించే విగ్రహం ఆదిశంకరాచార్యులు వారిది. 2021 నవంబర్ 5 న ప్రధాని మోడీ ఈ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఇది కేదార్నాథ్ ఆలయం వెనుక వైపు ఉంది.అక్కడే శంకరాచార్యులు వారి సమాధి ఉంది. అక్కడే ఈ విగ్రహాన్ని నిర్మించారు. కేదార్నాథ్ లో ప్రస్తుత మందిరాన్ని 8వ శతాబ్దంలో ఆది …
Ancient Shiva Temple ………………….. శివుడు దేవగురువు బృహస్పతి నామధేయంతో గురు దక్షిణామూర్తి గా పూజలందుకుంటున్న పుణ్యక్షేత్రమిది. తమిళనాడులో ప్రఖ్యాతి గాంచిన ఈ దివ్యక్షేత్రం తిరువారూర్ పట్టణం నుండి 38 కిలోమీటర్ల దూరంలో ఉన్న అలన్గుడి గ్రామంలో ఉంది. కుంభకోణం నుండి 17.5 కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ ఆలయం. క్షీరసాగరమథనంలో ముల్లోకాలనూ దహించి వేసేంత …
Oldest Temple ……………………. వైకోమ్ మహాదేవ ఆలయం కేరళలో అతిపెద్ద దేవాలయాలలో ఒకటి. సుమారు 8 ఎకరాల విశాలమైన ప్రాంగణంలో ఈ ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయంలోని శివలింగం త్రేతా యుగం నాటిదని నమ్ముతారు.ఇది కేరళలోని పురాతన దేవాలయాలలో ఒకటి అని చెబుతారు. ఈ శివలింగం గురించి పురాణ కథలు ఎన్నో ప్రచారంలో ఉన్నాయి. వైకోమ్ …
error: Content is protected !!