ఆ ఇద్దరూ పాత్రల్లో ఇమిడిపోయారు !

Thalaivi ………………………….. సెప్టెంబర్ లో థియేటర్లలో విడుదలైన ‘తలైవి’ సినిమా  ఇప్పుడు  అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. నటి, దివంగత తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత  జీవితంలోని కొన్ని ఘటనల ఆధారంగా డైరెక్టర్  ఎ.ఎల్‌. విజయ్‌ తీసిన సినిమా ఇది. జయలలిత పాత్రలో కంగనా రనౌత్  నటించగా .. తమిళనాడు మాజీ సీఎం ఎంజీఆర్‌ పాత్రను  …

మన్నార్ గుడి మాఫియా అంటే ?

Conspiracies around Jaya……………………………………..మన్నార్ గుడి మాఫియా తో సంబంధాలే  పురచ్చితలైవి జయలలిత ఇమేజ్ ను దెబ్బతీశాయి. చివరికి జయ ప్రాణాలే కోల్పోయారు. ఈ మన్నార్ గుడి మాఫియా  గురించి తెహెల్కా .. డీఎన్ ఏ వార్తా పత్రికలు … మరి కొన్ని తమిళ పత్రికలు అప్పట్లో పెద్ద ఎత్తున కథనాలు ప్రచురించాయి. 2010 కి ముందే జయలలిత …

ప్రేక్షకులు ఎవరిని మెచ్చుకుంటారో ?

Series… Movies on Jaya lalitha ……………………………ఫైర్ బ్రాండ్ నటి కంగనా రౌనత్ నటించిన “తలైవి” కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సెకండ్ వేవ్ కరోనా కారణంగా సినిమా విడుదల వాయిదా పడింది. సినిమా ఎపుడు విడుదల అవుతుందో తెలీదు. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవిత కథ ఆధారంగా తమిళ దర్శకుడు విజయ్  ఈ సినిమా …

నాస్తిక పార్టీని ఆలయాల బాట పట్టించిన తలైవి !

రాజకీయాల్లో దివంగత నేత జయలలిత తీరే వేరు. ఆమె ను వేరొకరితో పోల్చలేము. తనదైన స్టైల్ తో ఆమె పవర్ ఫుల్ లీడర్ గా ఎదిగారు. బ్రాహ్మణ ఆధిపత్యానికి వ్యతిరేకమైన ద్రవిడ పార్టీ అన్నాడిఎంకె పై ఒక బ్రాహ్మణ మహిళగా తిరుగులేని ఆధిపత్యం చెలాయించారు. ద్రవిడ సిద్ధాంతాలను కాదని ఎదురులేని నాయకురాలిగా ఎదిగారు. చివరివరకు పార్టీపై …

ఫోటో వెనుక కథ ఏమిటో ?

పై ఫోటో చూడగానే ఎన్నోవిషయాలు గుర్తుకొస్తాయి. అందాల నటుడు శోభన్ బాబు కి ఎందరో అభిమానులు ఉన్నారు. కానీ శోభన్ బాబు స్వయంగా నటి జయలలితకు అభిమాని.జయలలిత తెలుగు, తమిళ భాషల్లో టాప్ హీరోయిన్ గా ఉన్నసమయంలో శోభన్ బాబు కెరీర్ అంత ఊపులో లేదు. అపుడపుడే సినిమాలు హిట్ అవుతున్నాయి. నటుడిగా ప్రూవ్ చేసుకుంటున్నారు. …

ఆ రంగునే ఆమె ఎందుకు ఇష్ట పడేదో ?

పురచ్చితలైవి,దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి జయలలిత ఎక్కువగా ఆకు పచ్చ రంగు అంటే ఇష్టపడేవారు. ఎక్కువగా ఆమె  ఆకుపచ్చ రంగు చీరలను ధరించేది.తమిళనాడు ముఖ్యమంత్రిగా ఆమె ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంలోను … పార్టీ వేడుకల్లోనూ జయలలిత ఆకుపచ్చ చీరల్లోనే కనిపించేది. అలాగే ఆమె సంతకం చేయడానికి ఉపయోగించే  పెన్ కూడా ఆకుపచ్చ రంగులో ఉండేది. …

నాటి దుశ్శాసన పర్వం కథేమిటి ?

Political hatreds……………………………… రాజకీయాల్లో శాశ్వత శత్రువులు,శాశ్వత మిత్రులు ఉండరు. కొన్ని సమయాల్లో వాళ్ళు కలసి పోతుంటారు. కానీ తమిళనాడులో కరుణానిధి జయలలితల మధ్య శాశ్వత శత్రుత్వమే కొనసాగింది. దిగ్గజాలైన ఆ ఇద్దరు ఏమాత్రం తగ్గలేదు. పట్టుదల ,ప్రతీకారాలతో చివరి వరకు కత్తులు దూసుకున్నారు. బహిరంగంగానే ఒకరు మీద ఒకరు ద్వేషాన్ని వెళ్లగక్కేవారు. ఎంజీఆర్ ,కరుణానిధి ప్రాణస్నేహితులే… …

ఆ ఇద్దరికీ డిసెంబర్ నెల అచ్చిరాలేదా ?

అన్నాడీఎంకే అగ్ర నేతలు ఎంజీఆర్….జయలలిత లకు డిసెంబర్ నెల కలసి రాలేదు. ఇద్దరూ డిసెంబర్ నెల లోనే అభిమానులను విడిచి దూర తీరాలకు వెళ్లిపోయారు.  పార్టీ వ్యవస్థాపకుడు ఎంజీఆర్ హఠాత్తుగా 1984 లో అనారోగ్యానికి గురయ్యారు. అప్పట్లో ఆయనకు వైద్యపరీక్షలు నిర్వహించేందుకు అమెరికాలోని న్యూయార్క్‌ బ్రూక్లిన్ టౌన్ స్టేట్‌ ఆస్పత్రి వైద్యులు ప్రత్యేక విమానంలో చెన్నైకి వచ్చారు. …

ఆమె కేసులో భారీ మొత్తాల్లో లాయర్లకు చెల్లింపులు!

దివంగత నేత  జయలలిత తమిళనాడు సీఎంగా ఉన్నపుడు రూ. 66 కోట్ల అక్రమాస్తులు కూడబెట్టినట్టు ఆరోపణలు వచ్చాయి. దీంతో అప్పట్లో ఆమెపై కేసులు నమోదు అయ్యాయి. తమిళనాడులో ఈ కేసును విచారణ చేయకూడదని  డీఎంకే కోర్టును ఆశ్రయించింది. 2003 లో ఇందుకు స్పందించిన సుప్రీం కోర్టు కేసు విచారణను బెంగళూరుకి బదిలీ చేసింది. అప్పటినుంచి కేసు విచారణ …
error: Content is protected !!