అక్కమహాదేవి గుహలను చూసారా ?

Pudota Sowreelu…………………………… శ్రీ శైలం నుంచి అక్క మహాదేవి గుహలు 18 కి.మీ దూరంలో ఉంటాయి. హరిత హోటల్ వద్దనున్న రోప్ వే పాయింట్ దగ్గరకు చేరాము.అక్కడ అక్కమహాదేవి గుహలకు టిక్కెట్లు తీసుకున్నాము. రోప్ వే నుంచి పాతాళగంగకు చేరుకుని,అక్కడ నుండి అక్కమహాదేవి గుహలకు వెళ్ళే లాంచీ ఎక్కాము. ఈ లాంచీ ఒక్క ట్రిప్ మాత్రమే …

పాండవుల గుట్టకు మహర్దశ పట్టేనా ?

జయశంకర్ భూపాల్ పల్లి జిల్లా లో పర్యాటక స్థలాలు ఎన్నోఉన్నాయి. వాటిలో ముఖ్యమైనది పాండవుల గుట్ట. జిల్లా  కేంద్రానికి 22 కిమీ దూరంలో  రేగొండ మండలం తిరుమలగిరి సమీపం లోని రావులపల్లి పరిసరాల్లో పాండవుల గుట్ట ఉంది. ఈ కొండల్లోనే కొన్ని గుహలు ఉన్నాయి.    వీటిలో ప్రధాన ఆకర్షణ ఒకటి వుంది.ఇక్కడి గుహల్లో ప్రాచీన శిలాయుగపు వర్ణ చిత్రాలు …
error: Content is protected !!