జూన్ నుంచే కైలాష్ మానస సరోవర్ యాత్ర !

Kailash Mansarovar Yatra is a rare experience …. మానస సరోవరం … పంచ సరోవరాల్లో ‘మానస సరోవరం’ దే ప్రధమ స్థానం. మిగతావన్నీ చూడటం ఒక ఎత్తు అయితే ఈ మానస సరోవరాన్ని దర్శించడం మరోఎత్తు. కనీసం జీవితం లో ఒక్కసారైనా ‘మానస సరోవర్’ లో స్నానం చేయాలని … కైలాస పర్వతాన్ని …

ఏమిటీ కామదహనం ?

Festival of Colors…………………. మన దేశంలో హోళీ పండగకు ఉన్న ప్రత్యేకతే వేరు. ఈ పండుగ రోజున పెద్ద చిన్నఅంతా ఆనందంగా వీధుల్లోకి వచ్చి ఒకరిపై మరొకరు రంగులు చల్లుకుంటారు. ఈ హోళీ ప్రజల మధ్య సఖ్యత, సమైక్యత పెంపోందిస్తుందని భావించి ఈ పండగ ను మన పూర్వీకులు ప్రవేశపెట్టారని చెబుతారు. రంగుల పండగ హోళీని …

శివుడు అఘోరీనా ? అలా ఎందుకు పిలుస్తారు ?

The five faces of Shiva ……………. పరమ శివుడిని ‘అఘోరి’ అని కూడా పిలుస్తారు. అలా శివుడిని పిలవడం వెనుక లోతైన అర్థాలు చాలానే ఉన్నాయి. అఘోరీ  లేదా అఘోర’ అంటే భయంకరమైనది కాదు, భయం లేనివాడు అని అర్థం. ప్రపంచం లోని ప్రతిదీ శివస్వరూపమే అని, భయపడాల్సింది ఏదీ లేదని ఈ పదం …

ఆ ‘ భీమశిల’ కథేమిటి ?

Bhima Shila………. కేదార్‌నాథ్ ఆలయం వెనుక ఉన్న పెద్ద బండరాయిని ‘భీమశిల’ అని పిలుస్తారు. 2013లో సంభవించిన విధ్వంసకర వరదల సమయంలో ఈ రాయి ఆలయాన్ని రక్షించిందని భక్తులు నమ్ముతారు. కథ ఏమిటంటే….  2013 జూన్ 16న కేదార్నాథ్‌లో భారీగా వరదలు వచ్చాయి. మూడు కిమీ దూరంలో ఉన్న చోరాబరి హిమానీ నదం వద్ద మేఘాల …

‘లింగ భైరవి దేవి’ ప్రత్యేకత ఏమిటంటే ?

Goddess Linga Bhairavi devi ………………… శివుడు లింగరూపంలో ఉండటం సహజం..కానీ అమ్మవారు లింగ రూపంలో ఉండటం చాలా అరుదు.. లింగ రూపంలో భైరవి దేవి ప్రత్యేకంగా దర్శనమిస్తారు. భైరవి భైరవుడి సతీమణి. శివుడి మరో రూపమే భైరవుడు. కోయంబత్తూరు దగ్గర వెల్లియంగిరి పర్వతాల పాదాల వద్ద ఉన్న ఇషా యోగా కేంద్రం ప్రధాన ఆలయం …

ఆత్మలింగ దర్శనం అద్భుతం !!

Mallareddy Desireddy ………………… అరేబియా సముద్రపు ఒడ్డున గల గోకర్ణ క్షేత్రమే..శివుడి ఆత్మలింగ క్షేత్రం ఇది. జీవితంలో ఒక సారైనా సందర్శించవలసిన ఒక గొప్ప శైవ క్షేత్రం.ఈ గోకర్ణ క్షేత్రంలో వెలసిన మహాబలేశ్వర ఆలయం ఏడు ముక్తి స్థలాల్లో ఒకటిగా భాసిల్లుతోంది. “లింగరూప తుంగ, జగమాఘనాశన భంజితాసురేంద్ర రావణలేపన వరగోకర్ణ్యఖ్యా క్షేత్ర భూషణ క్షేత్ర భూషణ …

రామేశ్వరం, కాశీ సైకత యాత్ర గురించి విన్నారా ? 

  A difficult trip………… రామేశ్వరం నుండి ఇసుక తీసుకుని కాశీ లో కలిపే యాత్రనే ‘సైకతయాత్ర’గా పిలుస్తారు.ఈ యాత్ర “పితృదేవతల”కు సంబంధించింది. ఇది కేవలం తండ్రి గతించినవారు మాత్రమే ఆచరించాలి. ముందుగా రామేశ్వరం చేరుకుని అక్కడి సేతువులో స్నానం చేసి కొంత ఇసుకను తీసుకొని మూడు లింగాలుగా(కుప్పలుగా) చేసి వాటిని శ్రీ సేతుమాధవుడు,శ్రీ వేణీమాధవుడు,శ్రీబిందుమాధవుడి …

ఆయన ముందు అబద్ధాలు చెప్పేందుకు భయపడతారా?

Are there so many Kalabhairavas?……………………….. కాలభైరవుడు కరుణిస్తే …. అన్నికార్యాలు  సజావుగా జరుగుతాయని భక్తుల విశ్వాసం. మన దేశంలో కాలభైరవ ఆలయాలు ఎక్కువగా లేకున్నా కాలభైరవ క్షేత్రాలు చాలా ఉన్నాయి. కాలభైరవుడిని కొలిస్తే కోరికలు నెరవేరుతాయని అంటారు. ఆయనను ఆరాధిస్తే ఆయుష్ కూడా పెరుగుతుందని చెబుతారు. ఇంతకూ ఈ కాలభైరవుడు ఎవరు ? ఆ …

అగ్నిలింగ ప్రదక్షిణకు అంత ప్రాధాన్యత ఉందా ?

Arunachala has many names…………………….. అరుణాచలానికి ముక్తి గిరి, శివగిరి, ఆనందాచలం, అగ్నిగిరి, ఓంకార చలం ఇలా ఎన్నో పేర్లు ఉన్నాయి. అరుణాచలానికి యుగయుగాల ప్రశస్తి ఉంది. కృత యుగంలో దీన్ని అగ్ని పర్వతమని, త్రేతాయుగంలో స్వర్ణగిరి అని, ద్వాపరంలో తామ్ర శైలమని పిలిచారు. ఈ అరుణాచలం 260 కోట్ల సంవత్సరాల నాటిదని ప్రఖ్యాత పురాతత్త్వ …
error: Content is protected !!