అందరికి నమస్కారం. నా పేరు K.N.MURTHY
ఈనాడు , ఆంధ్రజ్యోతి, శివరంజని,షేర్ కాలమ్ ,లీడర్, వంటి పత్రికలతో పాటు జైకిసాన్ , మహాటీవీ,భారత్ టుడే వంటి ఛానల్స్ లో సబ్ ఎడిటర్ గా ,రిపోర్టర్ గా ,న్యూస్ కోఆర్డినేటర్ గా అవుట్ ఫుట్ ఎడిటర్ గా , డెస్క్ ఇంచార్జి గా , ఆంద్ర భూమిలో కాలం రైటర్ గా పనిచేసాను.
Historical film ……….. ‘విశ్వనాథ నాయకుడు’ భారీ చారిత్రక చిత్రం. 1987లో విడుదలైన ఈ సినిమాకు లెజెండరీ దర్శకుడు దాసరి నారాయణరావు దర్శకత్వం వహించారు. విజయనగర సామ్రాజ్య కాలంలోని చారిత్రక సంఘటనల ఆధారంగా సినిమాను తీశారు. శ్రీకృష్ణదేవరాయల కాలంలో మధురై పాలకుల తిరుగుబాటు,ఆ క్రమంలో తన తండ్రి (నాగమ నాయకుడు) చేసిన తప్పును సరిదిద్ది, చక్రవర్తి …
The deepest mystery……. దేశంలోని కొన్ని పురాతన ఆలయాలు ఆధునిక విజ్ఞాన శాస్త్రానికి సైతం అంతుచిక్కని అద్భుతాలకు వేదికలుగా ఉన్నాయి.. వాటిలో నిధివన్ ఆలయం ఒకటి. ప్రతిరోజూ రాత్రి వేళ శ్రీకృష్ణుడు రాధాదేవి, గోపికలతో కలిసి ఆ వనంలో రాసలీలలు ఆడతాడని భక్తులు నమ్ముతారు. ఈ వనంలో వేల సంఖ్యలో తులసి చెట్లు ఉంటాయి.ఈ చెట్లు …
Triangular fight……….. తమిళనాడులో మిగతా పార్టీలతో పోలిస్తే స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే ఇప్పటికి ముందంజలో ఉంది. కొన్ని సర్వేలు కూడా ఇదే విషయం చెప్పాయి. C M స్టాలిన్ తన ప్రసంగాల్లో “మళ్ళీ మనమే వస్తున్నాం” అని చాలా ధీమాగా చెబుతున్నారు. అయితే, ఈసారి పోటీ గతంలో లాగా ద్విముఖ పోటీ కాదు, ముక్కోణపు పోరు …
IRCTC ARAKU RAIL CUM ROAD PACKAGE …… అరకు…. అక్కడి ప్రకృతి అందాలు ఆహ్లాదాన్ని పంచుతూ పర్యాటకులను కనువిందు చేస్తాయి. కొండలు, కోనలు, పచ్చని చెట్లు, ప్రకృతి రమణీయత కొత్త ఉత్తేజాన్ని కలిగిస్తాయి. ఆంధ్రా ఊటీ అరకు సోయగాలు చూసి తరించాల్సిందే. వాస్తవానికి రెండు మూడు రోజులు అక్కడే ఉండి చూడాల్సిన అందాలవి. అలాంటి …
Famous radio presenter………………… పై ఫొటోలో కనిపించే ప్రవచన కర్త పేరు పురాణ పండ సూర్య ప్రకాశ దీక్షితులు. ఆ పేరుతో పాత తరం వారు కూడా ఆయనను గుర్తించలేరు. ఆయన ఉషశ్రీ కదండీ.పేరు తప్పుగా రాసారంటారు. అంతగా ఆయన ఉషశ్రీ పేరుతో పాపులర్ అయ్యారు. ఇక ఈ తరం వారిలో చాలామందికి కూడా ఈయన …
“Lifeline” for Iran’s economy……………….. ఖర్గ్ (Kharg) ద్వీపం ఇరాన్కు చెందిన అత్యంత కీలకమైన చమురు ఎగుమతుల కేంద్రం.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ ద్వీపంపై దాడులకు ఆదేశాలు జారీ చేయడంతో దాని పేరు వార్తల్లో కెక్కింది. ఇరాన్ తన మొత్తం ముడి చమురు ఎగుమతుల్లో సుమారు 90% నుండి 95% వరకు ఈ …
Dwaraka Peetham ………… పశ్చిమ్నాయ శ్రీ శారదా పీఠం (ద్వారకా పీఠం) ఆదిశంకరాచార్యుల వారు భారతదేశానికి పశ్చిమ దిక్కున, గుజరాత్లోని ద్వారకలో స్థాపించిన అత్యంత పవిత్రమైన ఆధ్యాత్మిక కేంద్రం. ఇది సనాతన ధర్మ ప్రచారానికి, అద్వైత వేదాంత సంరక్షణ కోసం పని చేస్తున్నది. దీనిని కాళికా మఠం అని కూడా పిలుస్తారు. ఈ మఠం సామవేదానికి …
Nothing is impossible in politics………………. హీరో విజయ్ పార్టీ టీవీకే కి బీజేపీ మంచి ఆఫర్ ఇచ్చినట్టు ప్రచారం జరుగుతోంది.తమిళనాడులోని మొత్తం 234 అసెంబ్లీ స్థానాల్లో టీవీకే (TVK) పార్టీకి 80 సీట్లు కేటాయించేందుకు బీజేపీ సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. ఒకవేళ ఈ కూటమి గెలిస్తే విజయ్కు ఉప ముఖ్యమంత్రి (Deputy CM) పదవిని …
Govardhana Parikrama ……………. ఇంద్రుని గర్వాన్ని అణచివేసేందుకు శ్రీకృష్ణుడు గోవర్ధన గిరి ని తన చిటికిన వేలుపై ఎత్తి, ప్రజలను రక్షించినట్లు పురాణాలు చెబుతున్నాయి. ఈ గోవర్ధన గిరి చుట్టూ కూడా గిరి ప్రదక్షిణ (పరిక్రమ) చేస్తారు. దీనిని అత్యంత పవిత్రమైన యాత్ర గా భావిస్తారు. ఈ గోవర్ధన గిరి ఉత్తరప్రదేశ్లోని మథుర జిల్లాలో గోవర్ధన్ …
error: Content is protected !!