Yatra Started …………………… అమర్నాథ్ యాత్ర……హిందువులు పరమ పవిత్రంగా భావించే యాత్ర ఇది. అమర్ నాథ్ పుణ్యక్షేత్రానికి ప్రతిఏడాది భక్తులు భారీ సంఖ్యలో వెళ్తుంటారు. ఏడాది కి ఒకసారి ఈ అవకాశం లభిస్తుంది. ఈ ఏడాది జూలై 2 న యాత్ర ప్రారంభమైంది. 57 రోజుల పాటు సుదీర్ఘంగా సాగి, ఆగస్టు 28న రక్షాబంధన్ పండుగ రోజున ముగుస్తుంది. …
Great history….. గుజరాత్లోని సౌరాష్ట్ర ప్రాంతంలో ఉన్న సోమనాథ్ ఆలయం అత్యంత ప్రాచీనమైనది. కృతయుగం నాటిదిగా పురాణాలు చెబుతున్నాయి. చారిత్రక ఆధారాల ప్రకారం, 4వ శతాబ్దం లేదా అంతకంటే ముందు నుంచే ఈ క్షేత్రం ఉనికిలో ఉంది. ఎన్నో దండయాత్రల వల్ల ధ్వంసమై, మళ్లీ మళ్లీ నిర్మించబడిన ఈ ఆలయం “నిత్యమైన క్షేత్రం”గా ప్రసిద్ధి చెందింది. …
A long holy walk…………. పంచకోశి యాత్ర……..వారణాసి చుట్టూ జరిగే అత్యంత పవిత్రమైన యాత్ర ఇది. వారణాసిలోని మణికర్ణిక ఘాట్ వద్ద గంగా స్నానంతో ప్రారంభమవుతుంది. తిరిగి మణికర్ణిక ఘాట్ వద్దే ముగుస్తుంది.ఈ యాత్రలో భక్తులు 88.5 కిలోమీటర్ల దూరం నడవాలి. ఈ యాత్రను సాధారణంగా 5 రోజుల్లో పూర్తి చేస్తారు. ప్రతి రోజూ రాత్రి …
Sri Kalahasti Giri Pradakshina ……. అరుణాచలం తరహాలోనే శ్రీకాళహస్తిలో కూడా భక్తులు గిరి ప్రదక్షిణ చేస్తుంటారు.స్థానికులు దీనిని “కొండచుట్టు” అని కూడా పిలుస్తారు. ఈ గిరి ప్రదక్షిణ ఆధ్యాత్మికంగా చాలా విశిష్టమైనది.గిరి ప్రదక్షిణ మార్గం సుమారు 22 కిలోమీటర్ల పైనే ఉంటుంది. నడవడానికి సుమారు 7 గంటలు సమయం పడుతుంది. ఇటీవల కాలంలో ఈ …
A very tough trip …………….. శ్రీఖండ్ మహాదేవ్ యాత్ర హిమాలయాల్లోని అత్యంత కఠినమైన, పవిత్రమైన యాత్రలలో ఒకటి. ఇది అమర్నాథ్ యాత్ర కంటే క్లిష్టమైనది.కొండ శిఖరంపై సుమారు 75 అడుగుల ఎత్తు గల సహజసిద్ధమైన రాతి శివలింగం ఉంటుంది. దీనిని దర్శించుకోవడమే ఈ యాత్ర ప్రధాన లక్ష్యం. భస్మాసురుడి నుండి తప్పించుకోవడానికి శివుడు ఇక్కడ …
3,000 year old temple…………… ‘ఉతిర కోస మంగై ఆలయం’ ఒక పురాతన శివాలయం.. దీనిని మంగళనాథర్ ఆలయం అని కూడా పిలుస్తారు. తమిళనాడులోని రామనాథపురంలో ఉన్న ఈ ఆలయం శివుడు పార్వతీ దేవికి వేద రహస్యాలను బోధించిన ప్రదేశంగా నమ్ముతారు. “ఉతిరం” (రహస్యాలు), “కోసం” (బహిర్గతం చేయడం), “మంగై” (పార్వతి) అనే పదాల కలయికతో …
Power of Giripradakshina ……………………… పొర్ణమి రోజు చంద్రుడు అద్భుత మైన తేజస్సుతో ప్రకాశిస్తాడు. పదహారు కళలతో ప్రకాశించడం వల్ల చంద్రుడిని పూర్ణ చంద్రుడు అంటారు.ఆశ్వయుజ, కార్తీక మాసాల్లో వచ్చే పౌర్ణమి రోజుల్లో రాత్రి వేళల్లో అరుణాచలంలో గిరి ప్రదక్షిణ చేస్తే మంచి ఫలితాలు చేకూరుతాయంటారు. పౌర్ణమి రోజున మాత్రమే చంద్రుడు పూర్తి 16 కళలతో …
Many kings participated in the construction of the temple………………… అరుణాచలేశ్వరుని ఆలయం ఇప్పటిది కాదు.తొమ్మిది, పది శతాబ్దాల మధ్య ఈ ఆలయం నిర్మితమైంది. చోళ మహారాజులు ఈ ఆలయ నిర్మాణానికి నాంది పలికారు. తర్వాత పల్లవులు,విజయనగర రాజులు, కన్నడ రాజులు ఆలయ విస్తరణకు కృషి చేశారు. ఈ ఆలయ ప్రాంగణం చాలా సువిశాలమైనది. …
Shankara attained salvation in the presence of Shiva…… పై ఫొటోలో కనిపించే విగ్రహం ఆదిశంకరాచార్యులు వారిది. 2021 నవంబర్ 5 న ప్రధాని మోడీ ఈ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఇది కేదార్నాథ్ ఆలయం వెనుక వైపు ఉంది.అక్కడే శంకరాచార్యులు వారి సమాధి ఉంది. అక్కడే ఈ విగ్రహాన్ని నిర్మించారు. కేదార్నాథ్ లో ప్రస్తుత మందిరాన్ని 8వ శతాబ్దంలో ఆది …
error: Content is protected !!