‘సువేందు అధికారి’ కే బెంగాల్ పగ్గాలు !!
The result was obtained……. సువేందు అధికారి పశ్చిమ బెంగాల్కు తొమ్మిదవ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు. 15 ఏళ్ల తృణమూల్ కాంగ్రెస్ (TMC) పాలనకు ముగింపు పలికి, రాష్ట్రంలో మొదటి బీజేపీ ముఖ్యమంత్రిగా ఆయన చరిత్ర సృష్టించారు. సువేందు అధికారికి పాలనా పగ్గాలు అప్పగించడం సమంజసమే. వేరే రాష్ట్రాల్లో మాదిరి కొత్త నేతలను తెర పైకి …
