కబుర్లు ఒకటని కాదు . రాజకీయాలు ,సినిమా, చరిత్ర, బిజినెస్, మార్కెట్,దేవాలయాలు, చారిత్రిక ప్రదేశాలు, ప్రభుత్వ పనితీరు ,స్కాములు,స్కీం లు, మరెన్నో అంశాలపై ఆసక్తికర కథనాలు. విశేషాలు, వింతలు, విశ్లేషణల సమాహారం.
పై ఫొటోలో కనబడే గ్రామం మధ్యప్రదేశ్లోని మాండ్ల జిల్లా ప్రధాన కార్యాలయానికి 28 కిలోమీటర్ల దూరంలో ఉంది. గిరిజన ప్రాబల్యం ఉన్న ఈ గ్రామం పేరు మలపాథర్. ప్రజలు పరస్పరం సహకరించుకుంటూ వివాద రహితంగా జీవనం సాగిస్తున్నారు. గ్రామస్తుల మధ్య వివాదాలు ఏర్పడినా సమీపం లో ఉన్న పోలీస్స్టేషన్ కు వెళ్ళరు.కేసులు పెట్టుకోరు. గ్రామస్తులే కూర్చుని …
కేరళ అసెంబ్లీ ఎన్నికలు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సత్తా కు మరో పరీక్ష కానున్నాయి. ఎల్డీఎఫ్ ను ఎదుర్కొని కాంగ్రెస్ ఫ్రంట్ అక్కడ విజయ కేతనం ఎగుర వేసిందంటే .. రాబోయే కాలంలో రాహుల్ గాంధీ ప్రధాని మోడీ ని గట్టిగా ఢీ కొనే అవకాశాలు మెరుగుపడతాయి. కేరళ లోని వయనాడ్ నుంచి పార్లమెంటుకి …
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి మార్పు కనిపించే సూచనలున్నాయి. ‘పీపుల్స్ పల్స్’ మూడ్ సంస్థ ప్రతినిధులు బెంగాల్లో పర్యటించి అక్కడి రాజకీయ పరిస్థితులపై ఓటర్ల మనోభావాలెలా ఉన్నాయనే అంశంపై అధ్యయనం చేశారు. ఎస్సీ, ఎస్టీ ఓటర్లతోపాటు వివిధ సామాజికవర్గాల, మతాల వారీగా అభిప్రాయాలను సేకరించి నివేదిక రూపొందించారు. ఆ నివేదిక ప్రకారం మమతా బెనర్జీ …
రమణ కొంటికర్ల ……………………… రాయినైనా కాకపోతిని రామపాదం సోకగా అని అహల్య శాప విమోచన ఘట్టాన్ని తల్చుకుని గోరంతదీపంలో వాణిశ్రీ పాడుకునే గీతమందరికీ గుర్తుండే ఉంటుంది కదా..? అగో ఇప్పుడక్కడ ఆయన అభిమానులు కూడా అలాగే ఆయన చేత దెబ్బలు తినకపోయే భాగ్యం మాకు కల్గలేదే అంటే మాకు కల్గలేదే అని పాడుకుంటున్నారట! అదేనండి మన …
తమిళనాడు లోఈయన చాలా పాపులర్ లీడర్. పేరు దురై మురుగన్. నిండు అసెంబ్లీ లో జయలలిత చీరె లాగి అవమానించారన్న ఆరోపణలు ఎదుర్కొన్నది ఈయనే. అప్పట్లో డీఎంకే అధినేత కరుణానిధికి కుడిభుజం లాంటి వాడు.1989 మార్చి 25 న ఈయన పేరు దేశమంతా మారుమ్రోగి పోయింది. జయలలిత, ఆమె అనుచరులు బహిరంగంగానే దురై మురుగన్ పై …
కేరళ సిఎం పినరయి విజయన్ పదవి నుంచి తప్పుకునే సూచనలు కనిపిస్తున్నాయి. పార్టీ నేతలు ఆయనతో మాట్లాడుతున్నారు. సంచలనం సృష్టించిన గోల్డ్ స్మగ్లింగ్ కేసులో సీఎం విజయన్ ఇరుక్కున్నారు. విజయన్ రాజీనామా చేయాలనీ ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. అప్పుడే పలు ప్రాంతాల్లో నిరసనలు కూడా మొదలైనాయి. సరిగ్గా కొద్దీ రోజుల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ క్రమంలో ఈ ఆరోపణలు రావడం ఆపార్టీ కి పెద్ద దెబ్బ అని చెప్పవచ్చు. ఎన్నికల రేసులో ఆ పార్టీ ముందంజలో ఉన్నదని పోల్ సర్వే లు చెబుతున్నాయి. ఇపుడు …
హిందువులు అత్యంత పవిత్ర మహా క్రతువుగా భావించే కుంభమేళా ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి 30వ తేదీ వరకు మాత్రమే జరుగుతుంది. కుంభమేళా నిర్వహణకు సంబంధించి మార్చి చివరినాటికి ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఒక ప్రకటన విడుదల చేస్తుంది. 12 సంవత్సరాలకు ఒకసారి జరిగే కుంభమేళాను గతంలో జనవరి నుండి ఏప్రిల్ వరకు నిర్వహించేవారు. ఈ సారి కరోనా దృష్ట్యా 30 రోజులు మాత్రమే …
అమ్మ జయలలిత లాగా సీఎం కుర్చీలో కూర్చోవాలని చిన్నమ్మ ఎన్నో కలలు కన్నది. అయితే జైలు శిక్ష పడటంతో కొద్దిపాటిలో ఆ అవకాశం మిస్ అయింది. ఇపుడు జైలు శిక్ష అనుభవించి బయటకొచ్చాక కూడా ఇక అవకాశాలు లేవని తెలిసి రాజకీయాలకు గుడ్ బై చెబుతున్నట్టు ప్రకటించింది. అన్నాడీఎంకే లో ప్రవేశానికి సీఎం పళని స్వామీ ససేమిరా అనడం … బీజేపీ నేతలతో మాట్లాడినప్పటికీ సానుకూల స్పందన లేకపోవడంతో చిన్నమ్మ …
తమిళ సినీ స్టార్ కమల్ హాసన్ అసెంబ్లీ ఎన్నికల్లో తన సత్తా చాటు కోవాలని ప్రయత్నిస్తున్నారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో కమల్ ఏమాత్రం ప్రభావం చూపలేకపోయారు. అప్పట్లో కమల్ కు పట్టణ ప్రాంతాల్లో కొంత ఆదరణ కనిపించింది.2018 లో పార్టీ ప్రారంభించిన కమల్ పార్లమెంట్ ఎన్నికల్లో 3.8 శాతం ఓట్లను సాధించారు. ఈ సారి 150 …
error: Content is protected !!