Cave Temple…………… శివఖోరి ( శివఖోడి అని కూడా పిలుస్తారు). ఇది జమ్మూ కాశ్మీర్లోని రియాసి జిల్లా, రాన్సూ గ్రామంలో ఉన్న శివుని పవిత్ర గుహాలయం. ప్రజలు ఇక్కడికి ఏడాది పొడవునా వస్తుంటారు. ఈ శివ ఖోరి ప్రత్యేకత ఏమంటే ఈ గుహ లోపల సుమారు 4 అడుగుల ఎత్తున్న స్వయంభూ శివలింగం కొలువై ఉంది. ఈ లింగంపై …
Yatra Started …………………… అమర్నాథ్ యాత్ర……హిందువులు పరమ పవిత్రంగా భావించే యాత్ర ఇది. అమర్ నాథ్ పుణ్యక్షేత్రానికి ప్రతిఏడాది భక్తులు భారీ సంఖ్యలో వెళ్తుంటారు. ఏడాది కి ఒకసారి ఈ అవకాశం లభిస్తుంది. ఈ ఏడాది జూలై 2 న యాత్ర ప్రారంభమైంది. 57 రోజుల పాటు సుదీర్ఘంగా సాగి, ఆగస్టు 28న రక్షాబంధన్ పండుగ రోజున ముగుస్తుంది. …
Registration has already started…………………… అమర్నాథ్ యాత్ర……హిందువులు పరమ పవిత్రంగా భావించే యాత్ర ఇది. అమర్ నాథ్ పుణ్యక్షేత్రానికి ప్రతిఏడాది భక్తులు భారీ సంఖ్యలో వెళ్తుంటారు. ఏడాది కి ఒకసారి ఈ అవకాశం లభిస్తుంది.ఈ ఏడాది జూలై 3 న యాత్ర ప్రారంభమై.. ఆగస్టు 9న ముగుస్తుందని జుమ్మూ కశ్మీర్ ప్రభుత్వం ప్రకటించింది. మంచుకొండల్లో కొలువుదీరిన …
Amarnath Yatra …………………….. జమ్మూ కశ్మీర్లోని అమరనాథ్ గుహల్లో మంచు రూపంలో కొలువైన మహాదేవుడిని దర్శించుకోవడం అంత సులభమైన వ్యవహారం కాదు. అక్కడ ఎముకలు కొరికే చలి..మంచు పర్వతాల మధ్య కిలోమీటర్ల దూరం నడవాలి. అక్కడికి చేరడానికి రెండు మార్గాలు ఉన్నాయి. దాదాపు ఒకటి నుంచి మూడు రోజులు నడిస్తేగానీ.. అక్కడికి చేరుకోలేం.అమరనాథ్ యాత్రకు వెళ్లాలంటే …
The advancing army…………………………. జమ్మూ కశ్మీర్లోని అనంత్నాగ్ జిల్లా కొకెర్నాగ్ ప్రాంతంలోని పీర్ పంజాల్ (Pir Panjal) పర్వత శ్రేణులు..ఉగ్రవాదులకు ఆవాసంగా మారాయి.గతంలో పాక్ సైనిక మూకల ఆక్రమణకు నిలయంగా మారిన ఈ పర్వతాల్లో లష్కరే, జైషే మూకలు స్థావరాలు ఏర్పరుచుకున్నాయి. పీర్పంజాల్ పరిసరాల్లోని పూంచ్, రాజౌరీల్లో ఆ మధ్య కాలంలో ఉగ్రదాడులు బాగా జరిగాయి. పాక్ …
Ravi Vanarasi …………………. కౌంటర్ ఇంటెలిజెన్స్ యంత్రాంగాన్ని బలోపేతం చేయడం అత్యవసరం.దీనిలో అనేక కీలక విభాగాలు ఉంటాయి..మానవ ఇంటెలిజెన్స్, టెక్నికల్ ఇంటెలిజెన్స్ , సిగ్నల్స్ ఇంటెలిజెన్స్ , ఇమేజరీ ఇంటెలిజెన్స్ వంటి వివిధ మార్గాల ద్వారా సమాచారాన్ని సేకరించవచ్చు. ఇంటెలిజెన్స్ విశ్లేషణ (Intelligence Analysis)… సేకరించిన సమాచారాన్ని క్రమబద్ధీకరించి , మూల్యాంకనం చేసి .. అర్థం …
Ravi Vanarasi ………………. రెండురోజుల క్రితం జమ్మూ కాశ్మీర్లోని ప్రసిద్ధ పర్యాటక కేంద్రమైన పహల్గామ్ సమీపంలోని బైసారన్ పచ్చిక బయళ్లలో జరిగిన కిరాతక ఉగ్రదాడి దేశవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. అమాయక పర్యాటకులు, విదేశీయులు, స్థానికులతో సహా అనేకమంది ప్రాణాలు కోల్పోయారు. ఈ దుర్ఘటన ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో కౌంటర్ ఇంటెలిజెన్స్ పాత్ర ప్రాముఖ్యతను తెరపైకి తెచ్చింది. …
error: Content is protected !!