అందరికి నమస్కారం. నా పేరు K.N.MURTHY ఈనాడు , ఆంధ్రజ్యోతి, శివరంజని,షేర్ కాలమ్ ,లీడర్, వంటి పత్రికలతో పాటు జైకిసాన్ , మహాటీవీ,భారత్ టుడే వంటి ఛానల్స్ లో సబ్ ఎడిటర్ గా ,రిపోర్టర్ గా ,న్యూస్ కోఆర్డినేటర్ గా అవుట్ ఫుట్ ఎడిటర్ గా , డెస్క్ ఇంచార్జి గా , ఆంద్ర భూమిలో కాలం రైటర్ గా పనిచేసాను.

ఆయనను తొలగించడానికి కారణాలు అవేనా ?

Can’t he follow the party line? ………… రాఘవ్ చద్దా ఆమ్ ఆద్మీ పార్టీ కి చెందిన నాయకుడు, రాజ్యసభ సభ్యుడు. ఇటీవల ఆప్ ఆయనను రాజ్యసభలో డిప్యూటీ లీడర్ పదవి నుండి తొలగించి, ఆ స్థానంలో పంజాబ్ ఎంపీ అశోక్ కుమార్ మిట్టల్‌ను నియమించింది.రాఘవ్ చద్దా రాజ్యసభలో కీలక అంశాల గురించి మాట్లాడకుండా …

తిరుమల వెళ్లాలనుకుంటున్నారా ?ఈ ప్యాకేజి మీకోసమే !!

IRCTC GOVINDAM TOUR PACKAGE ……………. తిరుమల తిరుపతి పుణ్యక్షేత్రానికి వెళ్లాలని అనుకుంటున్నారా ? అయితే IRCTC టూర్ ప్రోగ్రాం పై ఓ కన్నేయండి. హైదరాబాద్ నుంచి తిరుపతి కి  డైలీ టూర్ ప్యాకేజీని రూపొందించింది. ఈ స్పెషల్ ప్యాకేజ్ పేరు గోవిందం టూర్. ఈ టూర్ రెండు రాత్రులతో ముగుస్తుంది. టూర్ స్టాండర్డ్ ప్యాకేజీ …

యూడీఎఫ్ గెలిస్తే… సీఎం పదవి ఎవరికో ?

Who has a chance?…… కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (UDF) విజయం సాధిస్తే ముఖ్యమంత్రి ఎవరనే దానిపై పార్టీ అధికారికంగా ఎవరినీ ప్రకటించలేదు. అయితే, పార్టీలో ప్రధానంగా వి.డి. సతీశన్,రమేష్ చెన్నితల పేర్లు వినిపిస్తున్నాయి.ఇద్దరూ సీనియర్ నేతలే. కేరళ రాజకీయాల్లో ప్రస్తుతం అత్యంత ప్రభావవంతమైన నేతల్లో వి.డి. సతీశన్ …

ఆయన హ్యాట్రిక్ సాధిస్తారా ?

Whose side is the public verdict?…….. త్వరలో జరగనున్న కేరళ శాసనసభ ఎన్నికల్లో సీఎం పినరయి విజయన్ హ్యాట్రిక్ విజయం సాధించడం కోసం ప్రయత్నిస్తున్నారు.పినరయి విజయన్ 2016 నుండి ధర్మదం నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2021 ఎన్నికల్లో ఆయన ఇక్కడి నుండి 50,123 ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించారు.2016 లో 36,905 ఓట్ల …

అక్కడ ప్రధాన ఆకర్షణ మారుతీ విగ్రహమే !!

Big Statue of Hanuman……….. అక్కడి మాల్ రోడ్‌లో నడుస్తున్న ఎవరికైనా ఆ క్షణం బాగా గుర్తుంటుంది… మీరు వేడి వేడి టీ తాగుతూ, పైన్ చెట్లతో నిండిన కొండలను చూస్తున్నప్పుడు, అకస్మాత్తుగా మీ కళ్లు ఒక అద్భుతమైన దృశ్యాన్ని చూసి ఆగిపోతాయి. కొండ శిఖరాల పైన, మేఘాలను చీల్చుకుంటూ కనిపిస్తున్న ఒక భారీ నారింజ …

ఆ ఇద్దరి మధ్యనే హోరాహోరీ పోరు !!

Who will win? పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలలో కోల్‌కతాలోని భవానీపూర్ నియోజకవర్గం లో పాత మిత్రుల మధ్య  హోరాహోరీ సమరం జరుగుతోంది. ముఖ్యమంత్రి,తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ, ప్రతిపక్ష నేతగా ఉన్న సువేందు అధికారి మరోమారు తల పడుతున్నారు. గతంలో నందిగ్రామ్‌లో ఆమెను ఓడించిన ఉత్సాహంతో, ఈసారి ఆమె సొంత గడ్డపైనే సువేందు …

ఒకరు చిక్కడు .. మరొకరు దొరకడు !!

 Most Wanted Criminals ………… చోటా షకీల్ దావూద్ ఇబ్రహీం కి నమ్మకమైన అనుచరుడు. ఇప్పటికీ దావూద్ ఇబ్రహీం నేతృత్వంలోని ‘డి-కంపెనీ’లో ముఖ్య కార్యనిర్వహణ అధికారి (CEO) గా వ్యవహరిస్తున్నాడు. అంతర్జాతీయంగా విస్తరించి ఉన్న ఈ ముఠా రోజువారీ నేరపూరిత కార్యకలాపాలను, ముఖ్యంగా డ్రగ్స్ స్మగ్లింగ్, ఆయుధాల సరఫరా, హవాలా లావాదేవీలను ఇతనే పర్యవేక్షిస్తున్నాడు. ఇప్పటికీ …

గిర్నార్ పరిక్రమ.. ఇదొక ప్రకృతి యాత్ర !!

Girnar Parikrama ………………….. ఇదొక ఆహ్లాదకరమైన యాత్ర. ప్రకృతి ఒడిలో పర్వతం చుట్టూ నడిచే యాత్ర. గుజరాత్‌లోని జూనాగఢ్‌లో జరిగే గిర్నార్ పరిక్రమ (లీలీ పరిక్రమ)  అత్యంత పవిత్రమైన యాత్రలలో ఒకటి. ఇది ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో ప్రబోధిని ఏకాదశి నుండి కార్తీక పూర్ణిమ వరకు 5 రోజుల పాటు జరుగుతుంది. సాధారణంగా నవంబర్ …

చంద్రుని మీద నుంచి చూస్తే తెలుస్తుంది! భూమ్మీద మనమెంత ఇరుకుగా జీవిస్తున్నామో !!

సురేశ్ వెలుగూరి………….. (న‌ల్ల‌మ‌ల వాలిమామ ప్ర‌పంచం సిరీస్ ర‌చ‌యిత) పై మాటలన్నది ఒక సాధారణ వ్యక్తి కాదు. రోదసిలో మూడుసార్లు ప్రయాణించిన నాసా సైంటిస్టు, భారతీయ సంతతి మహిళ సునీతా విలియమ్స్. ఆమధ్య తిరువనంతపురాన్ని సందర్శించిన సునీత మీడియాతో మాట్లాడుతూ అనేక విషయాల్ని పంచుకున్నారు. మనం జీవిస్తున్న భూమి గొప్పతనాన్ని మనం సక్రమంగా గుర్తించటం లేదని, …
error: Content is protected !!