ఆ పూల లోయ అందాలు అద్భుతం !!

Wandering through that valley of flowers is a sweet experience………………….. వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ .. ఒక అద్భుత వనం.. దీనినే దేవతల ఉద్యానవనం అంటారు. ఇక్కడ లక్షల రకాల పుష్పాలు, ఔషధ మొక్కలు ఉండటంతో ఆ ప్రాంతమంతా సువాసనలతో ఎప్పుడూ గుభాళిస్తుంటుంది. ఈ ఉద్యానవనం జూన్ నుండి అక్టోబరు వరకు మాత్రమే …

సహజీవనం ఇక కష్టమే !!

living -together is no longer easy……………….. ఆ రాష్ట్రంలో ఎవరైనా ఒక అమ్మాయితో సహజీవనం చేయాలంటే తప్పనిసరిగా .. ముందుగా అధికారులకు సమాచారం ఇవ్వాలి.. అలాగే సహజీవనాన్ని నియంత్రించే కొత్త చట్టాన్ని తప్పనిసరిగా పాటించాలి. ఆ రాష్ట్రం ఏదో కాదు ఉత్తరాఖండ్ .. ఇపుడు ఉమ్మడి పౌరస్మృతిని అమలు చేసేందుకు అక్కడి ప్రభుత్వం సిద్ధమైంది. …

చార్ ధామ్ యాత్ర అంటే ? ( 2 )

Trekking in Himalayas………………………………….  మంచుకొండల్లో కొలువైన కేదార్ నాధుడిని దర్శించడం అంత సులభం కాదు.  మండు వేసవిలో కూడా అక్కడ 5 డిగ్రీలకంటే ఉష్ణోగ్రత తక్కువగా ఉంటుంది. చార్ ధామ్ యాత్రలో భాగంగా కేదార్ నాథ్ క్షేత్రాన్ని సందర్శిస్తుంటారు.  తప్పక చూడాల్సిన క్షేత్రాల్లో కేదార్‌నాథ్ ఒకటి. ఇది ఉత్తరా ఖండ్ లోని రుద్రప్రయాగ జిల్లా గర్హ్వాల్ …

అక్కడ సిట్టింగ్ సీఎం లు గెలవరు ? మరి ఈయనో ?

Losing trend……………………………. ఆ రాష్ట్రంలో సిట్టింగ్ ముఖ్యమంత్రులు వారి టర్మ్ దరిమిలా జరిగిన ఎన్నికల్లో గెలవలేదు. ఆ రాష్ట్రం మరేదో కాదు. ఉత్తరాఖండ్. 2002 లో జరిగిన ఎన్నికల్లో నిత్యానంద్‌ స్వామి, 2012లో బి.సి.ఖండూరి, 2017లో హరీశ్‌ రావత్‌లకు పరాజయాలు ఎదురయ్యాయి. 2007లో అప్పటి సిట్టింగ్‌ సీఎం ఎన్‌.డి.తివారీ ఎన్నికల్లో పోటీ చేయలేదు. త్వరలో జరగనున్నఎన్నికల్లో …

అస్తిపంజరాల సరస్సు గురించి విన్నారా ?

Still a mystery………………………………… ఇండియాలో మిస్టరీలకు కొదువ లేదు. ఎన్నో చిత్ర,విచిత్రమైన విషయాలు.. ఊహకందని మిస్టరీలు ఈ దేశం సొంతం. ఆ కోవలోనిదే ఈ అస్థిపంజరాల సరస్సు.ఇది ఉత్తరాఖండ్‌లోని రూప్‌కుండ్‌లో ఉన్నది. ‘అస్థిపంజరం సరస్సు’ అని పిలుచుకునే ఈ సరస్సు హిమాలయాలలో 5,029 మీటర్ల ఎత్తులో ఉంది. సరస్సు చుట్టూ హిమానీనదాలు, మంచు పర్వతాలు ఉన్నాయి. …

ఈసారి కుంభమేళా ముప్ఫైరోజులు మాత్రమే!

హిందువులు అత్యంత పవిత్ర మహా క్రతువుగా భావించే కుంభ‌మేళా ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి 30వ తేదీ వ‌ర‌కు మాత్రమే జరుగుతుంది. కుంభ‌మేళా నిర్వ‌హ‌ణ‌కు సంబంధించి మార్చి చివ‌రినాటికి ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేస్తుంది. 12 సంవత్సరాలకు ఒకసారి జరిగే కుంభమేళాను గతంలో జనవరి నుండి ఏప్రిల్ వరకు నిర్వహించేవారు. ఈ సారి కరోనా దృష్ట్యా 30 రోజులు మాత్రమే …

ఉత్తరాఖండ్ వరదలకు మూలం ఈ పర్వతంలో పగుళ్లే!

పై ఫొటోలో కనిపించే ‘నందాదేవి’ దేశంలో ఎత్తైన మంచు పర్వతం. ఇవాళ ఈ పర్వతం లో పగుళ్లు ఏర్పడి కొంత భాగం విరిగి పడి ఉత్తరాఖండ్ లో వరదలు వచ్చాయి.  కాంచన్ ‌జంగా తరువాత దేశంలో నందా దేవి  రెండవ ఎత్తైన పర్వతం. ఈ పర్వతం చాలా మటుకు హిమానీనదంతో నిండి ఉంటుంది. ఇది గర్హ్వాల్ …

ఉత్తరాఖండ్ లో జలప్రళయం !

ఉత్తరాఖండ్‌ చమోలీ జిల్లాలో నందాదేవి మంచు పర్వతంలో కొంత భాగం విరిగి పడింది. విరిగిన ఆ మంచు ముక్కలు కరిగిన కారణంగా నీటి మట్టం ఒక్కసారిగా పెరిగి అక్కడి ధౌలీ గంగా నది పొంగి ప్రవహిస్తోంది. ఫలితంగా అనూహ్య రీతిలో నదీ పరివాహక ప్రాంతాల్లో వరదలు వచ్చాయి. రైనీ తపోవన్‌ గ్రామం వద్ద ఉన్న పవర్‌ …

హిమాలయాల్లో కొలువైన ఈ రుద్రనాథుడిని దర్శించారా ?

పంచ కేదార క్షేత్రాల్లో రుద్రనాథ్ ఆలయం మూడవది.ఈ ఆలయం ఉత్తరాఖండ్ లోని గర్హ్వాల్ హిమాలయ పర్వతాలలో ఉంది. నంది రూపంలో ఉన్న శివుని ముఖ భాగం వెలసిన చోటు ఇది. ఇక్కడ శివుణ్ణి నీలకంఠ్ మహాదేవ్ అని పిలుస్తారు. తెల్లవారు జామున జరిగే అభిషేక సమయంలో వెండి తొడుగు తొలగిస్తారు. ఈ నిజరూప దర్శనానికి భక్తులు ప్రాధాన్యమిస్తారు. …
error: Content is protected !!