Mystery of reservoir ………………………………. మన దేశంలో ఇప్పటికీ అంతుచిక్కని మిస్టరీలు .. రహస్యాలు .. వింతలు ఎన్నో ఉన్నాయి. ఈ భీమ్ కుండ్ జలాశయం కూడా ఆ కోవలోదే. డిస్కవరీ ఛానల్ వాళ్ళు వచ్చి చాలా పరిశోధనలు చేశారు. అయినా ఈ జలాశయం లోతు ఎంతో తేల్చలేక పోయారు.గజ ఈతగాళ్ళు రంగంలోకి దిగినా కనుక్కోలేకపోయారు.పైగా …
Still a mystery!………………………….. అది 1995 నవంబర్ 14 అర్ధరాత్రి 12 గంటలు. చైనా రాజధాని బీజింగ్ లోని ఆర్టీసీ టెర్మినల్ నుంచి ప్రాగ్రాంట్ హిల్స్ కు ఆఖరి బస్సు బయలుదేరింది. దాని నంబర్ 375. రోడ్లు నిర్మానుష్యంగా ఉన్నాయి. చల్లటి గాలులు వీస్తున్నాయి. ఆ బస్సు నిశబ్దాన్ని చీల్చుకుంటూ రయ్ రయ్ మంటూ సాగిపోతోంది. …
How is this possible?…………………………. లేపాక్షిలో వేలాడే స్థంభం ఉన్నట్టే తమిళనాడులోని ధర్మపురి దేవాలయంలో మరో వేలాడే స్థంభం ఉంది. ధర్మపురిలోని ఈశ్వరన్ కోయిల్ని మల్లికార్జునేశ్వర ఆలయం అంటారు. దీనినే కామాక్షి అమ్మన్ దేవాలయం అని కూడా అంటారు.స్థానికంగా కొట్టై కోయిల్ (కోట ఆలయం) అని కూడా పిలుస్తారు . ఈ ఆలయం 9వ శతాబ్దంలో …
ఈ ఫొటోలో కనిపించే గొయ్యి ని చూస్తుంటే ఎవరో నీట్ గా తవ్వినట్టు కనబడుతోంది కదా .. కానీ ఎవరూ తవ్వకుండానే అకస్మాత్తుగా రాత్రికి రాత్రే ఈ గొయ్యి ఏర్పడిందట. ఈ చిత్రమేమిటో అర్ధం కాక అక్కడి ప్రభుత్వం ఒక కమిటీ ని వేసి కూపీ లాగమని ఆదేశించింది. ఈ చిత్రం ‘చిలీ’ లో జరిగింది. …
The unsolved mystery ................................ కైలాస పర్వతం కోట్లాది భారతీయుల విశ్వాసానికి ప్రతీక. ఈ కైలాస పర్వతం ఎత్తు 6,656 మీటర్లు. దీని ఎత్తు ఎవరెస్ట్ పర్వతం కంటే 2000 కి.మీ తక్కువ. అయినప్పటికీ ఇంత వరకు ఎవరూ కైలాస పర్వతాన్ని అధిరోహించలేకపోయారు. ప్రముఖ పర్వతారోహకులు కూడా ఈ పర్వతాన్ని ఎక్కేందుకు నిరాకరించారు. ఈ పర్వతాన్ని …
ఆమె వైద్య శాస్త్రానికి ఒక మిరాకిల్. ఆమె శరీర నిర్మాణం ఒక మిస్టరీ. ఆమె పేరు మైర్ట్లే కార్బిన్. ఆమె నాలుగు కాళ్లతో పుట్టింది. ఒక్కరిలా కనిపించే కవలల కలయికే ఆమె. జన్యు లోపాల కారణంగా ఆమె అలా అసాధారణంగా పుట్టింది. ఆమె రూపం చూసేందుకు చిత్రంగా ఉంటుంది.1868లో లింకన్ కౌంటీ పట్టణం లో కార్బిన్ పుట్టింది. ఇలా అవకరంగా పుట్టిన పిల్లలు …
ఆ కొండ పేరు గంప మల్లయ్య కొండ.. ఆ కొండ గుహల్లో మల్లయ్య స్వామి వెలిశాడని చెబుతుంటారు. ఆ కొండ చుట్టూ అటవీ ప్రాంతం. ఏడు కొండలు దాటి వెళితే కానీ గంప మల్లయ్య కొండకు చేరుకోలేం. అనంతపురం జిల్లా శింగనమల మండలం చిన్నజలాల తరిమెల గ్రామాల మధ్య ఉంది ఆ కొండ. స్వామి ఆలయానికి …
అవును … అదొక మిస్టరీ హిల్… దీన్నే గ్రావిటీ హిల్ అని .. అయస్కాంత కొండ అని కూడా పిలుస్తారు. ఆ కొండ దగ్గరకు వెళ్ళగానే వాహనాలను అది ఆకర్షిస్తుంది. దాంతో ఇంజన్ ఆఫ్ చేసినా వాహనం ఆలా ముందుకు వెళ్ళిపోతుంది. సుమారు 20 కిమీ అలా వెళుతుందని అంటారు. చాలా మంది శాస్త్రవేత్తలు ఈ …
Still a mystery………………………………… ఇండియాలో మిస్టరీలకు కొదువ లేదు. ఎన్నో చిత్ర,విచిత్రమైన విషయాలు.. ఊహకందని మిస్టరీలు ఈ దేశం సొంతం. ఆ కోవలోనిదే ఈ అస్థిపంజరాల సరస్సు.ఇది ఉత్తరాఖండ్లోని రూప్కుండ్లో ఉన్నది. ‘అస్థిపంజరం సరస్సు’ అని పిలుచుకునే ఈ సరస్సు హిమాలయాలలో 5,029 మీటర్ల ఎత్తులో ఉంది. సరస్సు చుట్టూ హిమానీనదాలు, మంచు పర్వతాలు ఉన్నాయి. …
error: Content is protected !!