కబుర్లు ఒకటని కాదు . రాజకీయాలు ,సినిమా, చరిత్ర, బిజినెస్, మార్కెట్,దేవాలయాలు, చారిత్రిక ప్రదేశాలు, ప్రభుత్వ పనితీరు ,స్కాములు,స్కీం లు, మరెన్నో అంశాలపై ఆసక్తికర కథనాలు. విశేషాలు, వింతలు, విశ్లేషణల సమాహారం.

జైల్లో ఆమరణ దీక్ష చేయబోతున్నసాయిబాబా !

నాగ్ పూర్ సెంట్రల్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న ప్రొఫెసర్ సాయిబాబా ఈ నెల  21 వ తేదీ నుండి ఆమరణ నిరాహార దీక్ష‌ చేపట్టాలని నిర్ణయించారు. 90 శాతం అంగవైకల్యంతో సహా అనేక రకాల అనారోగ్యాలతో ఇబ్బంది పడుతున్న సాయిబాబాకు జైలు అధికారులు సరైన వైద్యం అందించడం లేదు. కుటుంబ సభ్యులు ఇచ్చిన మందులను కూడా ఆయనకు చేరనివ్వడం లేదు. ఖైదీల …

జగన్ లేఖపై మన లాయర్ల ది వ్యూహాత్మక మౌనమా ?

ఏపీ సీఎం జగన్  సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి కి రాసిన లేఖ పై ఢిల్లీ న్యాయవాదులు స్పందిస్తున్నారు కానీ తెలుగు రాష్ట్రాల నుంచి ఏ లాయర్ కూడా స్పందించినట్టు కన్పించలేదు. జగన్ సీజే కి లేఖ రాయడం పై బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, ఢిల్లీ బార్ అసోసియేషన్, మరి కొంతమంది లాయర్లు విరుచుకుపడ్డారు. …

పీఎం మోడీ ఆస్తులు పెరిగాయా ?

ప్రధాని నరేంద్ర మోడీ ఆస్తుల నికర విలువ గత ఏడాదితో పోలిస్తే పెరిగిందని, హోంమంత్రి అమిత్ షా ఆస్తుల నికరవిలువ తగ్గిందని  ప్రధాని కార్యాలయం ప్రకటించింది. ఆ ఇద్దరు తమ ఆస్తుల వివరాలను పీఎంఓ కి సమర్పించారు. ఈ ఏడాది జూన్ 30 నాటికి పిఎం మోడీ ఆస్తుల నికర విలువ రూ .2.85 కోట్లు …

కుష్బూ ఇమేజ్​ బీజేపీకి ప్లస్ అవుతుందా ?

తమిళనాట బీజేపీ  ప్రముఖ నటి ఖుష్బూను  తెరపైకి తీసుకొచ్చింది. అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దించబోతోంది. మొన్నటివరకు కాంగ్రెస్ లో ఖుష్బూ పార్టీ అధికార ప్రతినిధిగా చేసారు. గత ఏడాది ఎన్నికల్లో ఎంపీ సీటు అడిగితే కాంగ్రెస్ అధినేత్రి సోనియా పట్టించుకోలేదు.  దీంతో అప్పటినుంచి ఖుష్బూ పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటోంది. ఆపార్టీ పరిస్థితి కూడా సరిగ్గా లేకపోవడంతో ప్రత్యామ్నాయంగా బీజేపీలో చేరింది. సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే …

స్టాలిన్ వైపు కమల్ చూపు ?

తమిళ సినీ స్టార్ కమల్ హాసన్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమౌతున్నారు. ఈ సారి 150 నియోజక వర్గాల్లో పోటీ చేయాలని కమల్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఆయన అభ్యర్థుల ఎంపిక మొదలు పెట్టారు. పార్టీకి తమిళనాట పెద్దగా బలం లేకపోయినా కొన్ని చోట్ల చోటామోటా లీడర్లు ఉన్నారు.  వీరందరితో కమల్ చర్చలు కూడా జరుపుతున్నారు. సొంతంగా గెలిచే అవకాశాలు తక్కువగా ఉన్న దృష్ట్యా వచ్చే ఎన్నికల్లో థర్డ్ ఫ్రంట్ …

ఎవరీ ధీరేంద్ర బ్రహ్మచారి ? ( 2 )

Sheik Sadiq Ali…………………………………………. అది 1960 వ సంవత్సరం. ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రు కూతురు ఇందిరాగాంధీ పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉండేవారు.ఆమెకు యోగా నేర్పించి స్వస్థత చేకూర్చాలని  ధీరేంద్ర ను కోరారు. రోజూ ఇంటికి వచ్చి ఇందిరకు యోగా, సూక్ష్మ వ్యాయామం నేర్పించాలి. అలా నెహ్రూ ఇంట్లోకి  ధీరేంద్ర  ప్రవేశించాడు.అతి తక్కువ కాలంలోనే ఇందిరా.నెహ్రూలకు సన్నిహితుడయ్యాడు. …

ఎవరీ ధీరేంద్ర బ్రహ్మచారి ?

Sheik Sadiq Ali……………………………….. భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాజకీయాల్లో,ప్రభుత్వంలో సాధువులు,యోగుల ప్రమేయం పెరిగి పోతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్న వారికోసమే  ఈ ప్రత్యేక కథనం . ఆధునిక భారత రాజకీయాల్లో యోగుల ప్రమేయం ఇప్పుడు కొత్తగా వచ్చింది కాదు. 1960 వ దశకం నుంచే, ఇందిరాగాంధీ హయాం నుంచే ఈ ట్రెండ్ …

పేద పిల్లలకు పాత మొబైల్ ఫోన్లు ఇచ్చి పుణ్యం కట్టుకోండి !

సాదిక్ “తోపుడు బండి” కి పుస్తకాలకు బదులు స్మార్ట్ సెల్ ఫోన్ లు కావాలి. తోపుడు బండి “పల్లెలు-పిల్లలు-మొబైల్స్ “నినాదంతో యజ్ఞం ప్రారంభించింది. మీరు ఒక చేయి వేయండి. దిక్కుమాలిన ఆన్ లైన్ క్లాసులు.పల్లెల్లో పిల్లలకు పిచ్చెక్కేలా ఉంది.వీళ్ళ ఇళ్లల్లో టీవీలు లేవు.వీళ్ళ దగ్గర స్మార్ట్ ఫోన్లు లేవు.అసలు ఇక్కడ నెట్వర్క్ ఉండదు.అయినా సరే టీచర్లు …

కరచాలనాలే కరువాయే !

మాయదారి కరోనా రావడంతో కరచాలనమ్ అనేది బూతుమాట అయిపోయి, మనిషిని మనిషి కరస్పర్శతో పలకరించుకోవడం రూపుమాసిపోయింది.నిజానికి కరచాలనమ్ అనేది పాశ్చాత్య వికృత సంప్రదాయం కాదు. రెండు చేతులు జోడించి నమస్కరించడమే భారతీయ సంప్రదాయం కాదు. అన్నట్టు.. కరచాలనమ్ పేరిట తెలుగులో ఒక కవితా సంపుటి కూడా వుంది. ఎవరు రాశారో గుర్తులేదు. అలాగే స్పర్శ పేరిట …
error: Content is protected !!