ఖరీదైన స్నేహాలు .. జాక్వెలిన్ vs సుకేష్ !!

రెండు వందల కోట్ల మనీ లాండరింగ్ కేసులో నిందితుడైన సుకేష్ చంద్రశేఖర్ తో పరిచయం  పెంచుకున్న నటి జాక్వెలిన్‌ ఫెర్నాండేజ్ ఈడీ విచారణలో పలు ఆసక్తి కరమైన విషయాలు వెల్లడించింది. కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా కార్యాలయం పేరు చెప్పి సుకేశ్‌.. తనతో స్నేహం పెంచుకున్నాడని జాక్వెలిన్‌ విచారణలో చెప్పినట్టు తెలుస్తోంది. అలాగే తాను …

తాలిబన్ల ఆదాయం వేల కోట్లలో ?

How they become financially strong………………………………. ఆఫ్ఘనిస్థాన్ 2001 లో అమెరికా నియంత్రణలోకి వెళ్ళాక తాలిబన్లు తమ ఆదాయ మార్గాలను పెంచుకున్నారు. తద్వారా ఆధునిక ఆయుధాలు సమకూర్చుకుని కొత్త మిలిటెంట్లను చేర్చుకుని శిక్షణ ఇస్తూ శక్తివంతంగా మారారు. ఈ ఆదాయ వనరుల పెంపుదలకు దివంగత తాలిబన్ నాయకుడు ముల్లా మొహమ్మద్ ఒమర్ కుమారుడు ముల్లా యాకూబ్ …
error: Content is protected !!