అందరికి నమస్కారం. నా పేరు K.N.MURTHY ఈనాడు , ఆంధ్రజ్యోతి, శివరంజని,షేర్ కాలమ్ ,లీడర్, వంటి పత్రికలతో పాటు జైకిసాన్ , మహాటీవీ, వంటి ఛానల్స్ లో సబ్ ఎడిటర్ గా ,రిపోర్టర్ గా , న్యూస్ కోఆర్డినేటర్ గా అవుట్ ఫుట్ ఎడిటర్ గా , డెస్క్ ఇంచార్జి గా , ఆంద్ర భూమిలో కాలం రైటర్ గా పనిచేసాను.

చైనాకు చెక్ చెప్పేందుకు సన్నద్ధం !

చైనా తో భారత్ యుద్ధానికి సిద్ధమౌతున్నదా ? అంటే అవుననే చెప్పుకోవాలి.  వాస్తవాధీన రేఖ వద్ద  ఉద్రిక్తతలు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో ఇండియా అప్రమత్తమై క్షిపణి బలాలను సిద్ధం చేసుకుంటోంది.  తాజాగా న్యూ జనరేషన్ యాంటీ రేడియేషన్ మిస్సైల్ రుద్రం 1ను రెడీ చేసుకుంది. దీనిని గరిష్టంగా 15 కిలోమీటర్ల ఎత్తునుంచి ప్రయోగించవచ్చు. ఈ క్షిపణి తో  శత్రుదేశాల …

చురకలేయడం ఈజీ..ఉరకలేస్తూ వార్తలు చదవడమే.,

ఈ యాంకర్ బాగా చదివారు. ఆ యాంకర్ వేస్ట్. ఆ అమ్మాయి సూపర్. ఈవిడ వేస్ట్. వారు చదివితే ఎంత బాగుుంటుందో. అతగాడు అన్నీ తప్పులే చెబుతాడు. ఆవిడ డ్రెస్సింగ్ సెన్స్ బాగుంటుంది. ఆవిడ మరీ లావుగా ఉంటుంది. ఈవిడకి యాంకరింగ్ అవసరమా. ఇంకెన్నాళ్లు బాబు నువ్వు వార్తలు చదువుతావు…. ఇలా టీవీల మందు కూర్చుని …

కాదనుకున్న హీరోనే కనకవర్షం కురిపించారు !!

Bharadwaja Rangavajhala ………………………………………  “జే గంటలు” అనే సినిమాకు సంబంధించి ఆసక్తికరమైన విషయాలు కొన్ని ఉన్నాయి.  నిర్మాతలు విజయబాపినీడు, కాట్రగడ్డ మురారి కలసి సినిమా తీయాలనుకున్నారు. కథ మాటలు పాటలు బాధ్యత ఆత్రేయ మీద పెట్టారు. ఆయన సహజంగానే పట్టించుకోలేదు. దాంతో వేటూరితో పాటలు రాయించారు. పాటలకు అనుగుణంగా కథ రాసుకున్నారు. ఈ సినిమాలో హీరో వేషానికి చిరంజీవి కూడా …

మోడీ క్యాబినెట్ లో చేరికపై జగన్ నిర్ణయం ఏమిటో ?

ప్రధాని నరేంద్ర మోడీ మంత్రివర్గంలో  వైసీపీ చేరే అవకాశాలు ఉన్నట్టు సోషల్ మీడియా లో వార్తలు హల్చల్ చేస్తున్నాయి. అలాగే వైసీపీ కి మూడు క్యాబినెట్ బెర్తులు ఇస్తామని బీజేపీ అగ్రనేతలు ఆఫర్ చేసినట్టు కూడా ప్రచారం జరుగుతోంది. ఒక వేళ నిజంగా బీజేపీ అలాంటి ఆఫర్ ఇస్తే  ఏపీ సీఎం జగన్ అంగీకరిస్తారా ? …

చైనా, జపాన్ లకు చదువు చెప్పిన భారత దేశం !

మన ప్రాచీనుల మేధో సంపద, విశ్వవ్యాప్తంగా జ్ఞాన జ్యోతులు వెలిగించిన అఖండ భారత జ్ఞాన భాండాగారాల గురించి తెలియ జెప్పే క్రమంలో వారికి మూల జ్ఞానాన్ని ప్రసాదించిన వ్యవస్థల గురించి ముందుగా చెప్పటం  ధర్మం.  ఈరోజున ఉన్నత విద్య కోసం మనం విదేశాలకు వెళ్తున్నాం. మన పిల్లల్ని పంపిస్తున్నాం. అయితే, కొన్ని వందల, వేల ఏళ్ళ క్రితమే …

తారక్ కి రాజకీయాల పట్ల ఆసక్తి లేదా ? 

చాలా కాలం నుంచి హీరో ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తారనే ప్రచారం సాగుతోంది. దాదాపు పదేళ్ల నుంచి అడపాదడపా అవే కథనాలను తిప్పించి మళ్లించి మీడియా రాస్తోంది. ఈ మధ్య వైసీపీ నేత కొడాలి నాని జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావడం ఖాయం అన్నట్టు ఒక ఇంటర్వ్యూ లో చెప్పడం తో ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ పై కథనాలు మళ్ళీ మొదలైనాయి. ఆ ఇంటర్వ్యూ లోనే కొడాలి నాని కొన్ని …

గుడిమల్లం రుద్రుడ్ని చూసారా ? 

దేశంలోని శివాలయాలకు లేని విశిష్టత ” గుడిమల్లం” లో ఉన్న శివాలయానికి ఉంది. ఈ గుడి మల్లం గురించి చాలామందికి ఇప్పటికి తెలీదు. తిరుపతి సమీపం లోని రేణిగుంట కు దగ్గరలో ఈ గుడిమల్లం గ్రామం ఉంది. “గుడిమల్లం” శివాలయం లోని శివుడు పరశురామేశ్వరుడుగా పూజలందుకుంటున్నాడు.ఇక్కడి శివలింగానికి ఒక ప్రత్యేకత ఉంది. ఈ ఆలయములో గర్భాలయమ. …

వేట మొదలైంది!

కరోనా నేపథ్యంలో మళ్ళీ అక్రమ రవాణా ముఠాలు రంగంలోకి దిగాయి.  ఉపాధి లేక , వృత్తి లేక ఇబ్బందులు పాలవుతున్న కుటంబాలకు చెందిన అమ్మాయిల కోసం వేటాడుతున్నాయి. గుట్టు చప్పుడుగా తమ పని కానిస్తున్నాయి. వీరి టార్గెట్. పేదరికంలో మగ్గుతున్న మహిళలు .. బాలికలే. గత ఆరునెలలు గా బలహీన వర్గాలకు చెందిన ఎన్నో కుటుంబాలు …

ఆత్మగౌరవం పెంచుకోండి సారూ !

హత్రాస్ దుర్ఘటన తో ఒక్కసారిగా దేశమంతా ఉలిక్కిపడింది. ఆ నియోజక వర్గ  గౌరవ ఎంపీ గురించిన కథనమే ఇది. పై ఫొటోలో కింద కూర్చుని టీ తాగుతున్న వ్యక్తి పేరు Diler Shri Rajveer..ఈయన, ఉత్తరప్రదేశ్ లో కుల కామోన్మాదుల  క్రూరత్వానికి బలైన మనీషా  స్వస్థలం Hathras (హత్రాస్) లోక్ సభ నియోజకవర్గానికి సంబంధించిన అధికార BJP పార్టీ …
error: Content is protected !!