లక్ష ఏళ్ళనాటి ఆదిమానవుల అవశేషాలు !

లక్ష ఏళ్ళ నాటి ఆదిమానవుల అవశేషాలు ఇటీవల ఇటలీ దేశంలో బయటపడ్డాయి. ఆగ్నేయ రోమ్ నగరానికి 60 మైళ్ళ దూరంలో ఒక పురాతన గుహలో ఈ అవశేషాలను గుర్తించారు. శాన్‌ ఫెలిసె సిసెరో అనే పట్టణంలోని గువాట్టారి  కొండగుహలో మొత్తం తొమ్మిదిమంది ఆదిమానవులకు సంబంధించిన అవశేషాలను కనుగొన్నారు. ఇక్కడ తవ్వకాలు జరిపినపుడు  పుర్రె ముక్కలు.. విరిగిన …
error: Content is protected !!