కబుర్లు ఒకటని కాదు . రాజకీయాలు ,సినిమా, చరిత్ర, బిజినెస్, మార్కెట్,దేవాలయాలు, చారిత్రిక ప్రదేశాలు, ప్రభుత్వ పనితీరు ,స్కాములు,స్కీం లు, మరెన్నో అంశాలపై ఆసక్తికర కథనాలు. విశేషాలు, వింతలు, విశ్లేషణల సమాహారం.
గ్రహాంతర వాసుల గురించి మీడియాలో వస్తోన్న కథనాలను నమ్మాలా ? వద్దా ? అసలు గ్రహాంతర వాసులు ఉన్నారా ?లేరా ? ఈ మిస్టరీ ఏమిటి అనే అంశంపై కన్ఫ్యూజన్ నెలకొంది. అయితే కొందరు శాస్త్రవేత్తలు చెప్పే విషయాలను బట్టి చూస్తే నిజంగా గ్రహాంతర వాసులు ఉన్నారనిపిస్తుంది. అంతుపట్టని రేడియో సిగ్నల్స్వ్యవహారం .. ఖగోళ మేధావి స్టీఫెన్ హాకింగ్ లాంటి మేధావుల హెచ్చరికలు.. మరోవైపు నాసా మౌనం ఇవన్నీ గ్రహాంతర వాసుల పట్ల విపరీతమైన …
పై ఫొటోలో కనిపించే వ్యక్తి పేరు ..రుహాల్లా జామ్. జర్నలిస్టుగా పనిచేస్తున్నాడు. ఇరాన్ ప్రభుత్వం అతగాడిని నిర్దాక్షిణ్యంగా ఉరి తీసింది. అతను ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నాడన్నది ప్రధాన అభియోగం. అమద్ న్యూస్ పేరిట అతను ఒక న్యూస్ ఛానల్ ను స్థాపించారు . ఇరాన్ సుప్రీంకోర్టు ఈ ఏడాది (2020)జూన్ లో మరణశిక్ష విధించగా,దాన్ని అమలు చేశారు. 2017-18లో ధరల పెరుగుదలపై ఇరాన్లో ప్రభుత్వానికి …
కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు సోనియా గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పై దివంగత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తన ఆత్మకథలో ఘాటైన విమర్శలు చేసారు. ఇప్పటికే స్వపక్షంలోని నేతలు విమర్శలు చేస్తుంటే … తట్టుకోలేక వాటికి సమాధానం చెప్పలేక మల్లగుల్లాలు పడుతున్న సోనియా .. రాహుల్ గాంధీ లు ప్రణబ్ విమర్శలపై నోరెత్తలేని పరిస్థితిలో పడిపోయారు. దివంగత నేతపై విమర్శలు చేస్తే సబబుగా ఉండదు. అదొక కాంట్రవర్సీ గా మారే …
రైతులు ఎందుకు ఉద్యమిస్తున్నారు? ప్రభుత్వం మొండిగా ఎందుకున్నది?ఒకటి కాదు, రెండు కాదు 17 రోజులుగా ఉద్యమం సాగుతున్నది.మరింత ఉధృతమయ్యే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తోంది,అని ఆందోళన చేస్తున్న రైతుల వాదన. కాదు రైతుల వెనక స్వార్థ రాజకీయ శక్తులున్నాయి అని ప్రభుత్వ వాదన. రైతుల వెనక రాజకీయ శక్తులు ఉంటే ఉండవచ్చు. ప్రజాస్వామ్యంలో రాజకీయాలు …
మనం సినిమాల్లో శ్రీకృష్ణుడిని మీసాలు లేనట్టే చూసాం. కృష్ణుడి పాత్ర పోషించిన ఎన్టీఆర్, శోభన్ బాబు,కాంతారావు, తదితర నటులు కూడా మీసాలు పెట్టుకున్న దాఖలాలు లేవు. చిత్రకారులు కూడా ఎక్కడా కృష్ణుడికి మీసాలు ఉన్నట్టు బొమ్మలు గీయ లేదు. ఎక్కడయినా ఉన్నా ఒకటి ఆరా మాత్రమే. దీన్ని బట్టి కృష్ణుడికి మీసాలు లేనట్టే భావిస్తాం. కానీ …
సినిమా తీయడం గొప్పకాదు…దాన్ని రిలీజు చేసుకోవడంలోనే ఉంది మజా. తీసిన సినిమాకు గుర్తింపు రావాలన్నా…కాసులు రాలాలన్నా ముందు అది థియేటర్లలోకి వెళ్లాలి. ఇలా తయారైన సినిమాలను జనాల దగ్గరకు చేర్చే వాడు పంపిణీదారుడు. విచిత్రమేమిటంటే…ఎవరో తీసిన సినిమాకు గుర్తింపు తీసుకొచ్చే ఈ పంపిణీ దారుల ముఖాలుగానీ పేర్లుగానీ ప్రేక్షకులకే కాదు ప్రపంచానికే తెలియవు. కానీ సినిమాకు వారు …
మానస సరోవరం … పంచ సరోవరాల్లో ‘మానస సరోవరం’ దే ప్రధమ స్థానం. మిగతావన్నీ చూడటం ఒక ఎత్తు అయితే ఈ మానస సరోవరాన్ని దర్శించడం మరోఎత్తు. కనీసం జీవితం లో ఒక్కసారైనా ‘మానస సరోవర్’ లో స్నానం చేయాలని … కైలాస పర్వతాన్ని దర్శించాలని చాలామంది కోరుకుంటారు. అయితే అందరికి ఆ అవకాశం దొరకదు. మానస సరోవర యాత్ర అత్యంత క్లిష్టమైనది. సముద్ర …
సరిగ్గా 50 ఏళ్ల క్రితం ‘MACKENNA’S GOLD’ సినిమాతో ప్రదర్శనలు ఆరంభించింది బెజవాడ ఊర్వశి 70MM థియేటర్.అప్పట్లో ఆ సినిమాని భారతదేశంలోనే మొదటిసారి ప్రతిష్ఠాత్మకంగా విడుదలచేసి,రికార్డ్ సృష్టించిన ఆ హాలు,ఈ 2020 డిసెంబర్ 10న స్వర్ణోత్సవం జరుపుకుంది..బెజవాడలో మొట్టమొదటి 70MM సినిమా హాల్ అది. మేము డిగ్రీ చదివే రోజుల్లో ఊర్వశి,మేనక హాల్స్ లో ఇంగ్లీష్ …
అమెరికా అధ్యక్ష పదవిని చేపట్టనున్న జో బైడెన్ భారత్ పట్ల ఎలాంటి వైఖరి అవలంబిస్తారనే అంశంపై రాజకీయవర్గాల్లో చర్చలు జరుగుతున్నాయి. ఇప్పటివరకూ ఉన్న విధానాలనే బైడెన్ కొనసాగిస్తారా? లేక కొత్త పద్ధతులకు శ్రీకారం చుడతారా ? అనేది కొన్ని రోజులు పోతే కానీ తేలదు. ఇప్పటికైతే బైడెన్ వ్యవహారశైలి తెలిసినవారు చెప్పేదాని ప్రకారం బైడెన్ భారత్ …
error: Content is protected !!