కబుర్లు ఒకటని కాదు . రాజకీయాలు ,సినిమా, చరిత్ర, బిజినెస్, మార్కెట్,దేవాలయాలు, చారిత్రిక ప్రదేశాలు, ప్రభుత్వ పనితీరు ,స్కాములు,స్కీం లు, మరెన్నో అంశాలపై ఆసక్తికర కథనాలు. విశేషాలు, వింతలు, విశ్లేషణల సమాహారం.
Old people’s love story ……………………………….. ‘ప్రణయం 1947’. ఈ సినిమా ఇద్దరి వృద్ధుల ప్రేమకథ. అంటే భార్య చనిపోయిన ఓ వ్యక్తి, భర్త చనిపోయిన ఓ మహిళ.. ఒకరికొకరు తోడుగా ఉండాలని నిర్ణయించుకుంటే.. సొసైటీ .. పిల్లలు ఎలా స్పందిస్తారు ? ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయో అన్న అంశాల ఆధారంగా కథ రాసుకుని అభిజిత్ …
ANANTHAPUR CLOCK TOWER STORY ……………. అనంతపురం అనగానే ముందుగా గుర్తుకు వచ్చేది ‘క్లాక్ టవర్’. అనంతపురం నగరంలో ఇప్పడది ఒక చారిత్రిక ప్రదేశంగా నిలిచిపోయింది. ఈ క్లాక్ టవర్ నిర్మాణం 78 ఏళ్ళ క్రితం మొదలయింది. స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్న ఎందరో అమరవీరుల జ్ఞాపకార్ధం గా ఈ టవర్ ను నిర్మించారు. స్వాతంత్య్ర ఉద్యమ …
Paresh Turlapati……… Correct Strategy………………. మన వి_దేశాంగ శాఖ.. ర_క్షణ శాఖ ఉన్నతాధికారులు రోజూ సంయుక్త ప్రెస్ మీట్ నిర్వహించి ఆ_పరేషన్ సిం_దూర్ 2.0 గురించి బ్రీఫింగ్ ఇస్తున్నారు. ఈ బ్రీఫింగ్లో ర_క్షణ శాఖ కార్యదర్శి వి_క్రమ్ మిస్త్రీ తో పాటు ఇం_డియన్ ఆ_ర్మీ కల్నల్ సో_ఫియా ఖు_రేషి అండ్ ఎ_యిర్ ఫోర్స్ అధికారిణి వ్యో_మికా …
Bharadwaja Rangavajhala……… ఇవన్నీ కాదండీ ….. ఆలోచించగా చించగా గుండమ్మ కథలో ‘లేచింది నిద్ర లేచింది..మహిళా లోకం’ పాటకీ ‘అయినా మనిషి మారలేదూ ఆతని ఆశ తీరలేదు’ పాటకీ ఓ లింకున్నట్టుగా…మరీ అనిపించిందన్నమాట … అసలదో పరమ భూస్వామ్య దుర్మార్గపు అణచివేత ప్రతిపాదిత చిత్రమనే విషయమై కూడా విస్తృతమైన చర్చ జరిగింది …దాంతో నాకున్నూ ఏకాభిప్రాయమే …
Target Karachi Port………………… కొద్దిరోజులుగా అరేబియా సముద్రంలో మోహరించిన భారత్ విమాన వాహక నౌక INS విక్రాంత్ పాకిస్తాన్ కి చెందిన కరాచీ ఓడరేవు ను టార్గెట్ చేసినట్టు వార్తలు వస్తున్నాయి. ఓడరేవుపై క్షిపణులతో దాడులు చేసినట్టు ..ఫలితంగా ఓడరేవు ధ్వంసమైనట్టు ప్రచారం జరుగుతోంది. కరాచీ తీరం వెంబడి ఉన్నఎకనామిక్ ఎక్స్ క్లూజివ్ జోన్లో నుంచి …
Operation Sindhoor …………………….. ఆపరేషన్ సింధూర్ కొనసాగుతోంది. భారత్ ‘సుదర్శన్ చక్ర’ అని పిలుచుకునే అత్యంత శక్తిమంతమైన ఆయుధ వ్యవస్థ ‘S-400’ తో ఆర్మీ దూసుకుపోతోంది. పాకిస్థాన్ ప్రతీకార చర్యలో భాగంగా వైమానిక, క్షిపణి దాడులకు దిగితే వాటిని నిలువరించే శక్తి ఈ S–400 కి ఉంది. శత్రు దేశాలు ప్రయోగించే యుద్ధవిమానాలు, క్షిపణులు, డ్రోన్లను …
Surgical strikes……………….. పాకిస్థాన్ లోని ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేయడం ఇండియాకు కొత్తేమి కాదు.. గతంలో కూడా ‘ఆపరేషన్ సింధూర్‘ మాదిరి దాడులు జరిగాయి. ఒక్కో దాడికి ఒక్కో పేరు పెట్టారు. అయితే దాడుల తీరులో మాత్రం కొంత తేడా ఉంది. తొమ్మిదేళ్ల క్రితం కూడా ‘సర్జికల్ స్ట్రైక్స్’ పేరిట దాడులు జరిగాయి.సెప్టెంబర్ 28, 2016 న …
Operation Sindhoor…………………….. ఆపరేషన్ సింధూర్ తర్వాత ప్రభుత్వం ప్రకటించిన ఉగ్రవాదుల స్థావరాల విషయాలను పరిశీలిస్తే చాలా విశేషాలే ఉన్నాయి. పాకిస్తాన్ లోను,ఆక్రమిత కాశ్మీర్ లోను ఉగ్రవాదులు పెద్ద ఎత్తున కార్యాకలాపాలు నిర్వహిస్తున్నారని అర్థమౌతోంది.భారత్ ను అస్థిరపరిచే లక్ష్యం తో పాక్ ఉగ్రవాదులు శిక్షణా కేంద్రాలు నిర్వహిస్తున్నారు. కుట్రలు, కుతంత్రాలు చేస్తున్నారని తెలుస్తుంది. ఈ శిక్షణా కేంద్రాలు …
Opertion Sindoor ………………………. పహల్గామ్ ఉగ్రవాద దాడికి ప్రతిస్పందనగా భారత భద్రతా దళాలు ‘ఆపరేషన్ సిందూర్’ పేరిట జరిపిన ప్రతీకార దాడుల్లో జైష్-ఎ-మొహమ్మద్ అధిపతి మౌలానా మసూద్ అజార్ కి వ్యక్తిగతంగా నష్టం జరిగింది. ఈ దాడుల్లో తన కుటుంబ సభ్యులు పది మంది, నలుగురు సన్నిహితులు మరణించారని మసూద్ అజార్ అంగీకరించారని వార్తా సంస్థలు …
error: Content is protected !!