కబుర్లు ఒకటని కాదు . రాజకీయాలు ,సినిమా, చరిత్ర, బిజినెస్, మార్కెట్,దేవాలయాలు, చారిత్రిక ప్రదేశాలు, ప్రభుత్వ పనితీరు ,స్కాములు,స్కీం లు, మరెన్నో అంశాలపై ఆసక్తికర కథనాలు. విశేషాలు, వింతలు, విశ్లేషణల సమాహారం.
Paresh Turlapati …………………… నేరం నాది కాదు ఆకలిది .. అదేదో సినిమాలో ఈ డైలాగ్ ఉంటుంది.. ఈ పేరుతో సినిమా కూడా వచ్చింది ..ఇంతకీ ఆ డైలాగ్ వెనక కవి హృదయం ఏంటంటే,నేరం జరిగింది..నేరస్థుడూ అతడే, కానీ నేరం నాది కాదు ఆకలిది అంటాడు. నేను మంచోడ్నే.. నేరాలు చేయను ..కానీ జరిగిన నేరానికి …
Telangana tourism spl package…………………. కొత్త సంవత్సరం 2025లో అరుణాచల శివుడిని దర్శించుకోవాలనుకుంటున్నారా..? మీకోసం తెలంగాణ టూరిజం సంస్థ ఓ స్పెషల్ ప్యాకేజీని తీసుకొచ్చింది.హైదరాబాద్ నుంచి మూడు రోజులు ఈ టూర్ సాగుతుంది. జనవరి 10 వ తేదీన ఈ టూర్ మొదలవుతుంది. అరుణాచలం వెళ్లేందుకు ఇప్పట్నుంచే బుకింగ్స్ చేసుకోవచ్చు.హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గం ద్వారా …
The big controversy…………………….. భారతీయ సినిమా చరిత్రలో అత్యంత వివాదానికి గురైన పాట “చోళీ కే పీచే క్యా హై”. చాలామంది ఈ పాటను విని ఉండవచ్చు. 1993 లో విడుదలైన “ఖల్ నాయక్” చిత్రంలోని హిందీ పాట ఇది. అల్కా యాగ్నిక్, ఇలా అరుణ్ ఈ పాటను పాడారు. ఈ పాటను ప్రముఖ రచయిత …
Bharadwaja Rangavajhala………………. Renowned music director………….. దక్షిణాది సినీ సంగీతానికి గ్లామర్ తెచ్చిన సంగీత దర్శకుడు చింతామణి రామ సుబ్బురామన్.. తెలుగు నేల నుంచి తమిళనాడుకు వలస వెళ్లిన కుటుంబం నుంచి వచ్చిన సుబ్బురామన్. ఆ రోజుల్లో స్టార్ మ్యూజిక్ డైరక్టర్ అనిపించుకున్నాడు. చిన్నతనం నుంచి సంగీతం అంటే పిచ్చి సుబ్బురామన్ కి. పరిస్థితిని గమనించిన …
Investigations in the sea womb….. సముద్ర గర్భంలో మనకు తెలియని ఎన్నో లోతైన కందకాలు ఉన్నాయి. భూమిలోని టెక్టోనిక్ ప్లేట్ల కదలికల ద్వారా ఈ కందకాలు ఏర్పడ్డాయి. ఇవి సముద్ర మట్టానికి 11కి.మీ దిగువన విస్తరించి ఉన్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.వీటిలోకి సూర్యరశ్మి ఏమాత్రం సోకదు. ఆ కందకాల్లో చిమ్మ చీకటి ఆవరించి ఉంటుంది. అతి …
Bharadwaja Rangavajhala…………………….. ప్రముఖ సంగీత దర్శకుడు రెహమాన్ కి రాగాలు తెలియవని కొందరు విమర్శకులు అంటుంటారు.కానీ రెహమాన్ అందించిన పాటలు చూస్తే ఆయనకు సంగీతం పై మంచి పట్టు ఉన్నవాడే అనిపిస్తుంది.వెస్ట్రన్ ఇన్ఫ్లుయెన్స్ అనేస్తారుగానీ ఎ.ఆర్.రెహమాన్ సంగీతంలో భారతీయ రాగాలు తొంగి చూస్తూనే ఉంటాయి. ఆ మధ్య రెహమాన్ చేసిన తెలుగు స్ట్రెయిట్ చిత్రం ‘ఏమాయచేశావే’లో …
Subramanyam Dogiparthi …………………… నటీమణులు కన్నాంబ,సావిత్రి,వాణిశ్రీల తర్వాత ఎలాంటి పాత్రనైనా, ముఖ్యంగా విషాద పాత్రలను అవలీలగా చేయగల స్థాయికి జయసుధను తీసుకొనివెళ్ళిన సినిమా ఈ ‘జ్యోతి’.1976 జూన్ లో ఈ సినిమా విడుదలైంది. జయసుధ ‘పండంటి కాపురం’ సినిమాతో అరంగేట్రం చేసింది. ‘లక్ష్మణ రేఖ’ సినిమాలో రెబల్ రోల్,’ సోగ్గాడు’ సినిమాలో చలాకీ రోల్..చేసిన జయసుధ ఈ …
Story Behind the Popular Song…………………. ప్రముఖ రచయిత ఆచార్య ఆత్రేయ రాసి ప్రేక్షకులను,రాయక నిర్మాతలను ఏడిపిస్తారని అంటారు. ఇక్కడ ఏడిపించడం అంటే టైమ్ తీసుకుంటాడని అర్ధం. అలా ఎన్నోసార్లు జరిగింది.మనసులో ఎన్ని తిట్టుకున్నా, పాటలు హిట్ అయ్యాక మళ్ళీ మళ్ళీ ఆయన దగ్గరకే వచ్చేవారు. “చిటపట చినుకులు పడుతూ ఉంటే ” పాట కూడా …
Legendary director …………………………… తెలుగు సినిమా దర్శకుల్లో ఘన విజయాలు సాధించిన దర్శకుడిగా ‘ఆదుర్తి సుబ్బారావు’ను చెప్పుకోవచ్చు. కుటుంబ కథా చిత్రాలను హృద్యంగా రూపొందించడం లో ఆయన దిట్ట. ‘తోడికోడళ్లు’, ‘మాంగల్యబలం’, ‘వెలుగునీడలు’, ‘మూగమనసులు’, ‘డాక్టర్ చక్రవర్తి’ వంటి ఎన్నో ఆణిముత్యాలు ఆయన ఖాతాలో ఉన్నాయి. ఆదుర్తి రచయిత కూడా కావడంతో నవరసాలు మేళవించి అందరికి …
error: Content is protected !!