అందరికి నమస్కారం. నా పేరు K.N.MURTHY ఈనాడు , ఆంధ్రజ్యోతి, శివరంజని,షేర్ కాలమ్ ,లీడర్, వంటి పత్రికలతో పాటు జైకిసాన్ , మహాటీవీ,భారత్ టుడే వంటి ఛానల్స్ లో సబ్ ఎడిటర్ గా ,రిపోర్టర్ గా ,న్యూస్ కోఆర్డినేటర్ గా అవుట్ ఫుట్ ఎడిటర్ గా , డెస్క్ ఇంచార్జి గా , ఆంద్ర భూమిలో కాలం రైటర్ గా పనిచేసాను.

దర్యాప్తు సంస్థల పరువు తుస్సుమందా ?

Credibility has eroded…………. ఢిల్లీ మద్యం విధానం కేసు అనూహ్యమైన మలుపు తిరిగింది. దేశ రాజధాని ముఖ్యమంత్రిని నెలల తరబడి జైలు పాలు చేసిన ఈ కేసులో, చివరకు దర్యాప్తు సంస్థలైన సీబీఐ, ఈడీ ల వైఫల్యాన్ని కోర్టు ఎండగట్టింది. ఈ క్రమంలో దర్యాప్తు సంస్థల పరువు పోయింది.వాటి విశ్వసనీయత సన్నగిల్లిపోయింది. ఢిల్లీలోని రౌస్ అవెన్యూ …

సెన్సారు బోర్డులా? రాజకీయ పునరావాస కేంద్రాలా ?

Mohammed Rafee …………… చట్టాల విషయంలో అప్పుడప్పుడు వింటూనే ఉంటాం… బ్రిటిష్ కాలం నాటి బూజు పట్టిన చట్టాలను నేటి కాలానికి అనుగుణంగా మార్చండ్రా బాబూ అనీ! కానీ, ఈ ఒక్క చట్టం మార్చాల్సిన అవసరం లేదు! అదే సెన్సార్ బోర్డు చట్టం! సినిమాలను నియత్రించే చట్టం! అయినా 1983లో కొన్ని నిబంధనలను చేర్చారు. నియమ …

ఆయన కైలాష్ పర్వతాన్ని అధిరోహించారా ?

Milarepa…………. పదకొండవ శతాబ్దానికి చెందిన సుప్రసిద్ధ యోగి, కవి జెట్సన్ మిలారేపా (Milarepa) కైలాస పర్వతాన్ని అధిరోహించిన ఏకైక వ్యక్తి అని అంటారు.ఆయన జీవిత ప్రయాణం పగ, ప్రతీకారాల నుండి జ్ఞానోదయం వైపు సాగిన ఒక అద్భుత గాథ. టిబెట్‌లో బౌద్ధమతం వ్యాపించకముందు ‘బోన్’ (Bon) అనే స్థానిక మతం బలంగా ఉండేది. కైలాస పర్వతంపై …

చౌక ధరలోనే IRCTC దివ్య దక్షిణ యాత్ర !!

IRCTC Special Tour Package…… తమిళనాడులో ఎన్నో పురాతన దేవాలయాలు .. ప్రసిద్ధ పుణ్య క్షేత్రాలు ఉన్నాయి. జ్యోతిర్లింగ క్షేత్రాలతో పాటు,మరి కొన్ని క్షేత్రాలను చూసి రావాలనుకునే పర్యాటకుల కోసం IRCTC స్పెషల్ టూర్ ప్యాకేజీ తీసుకొచ్చింది. సికింద్రాబాద్ నుంచి మొదలయ్యే ఈ  దివ్య దక్షిణ యాత్ర 8 రోజుల పాటు సాగుతుంది. దివ్య దక్షిణ …

‘కేరళం’ అంటే.. ?

God’s Own Country …… కేరళను God’s Own Country అని పిలుస్తారు. ప్రకృతి సౌందర్యానికి, విభిన్న సంస్కృతులకు కేరళ ప్రసిద్ధి. అనుసంధానించబడిన నదులు, కాలువలు, సరస్సుల్లో హౌస్ బోట్ ప్రయాణం ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి గాంచింది.పొడవైన తీరప్రాంత బీచ్‌లు పర్యాటకులను ఆకర్షిస్తాయి. మున్నార్ వంటి ప్రదేశాలు, తేయాకు తోటలు, పొగమంచు కొండలకు పేరుగాంచాయి. కేరళ శాస్త్రీయ …

విదూషకుడి విషాదం !!

Gollapudi Maruthi rao …………. చచ్చిన వాడి కళ్ళు చేరడేసి అన్నది సామెత. పద్మనాభం అనే నటుడు నిన్న ఉన్నాడు. మొన్న ఉన్నాడు. అప్పుడు ఆయన కళ్ళు మామూలుగానే ఉన్నాయి. పోయాక ఆయన కళ్ళు సైజు పెరిగింది. సామెత వీధిన పడింది. అది లోక ధర్మం. సమాజం, సమీప సన్నిహిత ప్రపంచ క్రూరత్వానికి నిదర్శనం. మరొక్కసారి …

అంతగా భయపెట్టని ఆత్మల కథ !!

Are there souls?……. దెయ్యాలు,ఆత్మలను నమ్మే వారు కొందరు..అంతా ట్రాష్ అని కొట్టేసేవారు ఇంకొందరు. ఈ చర్చలు ఎప్పటి నుంచో జరుగుతున్నాయి.ఈ సినిమా ఆత్మలున్నాయని చెబుతోంది. హర్రర్ థ్రిల్లర్ జానర్ లో తీశారు ఈ ‘ఈషా’ (Eesha) సినిమాను. అమెజాన్ లో  స్ట్రీమింగ్ అవుతోంది. పేరుకే హారర్ సినిమా కానీ భయపడి పోయేంత గొప్పగా ఏమీ …

చురకలు అంటించడంలో ఆయన స్టయిలే వేరు !!

Taadi Prakash…………….. తెలుగు దినపత్రికల్లో మొట్టమొదట రాజకీయ కవితలు రాసిన వాళ్లెవరో చెప్పండి? అని ఎడిటర్‌ నండూరి రామ్మోహనరావు ఒక మధ్యాహ్నం వేళ విజయవాడ ఆంధ్రజ్యోతి ఆఫీసులో అడిగారు నన్ను.‘ఇంకెవరు! రాంభట్ల కృష్ణమూర్తి గారేగా’ అన్నాను చాలా కాన్ఫిడెంట్‌గా! ఆయన నా భుజమ్మీద చిన్నగా కొట్టి ‘మీతో అదే వచ్చింది’ అన్నారు. మీతో అంటే కమ్యూనిస్టులతో …

పంచ మాధవ క్షేత్రాల గురించి విన్నారా ?

 Pancha Madhava Kshetras …………. శ్రీ మహావిష్ణువు (మాధవుడు) కొలువైన అత్యంత ప్రాచీనమైన ఐదు పుణ్యక్షేత్రాలను పంచ మాధవ క్షేత్రాలు  అంటారు. పురాణాల ప్రకారం కృతయుగంలో దేవేంద్రుడు అసుర చక్రవర్తి అయిన వృత్తాసురుడిని వధించాడు. అయితే, వృత్తాసురుడు గొప్ప వేద పండితుడు (బ్రాహ్మణుడు) కావడంతో, ఇంద్రుడికి బ్రహ్మహత్యా పాతకం చుట్టుకుంది. ఆ పాపం వల్ల ఇంద్రుడి …
error: Content is protected !!