ఎన్జీవోలపై గురి పెట్టిన సర్కార్ !

పార్లమెంట్ ‌ఆమోదించిన  విదేశీ విరాళాల సవరింపు చట్టాన్ని దేశంలోని పలు స్వచ్చంద సంస్థలు వ్యతిరేకిస్తున్నాయి. ఇప్పటివరకు 50 శాతంగా ఉన్న నిర్వహణ ఖర్చులను 20 శాతానికి తగ్గించడం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. నిర్వహణ ఖర్చులను 20 శాతానికి తగ్గించడం మూలాన ఉద్యోగుల వేతనాలు చెల్లించడం కష్టమని అభిప్రాయపడుతున్నాయి. కార్యక్రమాలను నిర్వహించడానికి అవసరమైన ఉద్యోగులు లేకపోతే … వారికి సరిపడా జీతాలు ఇవ్వలేకపోతే  ఎన్జీవో ల మనుగడే ప్రశ్నార్ధకం గా …
error: Content is protected !!