అందరికి నమస్కారం. నా పేరు K.N.MURTHY ఈనాడు , ఆంధ్రజ్యోతి, శివరంజని,షేర్ కాలమ్ ,లీడర్, వంటి పత్రికలతో పాటు జైకిసాన్ , మహాటీవీ,భారత్ టుడే వంటి ఛానల్స్ లో సబ్ ఎడిటర్ గా ,రిపోర్టర్ గా ,న్యూస్ కోఆర్డినేటర్ గా అవుట్ ఫుట్ ఎడిటర్ గా , డెస్క్ ఇంచార్జి గా , ఆంద్ర భూమిలో కాలం రైటర్ గా పనిచేసాను.

షేర్లను ప్రేమించకూడదు !

స్టాక్ మార్కెట్ లో లాభాలు అర్జించాలంటే ఇన్వెస్టర్లు ఈ దిగువ నిచ్చిన సూత్రాలను పాటించాలి. లాభాలు రాకపోయినా నష్టాల పాలవ కుండా సేఫ్ గా ఉండొచ్చు. ఈ సూచనలన్నీ చిన్న లేదా కొత్త ఇన్వెస్టర్ల కోసమే.  @ అందరు షేర్లను అమ్ముకుంటున్న సమయం లో ట్రెండ్ ను బట్టి కొనుగోళ్ళు చేయాలి. @ మనసు ప్రశాంతం …

ప్రశ్నించే మీడియా ఎక్కడ ?

Padmakar Daggumati………………………………………… ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విడిపోయాక విజువల్ మీడియా జర్నలిజంలో విలువలు, విశ్లేషణలు పూర్తిగా ఏకపక్షంగా మారిపోయాయి. సరే ఏ ఛానెల్స్ ఏ పార్టీపక్షం అనేది వదిలేద్దాం. అదంతా అందరికీ తెలిసిన రహస్యమే. అయితే ముఖ్యంగా గమనించ వలసిన విషయం ఏమంటే ఎవరూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రజలు, వారి ప్రయోజనాలు గురించి సొంతంగా విశ్లేషణ చేయడం …

ఆ 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో … గెలిచేదెవరో ?

What the surveys say………………………. వచ్చే ఫిబ్రవరి లో అయిదు రాష్ట్రాల్లో శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మణిపూర్ ఉన్నాయి. ఎన్నికల కమీషన్ శాసన సభ ఎన్నికల షెడ్యూలును ప్రకటించింది. ఉత్తర ప్రదేశ్‌లో 403, ఉత్తరాఖండ్‌లో 70, పంజాబ్‌లో 117, గోవాలో 40, మణిపూర్‌లో 60 …

ఇక పాత్రల ఎంపికలో తగ్గేదెలే !!

మాస్ క్యారెక్టర్స్ లో అందరూ రాణించలేరు. అలాంటి పాత్రలు అందరికి నప్పవు కూడా. ఇమేజ్ చట్రం నుంచి బయటకొచ్చి పుష్ప లాంటి ఊర మాస్ పాత్రలో అల్లు అర్జున్ నటించడం గొప్ప విషయమే.అర్జున్ ఆ క్యారెక్టర్ కు బాగా సూటయ్యారు. పాత్రలో పుష్పమాత్రమే కనిపించాడు కానీ బన్నీ కనిపించలేదు. రచయిత ఆ పాత్రను డిజైన్ చేసిన …

దినకరన్ ఏం చేస్తున్నాడో ?

పై ఫొటోలో నవ్వుతున్న వ్యక్తి తమిళనాడులో తరచుగా వార్తల్లో కనిపించే TTV దినకరన్. మన్నార్ గుడి మాఫియా గా పిలవబడే బ్యాచ్ లో కీలక సభ్యుడు. జయ నెచ్చెలి చిన్నమ్మకు మేనల్లుడు. చిన్నమ్మ వ్యవహారాలన్నీ చూసేది ఇతగాడే.ఒకప్పుడు జయలలిత కు  సన్నిహితుడు.ఇతగాడికి ఒక సోదరుడు కూడా ఉన్నాడు. అతని గురించి తర్వాత చెప్పుకుందాం. శశికళ ద్వారానే …

షేర్లలో మదుపు చేసి.. సైలెంట్ గా కూర్చోకూడదు!

షేర్లలో మదుపు చేసి సైలెంట్ గా కూర్చోకూడదు.. అవును నిజమే. చాలామంది ఈ విషయానికి అంత ప్రాధాన్యత ఇవ్వరు. మదుపు చేసిన షేర్ల తాలూకూ కంపెనీ వివరాలు తెలుసు కోవడానికి ఆసక్తి చూపరు. షేర్ల ధరల పెరుగుదలలో కంపెనీ పనితీరు ప్రధానం. పని తీరు అంచనా వేయడానికి కంపెనీ లాభనష్టాలను తప్పనిసరిగా తెలుసుకోవాలి. ఈ లాభ …

తర్జని కథల పోటీలో ఎంపికైన స్టోరీ !

అనుకోకుండా కొన్ని సుందరమైన దృశ్యాలు మన కళ్ళకు సాక్షాత్కరించినపుడు ఉన్నపళంగా మనసు మధురోహాల్లో తేలిపోతుంది.గుండె గదిలో చెరగని చిత్రమై జీవితాంతం గుర్తుండిపోతుంది.నేనిప్పుడు ఆ స్థితిలోనే ఉన్నాను. చీకటి తెరల్ని చీల్చుకుని వెలుతురు కిరణాలు నెమ్మనెమ్మదిగా భువికి చేరుతూ, తూరుపు తెల్లారుతున్న వేళ… ఆ సమయంలో…డాబాపైకి వచ్చిన నాకు పక్కింట్లో సాంప్రదాయ దుస్తులైన లంగా ఓణిలో తులసికోటకు …

ఎనర్జీ తక్కువ షేర్లు .. కొనుగోలు చేస్తే చేతులు కాలడం ఖాయం !!

సుజ్లాన్ ఎనర్జీ ..పెద్ద కంపెనీ యే కానీ పనితీరు ఆకర్షణీయంగా లేదు. వరుస నష్టాల్లో ఉంది. కంపెనీ విండ్ టర్బైన్ జనరేటర్ల తయారీ.. వాటి విడి భాగాల సరఫరా వ్యాపారంలో నిమగ్నమై ఉంది. గతంలో ఈ షేర్లను నమ్ముకుని నష్టపోయిన వాళ్ళు వేల సంఖ్యలో ఉన్నారు. జూన్ 2021తో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ రూ. 589.96 …

భాషావేత్త, భాష్యకారుడు – చేరా ! (2)

Taadi Prakash…………………………………………………  Versatile literary personality——————————————— ఉదయం డైలీ జోరు. సాయంత్రమైతే వరవరరావు గారొచ్చి చౌరస్తాలో పేవ్ మెంట్ మీద ఒంటరి టీకొట్టు బయట బండరాయి మీద కూచునేవాడు. పనులు వదిలి పరిగెత్తుకుంటూ వెళ్తే కబుర్లు. సాయంత్రం చేరా. రామ్ నగర్ మురికి ఫ్లాట్లో పిల్లకవి రూమ్ లో చేరేవాళ్లం. కిరసనాయిల్ స్టౌ మీద ఖాదర్ …
error: Content is protected !!