Espionage case ………………………….. జ్యోతి మల్హోత్రా.. కొద్దీ రోజులుగా వార్తల్లో విన్పిస్తున్నపేరు. యూట్యూబర్ గా ఈ జ్యోతి మల్హోత్రా కు చాలాపేరుంది.ఈమెను జ్యోతి రాణి అని కూడా అంటారు.హర్యానాలోని హిసార్కు చెందిన ఈ 33 ఏళ్ల ట్రావెల్ వ్లాగర్ “ట్రావెల్ విత్ జో” ఛానల్ ద్వారా బాగా పాపులర్ అయ్యారు. జ్యోతి మల్హోత్రాను మే 16న …
Paresh Turlapati ………………………….. ఆపరేషన్ సిందూర్ తర్వాత దేశం యావత్తు కోరుకున్నది ఒక్కటే.. దేశం లోపల ఉన్న ద్రోహుల పనిబట్టాలని..ఇప్పుడు NIA ఆ పనిలోనే ఉంది..ఇప్పటికీ 11 మంది అయ్యారు..ఈ 11 మందీ మన దేశ రహస్యాలను పాకిస్తాన్ కు చేరవేస్తున్న నేరం కింద అరెస్ట్ అయ్యారు. ఒక రకంగా వీళ్ళు ఇండియాలో ఉంటున్న పాకిస్తాన్ …
సుదర్శన్ టి…………. చాలా మందికి తెలియని సంఘటన ఇది…స్వాతంత్రానికి ముందు బ్రిటీషు వారి ఆధ్వర్యంలో పనిచేసే భారత సైన్యం కులమతాలకు అతీతంగా పోరాడింది. వీళ్ళ వీరోచిత గాథలు ఎన్నో. ఇంతటి శక్తివంతమైన సైన్యం ఒకచోట వుంటే ఎప్పటికైనా ప్రమాదం అని గ్రహించిన బ్రిటీష్ వారు సైన్యాన్ని చీల్చడానికి పన్నాగం పన్నారు. దేశ విభజనకు ముందే 20 …
Sai Vamshi ………… Pakistan is nurturing terrorism ………….. పాక్ స్వయంకృతాపరాధాలే దానికి వినాశనాన్ని తెచ్చిపెడతాయి. అంతర్జాతీయ స్థాయిలో అవమానాల పాలవ్వడం తప్ప పాక్ ప్రగతి పథంలో సాధించింది చాలా తక్కువ. అయినా కూడా మేకపోతు గాంభీర్యంతో ప్రగల్భాలు పలుకుతూనే ఉంది. సొంత దేశాన్ని సరిగ్గా చూసుకోలేక, పక్క దేశాన్ని ఏదో చేసేయాలనుకుంటూ ఉగ్రవాదాన్ని …
China project in Pakistan ………………………… ‘గ్వాదర్ పోర్ట్’ నైరుతి పాకిస్థాన్లో, అరేబియా సముద్రం ఒడ్డున, ఇరాన్ సరిహద్దుకు సమీపంలో ఉంది. ఇది పాకిస్తాన్ ప్రావిన్స్ బలూచిస్తాన్లో ఉంది. ఈ ఓడరేవును చైనా ఆధునిక సదుపాయాలతో నిర్మించింది.పశ్చిమాసియా దేశాలతో వాణిజ్యం చేసేందుకు చైనాకు ఈ ఓడరేవు ఎంతో కీలకమైనది. ఇక్కడ నుంచి చైనా భూభాగంలోకి ప్రవేశించే …
Paresh Turlapati……… Correct Strategy………………. మన వి_దేశాంగ శాఖ.. ర_క్షణ శాఖ ఉన్నతాధికారులు రోజూ సంయుక్త ప్రెస్ మీట్ నిర్వహించి ఆ_పరేషన్ సిం_దూర్ 2.0 గురించి బ్రీఫింగ్ ఇస్తున్నారు. ఈ బ్రీఫింగ్లో ర_క్షణ శాఖ కార్యదర్శి వి_క్రమ్ మిస్త్రీ తో పాటు ఇం_డియన్ ఆ_ర్మీ కల్నల్ సో_ఫియా ఖు_రేషి అండ్ ఎ_యిర్ ఫోర్స్ అధికారిణి వ్యో_మికా …
Sai Vamshi ………………. కశ్మీర్లో ఉగ్రదాడి అనంతరం అటు పాకిస్థాన్, ఇటు భారత్ రెండు దేశాలూ గట్టి పట్టు మీద ఉన్నాయి. ముఖ్యంగా పాక్ చేస్తున్న కవ్వింపు చర్యలు భారత్లో ఇంకా కోపాన్ని పెంచుతున్నాయి. అంతర్జాతీయ సమాజం సైతం పాక్ చర్యలను తీవ్రంగా ఖండిస్తోంది. పాకిస్థాన్, భారత్ల మధ్య యుద్ధం తప్పదా ?అనే వార్తలు వెలువడుతున్న …
Who will discover the mystery? …………………… ఆ రెండు విమానాలు ఎలా మాయమైనాయో తెలీదు కానీ దశాబ్దాల తర్వాత వాటి వివరాలు వెలుగు చూశాయి. 1954 సెప్టెంబర్ 4 న జర్మనీ నుంచి శాంటియాగో 513 విమానం మామూలు గానే టేకాఫ్ అయింది. ఇక ఆ తర్వాత ఏ సమాచారం లేదు.విమానాశ్రయంతో సంబంధాలు పూర్తిగా …
Increase in trade ties ……………. భారత్ – చైనా దేశాల సరిహద్దుల్లో అపుడపుడు ఉద్రిక్తతలు నెలకొంటున్నప్పటికీ ద్వైపాక్షిక వాణిజ్యంలో మాత్రం పెరుగుదల స్పష్టంగా కనిపిస్తోంది. 2014లో PM మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత, రెండు దేశాల మధ్య వాణిజ్యం $71.66 బిలియన్లు మాత్రమే. 2023-24 నాటికీ ద్వైపాక్షిక వాణిజ్యం రికార్డు స్థాయిలో US$136.2 బిలియన్లకు …
error: Content is protected !!