కబుర్లు ఒకటని కాదు . రాజకీయాలు ,సినిమా, చరిత్ర, బిజినెస్, మార్కెట్,దేవాలయాలు, చారిత్రిక ప్రదేశాలు, ప్రభుత్వ పనితీరు ,స్కాములు,స్కీం లు, మరెన్నో అంశాలపై ఆసక్తికర కథనాలు. విశేషాలు, వింతలు, విశ్లేషణల సమాహారం.
సుమ పమిడిఘంటం……………….. ప్రముఖ నాటకరంగ దర్శకుడు, విలక్షణ నవలారచయిత, మిత్రుడు, శ్రేయోభిలాషి, నాటకం, సాహిత్యం తప్ప వ్యక్తిగత జీవితం బొత్తిగా తెలియని అమాయకుడు . ఈ మాటంటే చాలమంది నోరెళ్ళబెడతారు కానీ నిజజీవితంలో నిస్సందేహంగా అమాయకుడే, సాహిత్య నాటకరంగాలలో ఉద్దండుడే గావచ్చు. ఆత్మవిశ్వాసం, పొగరనుకోవచ్చు. నిజానికి పొగరు అనేమాటకు అర్ధం తెలియనివాడు సుందరం ప్రయోగశీలి, నాటకంలోకి …
The story of the river ……………….. త్రివేణి సంగమం లోని ‘సరస్వతి నది’ అసలు నిజంగా ఉందా ? మాయమయిందా ? కేవలం పురాణాల్లో ప్రస్తావించిన నది మాత్రమేనా ? ఈ విషయంపై ఎన్నో చర్చలు జరిగాయి. మరెన్నో పరిశోధనలు జరిగాయి. తర్వాత వాస్తవాలు బయటపడ్డాయి.అవేమిటో తెలుసుకునే ముందు అసలు నది కథ ఏమిటో …
Sculptural skills …………………….. పల్లవరాజుల శిల్పకళా నైపుణ్యానికి దర్పణం పడుతుంది ఈ రాక్ ఫోర్ట్ ఆలయాల సముదాయం. తమిళనాడులో తిరుచ్చి (తిరుచిరాపల్లి)లో ఈ టెంపుల్ కాంప్లెక్స్ ఉంది. పర్యాటకం పై ఆసక్తి ఉన్నవారు ఈ అరుదైన దేవాలయాలను ఒకసారైనా సందర్శించాలి. ఒకే శిలపై మూడు దేవాలయాలు ఉన్న ఇలాంటి అరుదైన ప్రదేశం ప్రపంచంలో మరెక్కడా లేదని …
Capital of Black Magic …………………… మాయలకు, మంత్రాలకు, క్షుద్ర పూజలకు ..తాంత్రిక శక్తులకు మన దేశం ప్రసిద్ధి గాంచింది. అయితే ఇపుడు వాటిని అనుసరిస్తున్నవారు,ఆచరిస్తున్నవారు బహు తక్కువే. ఒకప్పుడు అస్సాంలోని ‘మయాంగ్’ గ్రామం మంత్ర విద్యలకు,మాయాజాలాలకు పుట్టినిల్లుగా విలసిల్లిందని అంటారు. ఈ గ్రామానికి సుదీర్ఘ చరిత్ర ఉంది.’మయాంగ్’ ను “క్షుద్ర భూమి”అని “భారతదేశపు మాయాజాల …
Sai Vamshi ………………. ‘అయ్యా! ఏ తప్పూ చేయకపోయినా పోలీసులు నన్ను దోషిలా నిలబెట్టారు. నన్ను ఊరు విడిచి వెళ్లమంటున్నారు. కాస్త మీరు చెప్పండయ్యా! నా సమస్య తీర్చండయ్యా’ అని వేడుకుంటోంది లక్ష్మి. ‘అయ్యా.. కనికరించండయ్యా! నాకేమీ సాయం వద్దు. నేను వేశ్యను కాదని పోలీసులకు చెప్పండయ్యా. నా పరువు కాపాడండి’ అని గుండెలవిసేలా అడుగుతుంది. …
Ancient Shiva Temple ………………….. శివుడు దేవగురువు బృహస్పతి నామధేయంతో గురు దక్షిణామూర్తి గా పూజలందుకుంటున్న పుణ్యక్షేత్రమిది. తమిళనాడులో ప్రఖ్యాతి గాంచిన ఈ దివ్యక్షేత్రం తిరువారూర్ పట్టణం నుండి 38 కిలోమీటర్ల దూరంలో ఉన్న అలన్గుడి గ్రామంలో ఉంది. కుంభకోణం నుండి 17.5 కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ ఆలయం. క్షీరసాగరమథనంలో ముల్లోకాలనూ దహించి వేసేంత …
A woman of adventure………………….. సునీతా అమెరికాలోని ఒహియో రాష్ట్రంలో జన్మించారు. ఆమె తండ్రి దీపక్ పాండ్య భారత్ మూలాలు ఉన్నవ్యక్తి. గుజరాత్ లోని మెహసానా జిల్లాలో ఝులాసన్లో పుట్టి పెరిగారు. దీపక్ పాండ్య అహ్మదాబాద్లో వైద్య విద్య చదివిన తర్వాత, తన సోదరుడు అమెరికాలో ఉండటంతో 1957లో ఆయన కూడా అక్కడికి వెళ్లారు. అక్కడ …
Sai Vamshi…………………. ‘ఎవరికెవరు ఈ లోకంలో ఎవరికి ఎరుక..’ అని వేటూరి రాసిన పాట ఒక్కోసారి నిజంగానే నిజమవుతుంది. ఎవరెవరో ఎందుకో కలుసుకొని, మరెందుకో విడిపోతారు. ఆ తర్వాత మరెవరో దూరంగా ఉండేవాళ్లు దగ్గరై, ఒకటవుతారు. అలాంటి కథే ఇది. ఇద్దరు హీరోయిన్లను ప్రేమించిన ఓ హీరో కథ. తమిళ వాళ్లకి ఈ కథ కొంత …
Subramanyam Dogiparthi ………………….. ఎన్టీఆర్ దాసరి కాంబినేషన్ లో రూపొందిన బ్లాక్ బస్టర్ మూవీ బొబ్బిలి పులి. ఎన్టీఆర్ పొలిటికల్ కెరీర్ కి పునాదులు వేసిన సినిమాల్లో ఇదొకటి.. దాసరితో ఇదే ఎన్టీఆర్ చేసిన చివరి సినిమా కూడా. బొబ్బిలి పులి’ సినిమాను విజయ మాధవి కంబైన్స్ పతాకంపై వడ్డే రమేష్ నిర్మించారు. ఈ సినిమా …
error: Content is protected !!