పెనుకొండ శివాలయంలో సంస్కృత శాసనం !

Inscriptions of Deva Raya……………………………… విజయనగర సామ్రాజ్య పూర్వ రాజధాని నగరమైన పెనుకొండ లోని ప్రాచీన శివాలయం – ఐముక్తేశ్వర స్వామి గుడిలో ఒకటో దేవరాయకు చెందిన సంస్కృత శాసనాన్ని. ప్రముఖ చారిత్రక పరిశోధకుడు  మైనాస్వామి గుర్తించారు. ఇటీవల ఐముక్తేశ్వరాలయాన్ని సందర్శించిన ఆయన రంగమండపం పై కప్పు కి  వాడిన రాతిదూలoపై శాసనాలు చెక్కి వుండడాన్ని …

థ్రిల్లర్ స్టోరీ ని మరిపించే మర్డర్ కేసు !

A gruesome murder story………………………………… శ్రద్ధా వాకర్ హత్య తరహాలోనే దేశ రాజధాని ఢిల్లీలో ఒక హత్య జరిగింది . కొడుకు సాయంతో కట్టుకున్న భర్తను కిరాతకంగా హతమార్చిన భార్యను ఢిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేశారు. భర్త బాడీని 10 ముక్కలుగా నరికిన ఆమె వాటిని ఫ్రిజ్ లో స్టోర్ చేసింది. ఆ …

వణికిస్తున్న మార్బర్గ్ వైరస్ !

More dangerous than Corona…………………………………… కరోనా మహమ్మారి ప్రపంచాన్ని గడగడ లాడించింది. 66 లక్షల మందిని బలిగొన్న ఈ వైరస్ కోట్ల మంది జీవితాలను నాశనం చేసింది. శాస్త్రవేత్తలు వ్యాక్సిన్ కనిపెట్టడంతో ప్రపంచం కోవిడ్ కోరల నుంచి బయటపడింది. ఇపుడిపుడే సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. ఈ క్రమంలో కరోనాకు మించిన ప్రాణాంతక వైరస్ ప్రపంచంపై పంజా …

నాలుగు దశాబ్దాలుగా ఆయనే అధ్యక్షుడు !

 An unstoppable leader…………………………………. ఈక్వటోరియల్ గినియా (Equatorial Guinea) అధ్యక్షుడు టియోడోరో ఒబియంగ్ ఎన్ గ్వెమా ఎంబసోగో (Teodoro Obiang Nguema Mbasogo) నాలుగు దశాబ్దాలుగా అధ్యక్షుడిగా కొనసాగుతూ రికార్డుల కెక్కారు. ఒక విధంగా ఇది ప్రపంచ రికార్డు అనుకోవచ్చు. కొద్ది రోజుల క్రితం జరిగిన ఎన్నికల్లో ఆరోసారి ఆయన అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.నాలుగు దశాబ్దాలపాటు అధ్యక్షుడిగా …

అక్కడ ఎన్నికల ప్రచారంపై నిషేధం !

No rallies, meetings…………………………. ఆ గ్రామంలో 40 ఏళ్లుగా ఎన్నికల ప్రచారం జరగడం లేదు. అక్కడ ప్రచారం నిషేధం..అలాగని ఓటెయ్యకపోతే ఒప్పుకోరు. జరిమానా విధిస్తారు. గుజరాత్ మొత్తం ఎన్నికల ప్రచారం జరుగుతున్నా అక్కడ మాత్రం ఆ సందడే లేదు. రాజకీయ పార్టీలు ర్యాలీలు, సభలు లేవు.. ఇంటింటికి వెళ్లి ఓట్లు అభ్యర్థించడాల్లేమీ ఉండవు. ఆ గ్రామం …

టాటాల చేతిలోకి బిస్లెరీ బ్రాండ్ !

   New Take Over ………………………………… పట్టణాలలో , నగరాలలో Bisleri brand water  గురించి తెలియని వారు అరుదు అని చెప్పు కోవచ్చు. భారత్ లో ప్యాక్డ్ డ్రింకింగ్ వాటర్ బ్రాండ్స్ లో ఎక్కువ మంది ఎంచుకునే బ్రాండ్ ఇదే. ఇపుడు ఆ బ్రాండ్’ టాటా’ గ్రూప్  చేతిలోకి వెళ్లబోతోంది.  బిస్లరీ ఇంటర్నేషనల్ ప్రైవేట్ …

ఆ గొర్రెలు గుండ్రంగా తిరగడం లో మర్మమేమిటి ?

Herd mentality ?………………………………………………… చైనాలో ఓ గొర్రెల మంద వింతగా ప్రవర్తించడం సంచలనానికి దారితీసింది. 12 రోజులపాటు సమూహంలోని గొర్రెలు వృత్తాకారంలో తిరిగి వార్తలకెక్కాయి. పగలూ రాత్రి అలా అలసట లేకుండా తిరిగిన ఆ గొర్రెల తీరు ప్రపంచాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఇందుకు సంబంధించిన వీడియో ను చైనీస్ ప్రభుత్వ ఔట్‌లెట్ పీపుల్స్ డైలీ ఇటీవల …

గుజరాత్ ఎన్నికల బరిలో 20 మంది వారసులు !

Competition for political heirs………………………. గుజరాత్ ఎన్నికల్లో 20 నియోజక వర్గాల్లో రాజకీయ నేతల వారసులు పోటీ చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో అధికార పార్టీ బీజేపీ , ప్రతిపక్ష కాంగ్రెస్ కలిసి కనీసం 20 మంది సిట్టింగ్, మాజీ ఎమ్మెల్యేల కుమారులకు టికెట్లు ఇచ్చాయి. దశాబ్దాల పాటు కాంగ్రెస్ లో పనిచేసి 10 సార్లు ఎమ్మెల్యేగా …

వారసురాలితో ఉత్తర కొరియా అధినేత కిమ్ !

What’s on Kim’s mind……….. ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ (Kim Jong Un) ఏం చేసినా సంచలనమే.ఇటీవలి కాలంలో కిమ్ ప్రతి కదలికలను ప్రపంచం ఆసక్తిగా గమనిస్తోంది. శత్రుదేశం అమెరికాను ఢీ కొట్టే సామర్థ్యం ఉన్న క్షిపణి ప్రయోగ స్థలానికి  తన కూతురు కిమ్ జు-ఏ (Kim Ju-ae)ను కిమ్ తీసుకురావడంపై …
error: Content is protected !!