‘చార్ ధామ్’ యాత్ర అంటే ??

Yamunotri Darsanam…………………  చార్ ధామ్ యాత్ర  కేవలం భక్తి యాత్రే కాదు ఒకవిధంగా సాహస యాత్ర కూడా. హిమాలయాల్లో ఉన్న నాలుగు పుణ్య క్షేత్రాల సందర్శనే ఈ చార్ధామ్ యాత్ర.ఈ యాత్రలో యమునోత్రి, గంగోత్రి, కేదార్ నాథ్ ,బద్రీనాథ్ వంటి క్షేత్రాలను యాత్రికులు సందర్శిస్తారు. ఆది శంకరాచార్యుల వారు 8వ శతాబ్దంలో ఈ చార్ ధామ్ …

చార్ ధామ్ యాత్ర లో ‘కేదారనాథుని దర్శనమే’ కీలకం !

Trekking in Himalayas……….. మంచుకొండల్లో కొలువైన కేదార్ నాధుడిని దర్శించడం అంత సులభం కాదు. మండు వేసవిలో కూడా అక్కడ 5 డిగ్రీలకంటే ఉష్ణోగ్రత తక్కువగా ఉంటుంది. చార్ ధామ్ యాత్రలో భాగంగా కేదార్ నాథ్ క్షేత్రాన్ని సందర్శిస్తుంటారు. తప్పక చూడాల్సిన క్షేత్రాల్లో కేదార్‌నాథ్ ఒకటి. ఇది ఉత్తరా ఖండ్ లోని రుద్రప్రయాగ జిల్లా గర్హ్వాల్ …

ప్రసిద్ధ వైష్ణవ క్షేత్రం బద్రీనాథ్ !!

Badrinath is one of the famous Vaishnava shrines……. దేశంలోని ప్రసిద్ధ వైష్ణవ క్షేత్రాలలో బద్రీనాథ్ ఒకటి. చార్ ధామ్ యాత్రలో భాగంగా చివరిగా దర్శించే క్షేత్రం ఇదే. ఈ క్షేత్రానికి ఎన్నో విశిష్టతలు, ప్రత్యేకతలు ఉన్నాయి. బద్రీనాథ్ ఉత్తరాఖాండ్ రాష్ట్రంలో ఉంది. ఇక్కడ ఉన్నటు వంటి తీర్థాల్లో సమస్త దేవతలూ ఉన్నట్లు పురాణాలు …
error: Content is protected !!