కబుర్లు ఒకటని కాదు . రాజకీయాలు ,సినిమా, చరిత్ర, బిజినెస్, మార్కెట్,దేవాలయాలు, చారిత్రిక ప్రదేశాలు, ప్రభుత్వ పనితీరు ,స్కాములు,స్కీం లు, మరెన్నో అంశాలపై ఆసక్తికర కథనాలు. విశేషాలు, వింతలు, విశ్లేషణల సమాహారం.
అప్పట్లో తెలుగు హీరో ఎన్టీఆర్ …తమిళ హీరో ఎంజీఆర్ స్నేహితులుగా కాక అన్నదమ్ముల్లా మెలిగే వారు. ఇద్దరి కుటుంబాల మధ్య రాకపోకలు ఎక్కువగా ఉండేవి. ఎన్టీఆర్ హైదరాబాద్ రాకముందు చెన్నైలో ఉన్న విషయం తెలిసిందే. తమిళంలో ఎంజీఆర్ చేసిన సినిమాలను తెలుగు లో రీమేక్ చేస్తే ఆ హీరో పాత్రలను ఎన్టీఆర్ చేసేవారు. అయితే ఎన్టీఆర్ …
“పూర్వకాలంలో ఆయు మార్పిడి అంటే ఒకరి ఆయువు(ష్షు) ను మరొకరికి ఇచ్చుకునే వారంట కదా.. అవి కేవలం కథలా? కల్పనా? అదేమైనా విద్యా? యోగసాధనలో సాధ్యమా?… మా సందేహం తీర్చ ప్రార్థన.” రాజేశ్వరి గారి ప్రశ్నకు జవాబు ఇది . ఆయుష్షును పెంచుకునే మార్గం మనది … ఇక, ఆయుష్షును ఇంకొకరికి ఇవ్వటం ఏమిటి … …
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ పార్టీ ప్రకటన కార్యక్రమం వాయిదా పడే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం రజనీ హైదరాబాద్ జూబ్లీ హిల్స్ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. హైబీపీ కారణం గా ఆయన ఆసుపత్రిలో చేరారు.ప్రస్తుతం రజనీ ఆరోగ్యం నిలకడగా ఉందని అపోలో హాస్పిటల్ వైద్య బృందం బులెటిన్ విడుదల చేసింది. రజనీ కొద్దిరోజుల క్రితం చెప్పిన మాట …
అట్లాంటిక్ సముద్రంలోనే మూడేళ్లుగా గిరగిరా తిరుగుతున్న ఆ మంచుకొండ లో భారీ పగుళ్లు ఏర్పడ్డాయి. అతి త్వరలో ఇది ముక్కలై విడిపోయి సముద్రంలో తేలియాడే అవకాశం ఉందని భావిస్తున్నారు. బ్రిటీష్ పరిశోధకులు ఈ ఐస్ బర్గ్పై ప్రయోగాలు చేస్తున్నారు. దక్షిణ జార్జియాకు సమీపంలో ఉన్న ఈ మంచు కొండను A 68A గా పిలుస్తున్నారు. చిన్న ద్వీపమంత పరిమాణంలో ఉండే …
అద్భుత కళా సంపదకు కేరాఫ్ అడ్రెస్ తమిళనాడు అనే చెప్పుకోవాలి. తమిళనాడును ఏలిన రాజులంతా గుళ్ళు,గోపురాలపై శ్రద్ధ చూపారు. వందల ఏళ్ళ క్రితం నిర్మించిన ఆలయాలన్నీ అపూర్వ కళా నైపుణ్యానికి దర్పణం పడతాయి. అలాంటి వాటిలో ఐరావతేశ్వర ఆలయం ఒకటి. ఈ ఆలయం కుంభకోణానికి దగ్గరలోని దారాసురం లో ఉంది. దీన్నే దారాసుర ఆలయం అని …
సూపర్ స్టార్ రజనీకాంత్ కోరితే తాను సీఎం అభ్యర్ధిగా పోటీ చేసేందుకు రెడీ అంటున్నారు మక్కల్ నీది మయ్యుం పార్టీ అధినేత కమల్ హాసన్. రజనీ తాను సీఎం గా ఉండబోనని తేల్చి చెప్పిన విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలోనే కమల్ రజనీకాంత్ తనను సీఎం అభ్యర్ధిగా ప్రకటిస్తే అంగీకరిస్తానని అంటున్నారు. తన మనసులో మాటేమిటో కమల్ బయట పెట్టారు. …
ప్రపంచం మొత్తం A.Dలో ఉన్నప్పుడే 3Dలో శిల్పాలు చెక్కిన ఆధునికత మనది. వెయ్యేళ్ళ చరిత్ర గల ధేనుపురీశ్వర ఆలయం చెన్నై లోని మాడంబాకంలో ఉంది. చోళ రాజుల పాలనలో ధేనుపురీశ్వర ఆలయం నిర్మితమైంది. అద్భుతమైన బృహదీశ్వర ఆలయాన్ని కూడా తంజావూరులో అదే సమయంలో కట్టారు. ఈ ఆలయం అద్భుతమైన ద్రవిడ నిర్మాణ శైలికి అద్దం పడుతుంది. …
బెంగాల్ దీదీ కి కష్ట కాలం మొదలైనట్టుంది. బీజేపీ పశ్చిమ బెంగాల్ ను టార్గెట్ గా పెట్టుకుంది. వచ్చే ఎన్నికల్లో బెంగాల్ లో అధికారాన్ని చేజిక్కించుకోవాలని కమల దళం వేగం గా పావులు కదుపుతోంది. ఇటీవల బీజేపీ అగ్రనేత జేపీ నడ్డా కాన్వాయ్ పై దాడి జరిగిన దరిమిలా దూకుడు మరింత పెంచింది. ఈ క్రమంలోనే …
మణికేశ్వరం .. ఇది పురాతన శైవక్షేత్రం. ప్రకాశం జిల్లా అద్దంకి సమీపంలో ఉన్నది. గుండ్లకమ్మనది ఒడ్డున ఉన్న ఈ ఆలయం లో గంగా భాగీరధీ సమేత మల్లేశ్వరస్వామి కొలువై ఉన్నారు. ఇది కాశీ విశ్వనాథుని దేవాలయం లాగా ఉండటం తో ఈ మణికేశ్వరాన్ని చిన్న కాశీ అని కూడా పిలుస్తారు. స్థల పురాణం ప్రకారం ఉప్పు …
error: Content is protected !!