కబుర్లు ఒకటని కాదు . రాజకీయాలు ,సినిమా, చరిత్ర, బిజినెస్, మార్కెట్,దేవాలయాలు, చారిత్రిక ప్రదేశాలు, ప్రభుత్వ పనితీరు ,స్కాములు,స్కీం లు, మరెన్నో అంశాలపై ఆసక్తికర కథనాలు. విశేషాలు, వింతలు, విశ్లేషణల సమాహారం.

క్యాబినెట్ ప్రక్షాళన యోచనలో కేసీఆర్ !

మంత్రి ఈటల రాజేందర్ నుంచి వైద్య ఆరోగ్య శాఖను తప్పించడం తో ఆయనను క్యాబినెట్ నుంచి తొలగించడం ఖాయమని తెరాస వర్గాలు అంటున్నాయి. కేవలం 24 గంటల్లో ఈటల పోర్టుఫోలియో లేని మంత్రిగా మిగిలిపోయారు. విచారణ పూర్తి కాకముందే  ఈటల శాఖను సీఎం కేసీఆర్ పరిధిలోని శాఖలకు జతపరిచారు. అందుకు గవర్నర్ కూడా ఆమోద ముద్ర వేశారు. ఈటల తో పాటు మరో …

“భూకబ్జా ఆరోపణలపై విచారణ కు సిద్ధం”..ఈటల.!

తనపై వచ్చిన భూకబ్జా ఆరోపణలపై సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరిపించమని తెలంగాణ ఆరోగ్య శాఖామంత్రి ఈటల రాజేందర్ అంటున్నారు. ఒక ముందస్తు వ్యూహం ప్రకారమే తనపై దుష్ప్రచారం చేశారని …కట్టుకథలు అల్లారని  ఈటల చెబుతున్నారు. ఒక ఎకరం భూమి కూడా తన  స్వాధీనంలో లేదని … అంతిమ విజయం ధర్మానిదే అని తనపై వచ్చిన ఆరోపణలకు ఆయన వివరణ ఇచ్చారు. “పౌల్ట్రీ కి ఎక్కువ …

ఇంతకూ దీదీ గెలుస్తున్నారా ?  

పశ్చిమ బెంగాల్ సీఎం, తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ నందిగ్రామ్ అసెంబ్లీ స్థానం లో గట్టి పోటీని ఎదుర్కొన్నట్టు తెలుస్తోంది. నందిగ్రామ్ లో ఎగ్జిట్ పోల్ ఫలితాలు మమత కు అనుకూలంగా లేనట్టు ప్రచారం జోరుగా జరుగుతోంది. ఇండియా టీవీ పీపుల్స్ పల్స్ సర్వే అంచనాలు కూడా ఆ విధంగా ఉన్నాయి.దీదీ ఓటమికి అవకాశం ఉన్నట్టు …

బెంగాల్ వైపే అందరి చూపు !

ఇపుడు అందరి చూపు పశ్చిమ బెంగాల్ పైనే కేంద్రీకృతమైంది. బెంగాల్ లో బీజేపీ ని గెలిపించడానికి అమిత్ షా ప్రత్యేకంగా దృష్టిని పెట్టారు. కొంతకాలం అక్కడే ఉండి పార్టీ ని గెలిపించే ప్రయత్నాలు చేశారు. ప్రధాని మోడీ కూడా పలుమార్లు ర్యాలీలలో పాల్గొని ప్రసంగాలు చేసారు. ఎన్నికల సంఘం కూడా 8 విడతల పోలింగ్ పెట్టి ఎన్నికల ప్రక్రియను సుదీర్ఘంగా సాగదీసింది. …

మళ్ళీ ప్రాచుర్యంలోకి ‘మాగ్నటిక్ థెరపీ’ !

ఆధునిక వైద్య విధానాల వెల్లువలో ప్రాచీన కాలపు ప్రకృతి వైద్య విధానాలెన్నో మరుగున పడుతూ వచ్చాయి. అయితే  మందుల దుష్ప్రభావాల గురించి అవగాహన పెరిగే కొద్దీ మనిషి మళ్లీ ప్రాచీన చికిత్సల వైపు మొగ్గుచూపుతున్నాడు. పరిస్థితి సర్జరీదాకా వచ్చినప్పుడు ఆధునిక వైద్యాలు ఎలాగూ తప్పవు. కానీ, మిగతా పరిస్థితుల్లో ప్రకృతి వైద్య విధానాల ద్వారానే సమస్య …

మోడీ యే టార్గెట్ .. విదేశీ మీడియా ఘాటైన విమర్శలు !

భారత ప్రధాని నరేంద్ర మోడీ పై విమర్శల జోరు పెరిగింది. ప్రధానంగా అంతర్జాతీయ మీడియా సంస్థలు విమర్శలు చేస్తున్నాయి. భారత్ లో కరోనా సెకండ్ వేవ్ ఉధృతికి కారణం మోడీ సర్కారే అని దుమ్మెత్తి పోస్తున్నాయి. సెకండ్ వేవ్ గురించి  తెల్సినా ప్రభుత్వం ఎన్నికలు,కుంభమేళాలు నిర్వహించి  కరోనా నిబంధనల అమలుపై నిర్లక్ష్యం ప్రదర్శించిందని .. ఫలితం గా కేసుల సంఖ్య ఇబ్బడి …

కరోనాను కట్టడి చేసిన మహిళలు !

ఆ గ్రామ మహిళలు కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. గ్రామం లోకి ఎవరూ రాకుండా .. ఉన్న వాళ్ళు బయటకు పోకుండా లాక్ డౌన్ పెట్టేసారు. ఆనిర్ణయం అమలు కావడానికి గ్రామ సరిహద్దులలో కాపలా కాస్తున్నారు. ఫలితంగా ఆ గ్రామంలో ఒక్క కరోనా కేసు కూడా లేదు. ఆ గ్రామం మధ్యప్రదేశ్ లోని బేతుల్ నగరానికి దగ్గరలో …

నాటి ఎన్నికల్లో ఓటమి పాలైన వారసులు !

లోకసభకు రెండేళ్ల క్రితం అంటే 2019 లో జరిగిన ఎన్నికల్లో రాజకీయ వారసుల్లో చాలామంది ఓటమి పాలయ్యారు. వారంతా వారసత్వ అంశం పనిచేయక ఓడిపోయారా ? లేక నియోజక వర్గ ప్రజలను ఆకట్టుకోలేక ఓటమి పాలయ్యారా అనేది ఖచ్చితంగా తేల్చి చెప్పలేం. వారి ఓటమికి పలుకారణాలున్నాయి. ఆ వివరాల్లోకెళితే మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ తనయుడు …

ఫహాద్ ఫాజిల్ నటనా పటిమకు మరో గీటురాయి !

రమణ కొంటికర్ల…………………………………..  బావిలో మోటార్ వాల్వ్ ను తీసేందుకు కొడుకులు, కార్మికులు తీవ్రంగా శ్రమిస్తుంటారు. ఎహే… వీళ్లమీంచయ్యేట్టు లేదనుకుని పితృస్వామ్య పరిపాలనకు పెట్టింది పేరన్నట్టుగా… మరింత యాట్టిట్యూడ్ జతైన దృఢకాయంతో బావిలోకి దిగుతాడు తండ్రి కుట్టప్పన్. మొత్తానికి మోటార్ వాల్వుని పైకి తీస్తాడు. కానీ వెంటనే కుప్పకూలుతాడు. కుట్టప్పన్ ను ఆసుపత్రికి తరలించేందుకు కారు కీస్ …
error: Content is protected !!