కబుర్లు ఒకటని కాదు . రాజకీయాలు ,సినిమా, చరిత్ర, బిజినెస్, మార్కెట్,దేవాలయాలు, చారిత్రిక ప్రదేశాలు, ప్రభుత్వ పనితీరు ,స్కాములు,స్కీం లు, మరెన్నో అంశాలపై ఆసక్తికర కథనాలు. విశేషాలు, వింతలు, విశ్లేషణల సమాహారం.
హిందువులు అత్యంత పవిత్ర మహా క్రతువుగా భావించే కుంభమేళా ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి 30వ తేదీ వరకు మాత్రమే జరుగుతుంది. కుంభమేళా నిర్వహణకు సంబంధించి మార్చి చివరినాటికి ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఒక ప్రకటన విడుదల చేస్తుంది. 12 సంవత్సరాలకు ఒకసారి జరిగే కుంభమేళాను గతంలో జనవరి నుండి ఏప్రిల్ వరకు నిర్వహించేవారు. ఈ సారి కరోనా దృష్ట్యా 30 రోజులు మాత్రమే …
అమ్మ జయలలిత లాగా సీఎం కుర్చీలో కూర్చోవాలని చిన్నమ్మ ఎన్నో కలలు కన్నది. అయితే జైలు శిక్ష పడటంతో కొద్దిపాటిలో ఆ అవకాశం మిస్ అయింది. ఇపుడు జైలు శిక్ష అనుభవించి బయటకొచ్చాక కూడా ఇక అవకాశాలు లేవని తెలిసి రాజకీయాలకు గుడ్ బై చెబుతున్నట్టు ప్రకటించింది. అన్నాడీఎంకే లో ప్రవేశానికి సీఎం పళని స్వామీ ససేమిరా అనడం … బీజేపీ నేతలతో మాట్లాడినప్పటికీ సానుకూల స్పందన లేకపోవడంతో చిన్నమ్మ …
తమిళ సినీ స్టార్ కమల్ హాసన్ అసెంబ్లీ ఎన్నికల్లో తన సత్తా చాటు కోవాలని ప్రయత్నిస్తున్నారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో కమల్ ఏమాత్రం ప్రభావం చూపలేకపోయారు. అప్పట్లో కమల్ కు పట్టణ ప్రాంతాల్లో కొంత ఆదరణ కనిపించింది.2018 లో పార్టీ ప్రారంభించిన కమల్ పార్లమెంట్ ఎన్నికల్లో 3.8 శాతం ఓట్లను సాధించారు. ఈ సారి 150 …
మాజీ సీఎం, ప్రతిపక్ష నేత చంద్రబాబును కొన్ని కోణాలలో చూసినపుడు ఆయన ఓపికను, సహనాన్ని మెచ్చుకోవాల్సిందే అనిపిస్తుంది. మొన్న రేణిగుంట విమానాశ్రయంలో పోలీసులు ఆపినపుడు బాబు దాదాపు 9 గంటలు అలాగే కూర్చున్నాడంటే ఆయనకు ఎంత ఓపిక ఉందో ఇట్టే తెలిసిపోతుంది. 70 ఏళ్ళ వయసులో ఆమాదిరిగా కూర్చుని నిరసన తెలియ జేయడం గొప్ప విషయమే. …
తమిళ నాట ఎన్నికలు త్వరలోనే జరగబోతున్నాయి. ఈ ఎన్నికల్లో ఎవరు దూసుకుపోతారో ? ఏమో కానీ ప్రధమ ఒపీనియన్ పోల్ వాతావరణం స్టాలిన్ కి అనుకూలంగా ఉందని చెబుతోంది. ఎన్నికల నగారా మోగిన తర్వాత ఏబీపీ సీ-ఓటర్ నిర్వహించిన ఒపీనియన్ పోల్లో తేలిన ఆసక్తికరమైన ఫలితాలు ఇలా ఉన్నాయి. ఇది ఇప్పటి ప్రజల మూడ్. ఎన్నికల సమయంలో మారడానికి కూడా అవకాశాలున్నాయి. …
Taadi Prakash ………………………… 1983 జూన్ 15న మహాకవి శ్రీశ్రీ చనిపోయినపుడు, మంచి ఫోటో వేసి (అది నా కలెక్షన్) ‘‘నిప్పులు చిమ్ముకుంటూ నింగికెరిపోయిన శ్రీశ్రీ’’ అనే శీర్షికతో వార్త యిచ్చినపుడు, రామోజీ రావు నన్ను కంగ్రాచ్యులేట్ చేస్తూ ఒక పర్సనల్ మెస్సేజ్ పంపారు. ఇది రామోజీ రావు గురించి మాట్లాడుకోవాల్సిన సమయం అని నేను …
Taadi Prakash ……………… The Genghis Khan of Telugu Journalism ___________________ రామోజీరావు మార్గదర్శి డబ్బుల్తో ఒక గుర్రం కొన్నాడు. ఆరోగ్యంగా బలిష్ఠంగా ఉన్న ఆ గుర్రంపై ఎగిరి కూర్చుని దూసుకుపోతున్నాడు రామోజీ, ఒక మంగోల్ వీరునిలా! జయించాలి, యుద్ధం చేసన్నా సరే, సాధించాలన్న కాంక్ష అతన్ని కుదురుగా వుండనివ్వడం లేదు. ఎదురుగా వున్న …
పై ఫొటోలో కనిపించే సునీల్ మిట్టల్ సామాన్యుడు కాదు.ఇవాళ మనం మొబైల్ ఫోన్లు మాట్లాడటానికి ఆద్యులలో ఈయన ఒకరు. ఎయిర్ టెల్ బ్రాండ్ ఈయనదే. ఎయిర్ టెల్ బ్రాండ్ ను పెద్ద ఎత్తున ప్రమోట్ చేసి .. మొబైల్ ఫోన్లు లక్షల సంఖ్యలో పెరగడానికి దోహద పడింది ఈ మిట్టలే. ఎయిర్ టెల్ వచ్చాకనే.. ఆయన …
స్టాక్మార్కెట్లు పతన దిశగా పయనిస్తున్నాయి. సెన్సెక్స్ నిన్న1,939 పాయింట్లు ( 3.80 శాతం)నష్టపోయి 49,099.99 పాయింట్ల వద్ద ముగిసింది.నిఫ్టీ 568 పాయింట్లు (3.76 శాతం )నష్టపోయి 14,529.15 పాయింట్ల వద్ద ముగిసింది.గత పదినెలల కాలంలో ఇది భారీ పతనం అని విశ్లేషకులు చెబుతున్నారు ఈ పతనం మరికొద్ది రోజులు కొనసాగవచ్చుఅంటున్నారు. కొంతకాలం బేరిష్ దశలోనే మార్కెట్ …
error: Content is protected !!