అందరికి నమస్కారం. నా పేరు K.N.MURTHY
ఈనాడు , ఆంధ్రజ్యోతి, శివరంజని,షేర్ కాలమ్ ,లీడర్, వంటి పత్రికలతో పాటు జైకిసాన్ , మహాటీవీ వంటి ఛానల్స్ లో సబ్ ఎడిటర్ గా ,రిపోర్టర్ గా , న్యూస్ కోఆర్డినేటర్ గా అవుట్ ఫుట్ ఎడిటర్ గా , డెస్క్ ఇంచార్జి గా , ఆంద్ర భూమిలో కాలం రైటర్ గా పనిచేసాను.
మయన్మార్లో సైనికులు తిరుగుబాటు ప్రకటించారు. ఈ పరిణామంతో అక్కడ రాజకీయ సంక్షోభం నెలకొన్నది. ప్రముఖ నాయకురాలు అంగ్సాన్ సూకీని సైనికులు అదుపులోకి తీసుకుని … నిర్బంధంలో పెట్టారు. మయన్మార్ మిలటరీ దేశంలో ఎమర్జెన్సీని ప్రకటించింది. మయన్మార్లో ఎన్నికల అనంతరం అక్కడ ప్రభుత్వానికి, మిలటరీకి మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. గత ఏడాది నవంబర్ లో జరిగిన ఎన్నికలలో …
లాభాలను దృష్టిలో ఉంచుకుని మన దేశంలో బంగారం కొనడం తక్కువే. కానీ గత కొన్ని ఏళ్లుగా బంగారం ఇన్వెస్ట్ మెంట్ సాధనంగా మారింది. పెట్టుబడులన్నీ ఒకే తరహా సాధనాలలో కాకుండా వివిధ రకాలుగా పెట్టాలనుకునే వారికి బంగారం మంచి ఆప్షన్. షేర్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్, రుణ పత్రాలు, బ్యాంకు లేదా రియల్ ఎస్టేట్ పెట్టుబడులు …
ఏపీ పంచాయితీ రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతూ రసవత్తరంగా మారుతున్నాయి. మంత్రులు ఎన్నికల కమీషనర్ మధ్య కొత్త వివాదం నెలకొంది. అది స్పీకర్ దాకా వెళ్ళింది. ప్రజాప్రతినిధుల హక్కులకు భంగం కలిగేలా కమీషనర్ వ్యాఖ్యలు చేసారని … ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ మంత్రులు పెద్దిరెడ్డి, బొత్స స్పీకర్కు ఫిర్యాదు చేశారు. గవర్నర్కి లేఖ రాసి, దానిని మీడియాకి …
వరంగల్ నుంచి ములుగు, ఏటూరునాగారం దాటాక మంగపేట దగ్గర వుంటుంది మల్లూరు ఆలయం. అటు ఖమ్మం జిల్లా మణుగూరు నుంచి యాభై కిలోమీటర్లు.మల్లూరు లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి చాలా చరిత్ర వుంది. ఇది 6వ శతాబ్దపు ఆలయం. గుట్ట మీద గుహాలయం. ఇక్కడ నరసింహస్వామి విగ్రహం… నాభి నుంచి ద్రవం కారుతుంటుంది. ఇక్కడ నరసింహస్వామి విగ్రహంలో …
దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి కి రాజ్యాంగ వ్యవస్థల పట్ల ఎంతో గౌరవం ఉండేదని స్టేట్ ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ అన్నారు. వైఎస్ పై నిమ్మగడ్డ ప్రశంసల వర్షం కురిపించారు. తానీ స్థితిలో ఉండేందుకు రాజశేఖరరెడ్డే కారణమని ఆయన పొగిడారు. కడప జిల్లాలో పర్యటిస్తున్న నిమ్మగడ్డ వైఎస్ తో తనకున్న అనుబంధాన్ని …
ఏపీ పంచాయితీ ఎన్నికల నేపథ్యంలో అటు ఎన్నికల కమీషనర్ తీరు .. ఇటు మంత్రుల విమర్శలు శృతి మించి రాగాన పడుతున్నాయి. రెండు వర్గాల మధ్య వార్ తీవ్ర స్థాయికి చేరుకుంది. కోర్టు తీర్పు ఇచ్చిన దరిమిలా అధికారులను మంచి చేసుకుని ఎన్నికలు నిర్వహించాల్సిన కమీషనర్ తనకు నచ్చని అధికారులను తొలగించే కార్యక్రమం చేపట్టిన తీరుపై …
ప్రభుత్వ రంగ సంస్థ నేషనల్ అల్యూమినియం కంపెనీ (నాల్కో) షేర్ల బైబ్యాక్ ఆఫర్ ప్రకటించింది. వాటా దారులనుంచి ఒక్కో షేరును రూ.57.50 చొప్పున కొనుగోలు చేస్తుంది. 13.02 కోట్ల షేర్లను బైబ్యాక్ చేసేందుకు కంపెనీ డైరెక్టర్ల బోర్డు సమావేశం ఆమోద ముద్ర వేసింది. ఇందుకు దాదాపు రూ.749.10 కోట్లు వెచ్చించనుంది. ప్రస్తుతం నాల్కో షేర్లు రూ.47.80 …
బాలీవుడ్ నటి కంగనా రౌనత్ దేశ తొలి మహిళా ప్రధానమంత్రి, ఉక్కు మహిళ గా గుర్తింపు పొందిన ఇందిరాగాంధీ పాత్రలో నటించబోతోంది. ఈ సినిమాకు సంబంధించిన కథ కూడా సిద్ధమైంది. ఇందిరా గాంధీ జీవితంలో ఎదురైన కొన్ని ఘట్టాల ఆధారంగా ఈ సినిమా రూపొందుతుంది. ఆపరేషన్ బ్లూ స్టార్, ఎమర్జన్సీ లకు సంబంధించిన ఘటనలు ఈ …
తమిళనాడులోని జంబుకేశ్వరాలయం అతి పురాతన ఆలయం. ఈ ఆలయానికి 1800 ఏళ్ళ చరిత్ర ఉంది. తిరుచ్చికి 11 కి.మీ దూరంలో ఉంది ఈ ఆలయం. పంచభూత లింగాల్లో ఒకటైన జలలింగాన్ని ఇక్కడ చూడవచ్చు. ఈ ఆలయంలో ఐదు గొప్ప ప్రాకారాలు ఉన్నాయి. ఐదవ ప్రాకారాన్ని ఒక సిద్ధుడు నిర్మించినట్టుగా చెబుతారు. ఈ ప్రాకార నిర్మాణంలో పనిచేసినవారికి రోజూ ఆ …
error: Content is protected !!