కబుర్లు ఒకటని కాదు . రాజకీయాలు ,సినిమా, చరిత్ర, బిజినెస్, మార్కెట్,దేవాలయాలు, చారిత్రిక ప్రదేశాలు, ప్రభుత్వ పనితీరు ,స్కాములు,స్కీం లు, మరెన్నో అంశాలపై ఆసక్తికర కథనాలు. విశేషాలు, వింతలు, విశ్లేషణల సమాహారం.

ఆ పుష్పాల లోయ అందాలు అద్భుతం !

కాశీపురం ప్రభాకర్ రెడ్డి…………….. నీలగిరి, పశ్చిమ కనుమలు లేదా అరకు ప్రాంతాలు వెళ్లినప్పుడు.. కొన్ని లోయలు చూడటానికి అద్భుతం అనిపిస్తాయి. ఆ తర్వాత కొన్నాళ్లకు మర్చిపోతాం.2019 లో..అరుణాచల్ ప్రదేశ్ లోని జీరో వ్యాలీ చూశాక మళ్ళీ ఇంకో లోయ పై మనసు పోలేదు.ఇవాళ 12000 అడుగుల ఎత్తున్న హిమాలయ పర్వతాన్ని అధిరోహించి.. పుష్పాల లోయ ( …

మరొకరు ఆ ‘దాసీ’ పాత్రలో ఒదిగి పోలేరేమో !!

Subramanyam Dogiparthi………….. వందేళ్ళ కింద మన సమాజంలో పాతుకుపోయిన దుర్వ్యవస్థలలో ఒకటి దాసీ వ్యవస్థ . ‘1925 తెలంగాణ నల్లగొండ జిల్లా నారాయణపురం’ అని సినిమా ప్రారంభం అవుతుంది . నైజాం నవాబు పాలనలో ఆయనకు కప్పం కడుతూ గ్రామాలలో దొరలు తమ గడీలలో చేసిన మానవ దోపిడీ అంతా ఇంతా కాదు . ఒసేయ్ …

శివుడి తొలి ఆలయం ఇదేనా ?

3,000 year old temple…………… ‘ఉతిర కోస మంగై ఆలయం’ ఒక పురాతన శివాలయం.. దీనిని మంగళనాథర్ ఆలయం అని కూడా పిలుస్తారు. తమిళనాడులోని రామనాథపురంలో ఉన్న ఈ ఆలయం శివుడు పార్వతీ దేవికి వేద రహస్యాలను బోధించిన ప్రదేశంగా నమ్ముతారు. “ఉతిరం” (రహస్యాలు), “కోసం” (బహిర్గతం చేయడం),  “మంగై” (పార్వతి) అనే పదాల కలయికతో …

యుద్ధ విమాన ప్రయోగంలో చైనా దూకుడు!

Ravi Vanarasi …….. ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ‘ఐదవ తరం (Fifth-Generation)’ J-35 స్టెల్త్ ఫైటర్ జెట్‌ను ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ కాటాపుల్ట్ (EMALS – Electromagnetic Aircraft Launch System) సహాయంతో విజయవంతంగా ప్రయోగించిన తొలి దేశంగా చైనా చరిత్ర సృష్టించింది! గత కొన్ని దశాబ్దాలుగా నౌకాదళ విమానయానంలో అమెరికా నౌకాదళానికి మాత్రమే సొంతమైన అత్యంత ఆధునిక సాంకేతిక …

అత్యంత భయానక ప్రదేశాల్లో ఇదొకటా ??

One of the scariest places………… కుర్సియాంగ్‌ లోని ‘డౌ హిల్’…..  పశ్చిమ బెంగాల్‌లోని డార్జిలింగ్ జిల్లాలో ఉన్న సుప్రసిద్ధ హిల్ స్టేషన్..అందమైన ప్రకృతి దృశ్యాలు, దట్టమైన అడవులు, తేయాకు తోటలు, ప్రశాంతమైన వాతావరణం ఇక్కడి ప్రత్యేకత. అలాగే ఇది దేశంలోని అత్యంత భయంకరమైన ప్రదేశాలలో ఒకటిగా కూడా పేరుగాంచింది. దీని చుట్టూ భయానక కథలు ప్రచారంలో …

హిమ కుండ్ యాత్ర –అరుదైన అనుభవం !!

 కాశీపురం ప్రభాకర్ రెడ్డి………………………. హిమకుండ్ ….   మానస సరోవరం కన్నా ఎత్తులో ఉన్న సరస్సు… జీవితం లో ఒక్కసారైనా మునక వేయాలని ప్రతి సిక్కు జాతీయుడు కలలుగనే  పరిశుద్ధ జల కొలను… హిందువులు పవిత్రంగా కొలిచే లక్ష్మణ్ గంగ నది జన్మస్థానం.. .హిమకుండ్ గా పిలవబడే మంచు గుండం దర్శించాలని ఎవరికుండదు..? ఏడాదిలో 8  నెలలు మంచుతో …

‘షెర్లాక్ హోమ్స్’ స్పెషాలిటీ ఏమిటో ?

Ravi Vanarasi…… ‘షెర్లాక్ హోమ్స్’ ప్రఖ్యాత స్కాటిష్ రచయిత సర్ ఆర్థర్ కోనన్ డోయల్ సృష్టించిన ఒక ప్రసిద్ధ కాల్పనిక (ఫిక్షనల్) డిటెక్టివ్ పాత్ర.ఆధునిక డిటెక్టివ్ కథలకు ఈ పాత్ర స్ఫూర్తిగా నిలిచింది. ‘షెర్లాక్ హోమ్స్ తన అసాధారణ పరిశీలనా శక్తి, తార్కిక విశ్లేషణ ఫోరెన్సిక్ సైన్స్ వినియోగంతో సంక్లిష్టమైన కేసులను ఛేదిస్తాడు. సాహిత్య ప్రపంచంలో …

ఆ విగ్రహం రంగు మారిపోతుంటుందా ?

A rare temple……………………… మనదేశంలో ఎన్నో ప్రత్యేకతలున్న విశిష్ట దేవాలయాలున్నాయి. మధ్య ప్రదేశ్ లో రంగులు మారే లక్ష్మి అమ్మవారి విగ్రహం ఉన్న ఆలయం కూడా వాటిలో ఒకటి. ఈ ఆలయాన్ని సందర్శించడం, పూజించడం ద్వారా ప్రతి కోరిక నెరవేరుతుందని భక్తుల విశ్వాసం. కుటుంబ గొడవలు, ఆర్థిక లోటు వంటి అనేక సమస్యలకు ఈ ఆలయంలో …

ఆ గురువాయూర్ ‘కేశవన్’ కథ ఏమిటి ?

 సుదర్శన్ టి………………… గురువాయూర్ దర్శించినవారు అక్కడ 12 అడుగుల ఎత్తున్న ఏనుగు విగ్రహాన్ని చూసే ఉంటారు. దాని పేరు ‘కేశవన్’. దేశంలో “గజరాజ” బిరుదు పొందిన మొదటి ఏనుగు ఇదే. ఏనుగులకు కేరళ రాష్ట్రంలో ఓ ప్రత్యేక స్థానం ఉంది. ఏనుగులను ఆలయాలకు కానుకగా ఇచ్చే ఆచారం ఇక్కడ వుంది. 1916 లో గురువాయూరప్పన్ మొక్కు …
error: Content is protected !!