Holy walk…………………. 1. అరుణాచలం లో గిరి ప్రదక్షిణ చేసే వారు ఎక్కడ నుంచి మొదలు పెడతారో .. అక్కడికి చేరుకోవడంతోనే గిరిప్రదక్షిణ పూర్తి అవుతుంది. రాజగోపురం దగ్గరి నుంచి నడక మొదలు పెట్టి తిరిగి అక్కడికి చేరుకోవడం తో గిరిప్రదక్షిణ పూర్తి అవుతుంది అని భావించకండి. మీరు ఎక్కడినుంచి గిరి ప్రదక్షిణ మొదలు పెట్టాలని …
Amarnath Yatra …………………….. జమ్మూ కశ్మీర్లోని అమరనాథ్ గుహల్లో మంచు రూపంలో కొలువైన మహాదేవుడిని దర్శించుకోవడం అంత సులభమైన వ్యవహారం కాదు. అక్కడ ఎముకలు కొరికే చలి..మంచు పర్వతాల మధ్య కిలోమీటర్ల దూరం నడవాలి. అక్కడికి చేరడానికి రెండు మార్గాలు ఉన్నాయి. దాదాపు ఒకటి నుంచి మూడు రోజులు నడిస్తేగానీ.. అక్కడికి చేరుకోలేం.అమరనాథ్ యాత్రకు వెళ్లాలంటే …
Beautiful sculptures at every step ………… ఉనకోటి… ప్రముఖ శైవ క్షేత్రమది … ఈ క్షేత్రం పెద్ద కొండలు, అడవులు నడుమ లోయ ప్రాంతంలో ఉంది. ఇది త్రిపుర లోని అగర్తలా కు 178 కిమీ దూరంలో ఉన్న జాంపూయి పర్వతాలకు దగ్గరలో ఉన్నది. 11 వ శతాబ్దం నుంచి ఈ క్షేత్రం ఉన్నట్టు …
circumambulation of Giri ………………………………… శుక్రవారం అరుణాచలంలో గిరి ప్రదక్షిణ చేసేవారు, గిరి ప్రదక్షిణను శ్రీఅరుణాచలేశ్వరాలయం ప్రధాన ద్వారం తూర్పు గోపురం వైపు నుండి ప్రారంభించాలి. అలా గిరి ప్రదక్షిణను ప్రారంభించేటప్పుడు తూర్పు గోపురం లోపలివైపు నిలిచి పొందే దర్శనాన్ని సంపూర్ణ లింగ దర్శనమని అంటారు. అరుణాచలేశుని దర్శనం జీవితంలోని సమస్యలను, అనారోగ్యాలను తొలగిస్తుందని భక్తులు …
Dr.Vangala Ramakrishna ………….. పరమేశ్వరునికి చేసే ప్రదోషకాల పూజలలో నందికేశునికి కూడా ముఖ్య పాత్ర వుంది. ప్రదోషకాలంలో శివుని అంశ నందీశ్వరుని రెండు కొమ్ముల మధ్య తాండవం చేస్తుందని పురాణాలు చెబుతున్నాయి. ఆ సమయంలో చేసే పూజలకు రెండింతల పుణ్యం లభిస్తుందని పెద్దలు చెబుతారు. ఎడమచేతి బొటనవ్రేలిని ఎడమచేతి చూపుడు వ్రేలిని నంది కొమ్ముల మీద …
Miracles of Arunachaleswara……………….. అరుణాచల ఆలయ ప్రాంగణం లో ఇద్దరు పిల్లలు ఆడుకుంటున్నారు. వారి దృష్టి ఆలయంలోని హుండీపై పడింది. ఆ పిల్లలిద్దరు హుండీ లోని పైసల్ని ఎవరూ లేనపుడు సన్నని రేకుతో లాగి తీసారు. అందులో ఒకడు ‘ఒరేయ్ ఎవరన్నా మనల్ని చూస్తున్నారేమో – చూడరా’ అన్నాడు. రెండవవాడు చుట్టూ చూసి, ‘ఆ శివుడే ఇంతేసి …
Registration has already started……………………… అమర్నాథ్ యాత్ర……హిందువులు పరమ పవిత్రంగా భావించే యాత్ర ఇది. అమర్ నాథ్ పుణ్యక్షేత్రానికి ప్రతిఏడాది భక్తులు భారీ సంఖ్యలో వెళ్తుంటారు. ఏడాది కి ఒకసారి ఈ అవకాశం లభిస్తుంది. ఈ ఏడాది జూన్ 29 న యాత్ర ప్రారంభమై.. ఆగస్టు 19న ముగుస్తుందని జుమ్మూ కశ్మీర్ ప్రభుత్వం అధికారికంగా …
Kala Bhairava ………………………………….. లయకారుడైన పరమ శివుడి వల్ల జన్మించి సృష్టికర్త బ్రహ్మ ఐదవ శిరస్సును ఖండించిన కాలభైరవుడికి సంబంధించి ‘‘శివపురాణం’’లో ఆసక్తికరమైన కథనం ఒకటి ఉంది. సృష్టి ప్రారంభంలో బ్రహ్మదేవుడికి శివుడికి మధ్య ఒక వివాదం ఏర్పడింది. బ్రహ్మదేవుడు శివుడివద్దకు వెళ్ళి ‘‘నేనే సృష్టికర్తను… పరబ్రహ్మ స్వరూపుడను… నేను చెప్పినట్లుగానే మీరందరూ నడుచుకోవాలి’’ అని అన్నాడు. …
హిందూ మతం ప్రమాదంలో ఉందా. సనాతన ధర్మానికి ముప్పు రాబోతుందా.ఇది కేవలం రాజకీయ నినాదం అని ఒక వర్గం,కాదు కళ్ళముందరి నిజాన్నిచూడలేని స్థితిలో హిందువులు బతుకుతున్నారు అని ఇంకో వర్గం వాద ప్రతివాదాలు చేస్తుంటాయి. వారు దేని ఆధారంగా ఇలాంటి వాదాలు మొదలుపెట్టారు, వారిలోఎవరి వాదన నిజం అన్నది పక్కన పెడితే……. ఒకానొక సందర్బంలో దేవుడు అన్న …
error: Content is protected !!