Attracting Investors…… రిలయన్స్ జియో పబ్లిక్ ఆఫర్ (Jio IPO) మార్కెట్ నిపుణులు,ఇన్వెస్టర్లను అమితంగా ఆకర్షిస్తోంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ 49వ వార్షిక సర్వసభ్య సమావేశంలో ముకేశ్ అంబానీ ఈ ఐపీఓ ప్రకటన చేశారు. భారతీయ స్టాక్ మార్కెట్ చరిత్రలోనే ఇది అతిపెద్ద పబ్లిక్ ఆఫర్ లలో ఒకటిగా నిలవబోతోంది. ఈ ఐపీఓ ద్వారా ‘ జియో …
Jio Anniversary Offers…………………………………. టెలికాం రంగంలో సంచలనం సృష్టించిన జియో తాజాగా ఏడో వార్షికోత్సవం నేపథ్యంలో పలు ఆఫర్లను ప్రకటించింది. ఈ ఆఫర్లు సెప్టెంబర్ 5 నుంచి 30 తేదీల మధ్య చేసిన రీఛార్జ్లపై వర్తిస్తాయి. ఈ కాలంలో చేసిన రీచార్జ్లపై అదనపు డేటాతో పాటు వోచర్లను అందిస్తోంది. స్పెషల్ ఆఫర్లు రూ.299 నుంచి రూ.2999 …
New laptap ……………………………………………. జియో మరో సంచలనం సృష్టించబోతోంది . రూ. 15 వేలకే ల్యాప్ టాప్ అందించే యోచనలో ఉన్నట్టు వార్తలు ప్రచారంలో కొచ్చాయి. చాలా కాలం నుంచి అదిగో ఇదిగో రిలీజ్ అంటున్నారు కానీ కంపెనీ నుంచి ప్రకటన మాత్రం రాలేదు. జియోబుక్ పేరిట తీసుకురానున్న ఈ ల్యాప్ టాప్ 4జీ ఆధారిత …
పై ఫొటోలో కనిపించే సునీల్ మిట్టల్ సామాన్యుడు కాదు.ఇవాళ మనం మొబైల్ ఫోన్లు మాట్లాడటానికి ఆద్యులలో ఈయన ఒకరు. ఎయిర్ టెల్ బ్రాండ్ ఈయనదే. ఎయిర్ టెల్ బ్రాండ్ ను పెద్ద ఎత్తున ప్రమోట్ చేసి .. మొబైల్ ఫోన్లు లక్షల సంఖ్యలో పెరగడానికి దోహద పడింది ఈ మిట్టలే. ఎయిర్ టెల్ వచ్చాకనే.. ఆయన …
error: Content is protected !!