రెండాకుల గుర్తు లేకుండానే ఎన్నికలకు వెళ్లిన తలైవి !!

The first split in the AIADMK…… తమిళనాడు సీఎం ఎంజీఆర్ మరణం తర్వాత పార్టీ లో మొదటిసారిగా చీలిక వచ్చింది. జానకి రామచంద్రన్, జయలలిత వర్గాలు రెండుగా చీలిపోయాయి. ఆ వర్గాలు రెండూ తమదే అసలైన అన్నాడీఎంకే అని క్లెయిమ్ చేశాయి. దీంతో అప్పటి కేంద్ర ఎన్నికల సంఘం (EC) 1988 డిసెంబర్‌లో ‘రెండాకులు’ …

ఆ పార్టీలో చీలికలు కొత్తేమి కాదు !!

Another split ………. అన్నాడీఎంకే (AIADMK) పార్టీ మరోసారి చీలిపోయింది. ఆపార్టీ కి చీలికలు కొత్త ఏమీ కాదు. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఘోర పరాజయం పాలైన నేపథ్యంలో, మే 12, 2026న ఆ పార్టీ రెండు ముక్కలైంది.మొత్తం ఉన్న 47 మంది అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు రెండు గ్రూపులుగా విడిపోయారు. ప్రస్తుత పార్టీ జనరల్ సెక్రటరీ …

అక్కడ మహిళలపై చౌకబారు విమర్శలు మామూలేనా ?

Bhavanarayana Thota…………. తమిళనాడులో ఎన్నికలు దగ్గరవుతున్న వేళ విమర్శలకు మహిళలే టార్గెట్ అవుతున్నారు. కొత్తగా పార్టీ పెట్టిన నటుడు విజయ్ ను అవమానించే క్రమంలో నటి త్రిష గురించి బీజేపీ నాయకుడు చేసిన వ్యాఖ్యలు తమిళనాట దుమారం రేపాయి. ఆ తరువాత నామమాత్రంగా విచారం వ్యక్తం చేసి సరి పెట్టారు. అది జరిగిన కొద్ది రోజులకే …

మన్నార్ గుడి మాఫియా అంటే ?

Conspiracies around Jaya……… మన్నార్ గుడి మాఫియా” అనేది తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జె. జయలలిత సన్నిహితురాలు వి.కె. శశికళ,ఆమె బంధువులను ఉద్దేశించి ప్రత్యర్థులు, మీడియా ఉపయోగించే ఒక రాజకీయ పదం. శశికళ ఆమె కుటుంబ సభ్యుల స్వస్థలం తమిళనాడులోని మన్నార్ గుడి పట్టణం. జయలలిత అధికారంలో ఉన్న సమయంలో, శశికళ తన కుటుంబ సభ్యులు, బంధువులను పార్టీలోకి, …

ఆమె కేసుల విచారణకు అంత సొమ్ము ఖర్చయిందా ?

Huge fees for lawyers……….. దివంగత నేత  జయలలిత తమిళనాడు సీఎంగా ఉన్నపుడు రూ. 66 కోట్ల అక్రమాస్తులు కూడబెట్టినట్టు ఆరోపణలు వచ్చాయి. దీంతో అప్పట్లో ఆమెపై కేసులు నమోదు అయ్యాయి. తమిళనాడులో ఈ కేసును విచారణ చేయకూడదని డీఎంకే కోర్టును ఆశ్రయించింది. 2003 లో ఇందుకు స్పందించిన సుప్రీం కోర్టు కేసు విచారణను బెంగళూరుకి …

నాటి దుశ్శాసన పర్వం కథేమిటి ?

Political hatreds……………….. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు,శాశ్వత మిత్రులు ఉండరు. కొన్ని సమయాల్లో వాళ్ళు కలసి పోతుంటారు. కానీ తమిళనాడులో కరుణానిధి జయలలితల మధ్య శాశ్వత శత్రుత్వమే కొనసాగింది. దిగ్గజాలైన ఆ ఇద్దరు ఏమాత్రం తగ్గలేదు. పట్టుదల, ప్రతీకారాలతో చివరి వరకు కత్తులు దూసుకున్నారు. బహిరంగంగానే ఒకరు మీద ఒకరు ద్వేషాన్ని వెళ్లగక్కేవారు. ఎంజీఆర్, కరుణానిధి ప్రాణస్నేహితులే… …

సన్ నెట్వర్క్ ఉండగా.. కరుణానిధి సొంత టీవీ ఛానల్ ఎందుకు పెట్టుకున్నారు ?

Bhavanarayana Thota………………. తొలిదశ ఎదుగుదలలో శరద్ కుమార్, కళానిధి మారన్ ఇద్దరిదీ దాదాపు సమానమైన పాత్ర. ఎప్పుడు కొత్త కార్లు కొన్నా, ఒకే మోడల్. ఇప్పుడు ఎవరు ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా, ఆస్తిపరుడైన శరద్ ఎంత పెట్టుబడి పెట్టిందీ అప్పటి మిత్రులకు బాగా తెలుసు. అయితే, రాజకీయ కుటుంబం కావటం వల్ల సహజంగానే మారన్ కు ఎక్కువ …

చిన్నమ్మ కలలు ఫలించేనా ??

Will Sasikala’s dreams come true?……….. తలైవి జయలలిత సన్నిహితురాలు చిన్నమ్మ శశికళ మళ్ళీ క్రియాశీల రాజకీయాలలో ప్రవేశించాలని ఉవ్విళూరుతున్నారు. పార్టీ పై పట్టు సాధించాలని ప్రయత్నిస్తున్నారు.2021 మార్చిలో క్రియాశీల రాజకీయాల నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటించినప్పటికీ, 2024 జూన్లో జరిగిన లోక్‌సభ ఎన్నికల ఫలితాల తర్వాత ఆమె తిరిగి రాజకీయాల్లోకి వస్తున్నట్లు సంకేతాలిచ్చారు. అన్నాడీఎంకే (AIADMK) …

డీఎంకే లో చేరతారా ? సొంత పార్టీ నడుపుతారా ?

A lonely struggle…………….. ఫోటో లో కనిపించే వ్యక్తి ని గుర్తు పట్టారా ? అదేనండీ దివంగత నేత జయలలితకు వీర విధేయుడు పన్నీర్ సెల్వం (OPS).. అమ్మ అనుగ్రహం తో మూడు సార్లు తమిళనాడు కి సీఎం  అయ్యారు… ప్రస్తుతం పన్నీర్ సెల్వం ఒంటరి అయిపోయాడు. అన్నా డీఎంకే అధిష్ఠానం బహిష్కరించడంతో  పార్టీ పై …
error: Content is protected !!