వెన్నెల్లో మెరిసిపోయే మానస సరోవర్ !!

Nandiraju Radhakrishna ………. హిందువులకు హిమాలయాలు విశ్వశాస్త్రానికి కేంద్రబిందువు. ఈ శిఖరాలు విశ్వనిర్మాణంలో మొదటగా విష్ణువు సృష్టించిన బంగారు కమలం రేకులు. ఈ శిఖరాలలో ఒకటైన – కైలాస పర్వతంపై, శివుడు శాశ్వత ధ్యాన స్థితిలో కూర్చుని, విశ్వాన్ని నిలబెట్టే ఆధ్యాత్మిక శక్తిని ప్రసాదిస్తాడు. ఋగ్వేదంలో హిమాలయాలు, వాటి నిర్మాణం, పవిత్రత గురించి ప్రస్తావించారు. హిమాలయ …

జూలై 3 నుంచి అమర్నాథ్ యాత్ర !!

Registration has already started…………………… అమర్‌నాథ్ యాత్ర……హిందువులు పరమ పవిత్రంగా భావించే యాత్ర ఇది. అమర్ నాథ్ పుణ్యక్షేత్రానికి ప్రతిఏడాది భక్తులు భారీ సంఖ్యలో వెళ్తుంటారు. ఏడాది కి ఒకసారి ఈ అవకాశం లభిస్తుంది.ఈ ఏడాది జూలై 3 న యాత్ర ప్రారంభమై.. ఆగస్టు 9న ముగుస్తుందని జుమ్మూ కశ్మీర్ ప్రభుత్వం ప్రకటించింది. మంచుకొండల్లో కొలువుదీరిన …

హిమానీ నదాలు ఎండి పోతున్నాయా ?

Are glaciers drying up? ……………………….. ప్రపంచవ్యాప్తంగా హిమానీ నదాలు వేగంగా కరిగి అక్కడిక్కడే ఎండి పోతున్నాయి. హిందూ కుష్ హిమాలయ (HKH) ప్రాంతంలో హిమానీ నదాలు వాతావరణ మార్పుల కారణంగా కుంచించుకుపోతున్నాయి. లేదా ఎండిపోతున్నాయి. ఈ ప్రక్రియ గతంలో కంటే వేగంగా జరుగుతోంది. ఈ క్రమంలోనే కొన్ని హిమానీ నదాలు 21వ శతాబ్దం చివరి …

స్పితి లోయ లో బౌద్ధ ఆరామాలు !

Beautiful spiti valley ……………….. అదొక అందమైన లోయ. హిమాచల్ ప్రదేశ్ కి ఈశాన్య భాగంలో ఉన్న హిమాలయ పర్వత శ్రేణుల వద్ద ఉన్నలోయ అది.స్పితి అంటే ‘మధ్య లో ఉన్న భూమి’ అని అర్థం. టిబెట్.. భారత దేశాల మధ్యలో ఉండటం వలన  ఆ లోయకు ఆ పేరు వచ్చింది. ఈ లోయతో పాటు …

హిమాలయాల ఎత్తు పెరుగుతోందా ?

Changes are natural in the mountains……………. హిమాలయాల్లోని ఎవరెస్టు పర్వతం ఎత్తు పెరిగిందట. పర్వతాలు కూడా ఎత్తు పెరుగుతాయా ? అని ఆశ్చర్యపోకండి. మీరు చదివింది నిజమే. హోల్ వరల్డ్ లోనే ఎత్తయిన శిఖరంగా ప్రఖ్యాతి గాంచిన మౌంట్‌ ఎవరెస్ట్‌ ఎత్తు పెరిగిందని నేపాల్‌, చైనా దేశాలే ప్రకటించాయి. ఇటీవల కాలంలో చేసిన సర్వే …

చార్ ధామ్ యాత్ర లో ‘కేదారనాథుని దర్శనమే’ కీలకం !

Trekking in Himalayas………………………………….  మంచుకొండల్లో కొలువైన కేదార్ నాధుడిని దర్శించడం అంత సులభం కాదు.  మండు వేసవిలో కూడా అక్కడ 5 డిగ్రీలకంటే ఉష్ణోగ్రత తక్కువగా ఉంటుంది. చార్ ధామ్ యాత్రలో భాగంగా కేదార్ నాథ్ క్షేత్రాన్ని సందర్శిస్తుంటారు. తప్పక చూడాల్సిన క్షేత్రాల్లో కేదార్‌నాథ్ ఒకటి. ఇది ఉత్తరా ఖండ్ లోని రుద్రప్రయాగ జిల్లా గర్హ్వాల్ …

జూన్ నుంచే కైలాష్ మానస సరోవర్ యాత్ర !

Kailash Mansarovar Yatra is a rare experience ……………………. మానస సరోవరం … పంచ సరోవరాల్లో ‘మానస సరోవరం’ దే ప్రధమ స్థానం. మిగతావన్నీ చూడటం ఒక ఎత్తు అయితే ఈ మానస సరోవరాన్ని దర్శించడం మరోఎత్తు. కనీసం జీవితం లో ఒక్కసారైనా ‘మానస సరోవర్’ లో స్నానం చేయాలని … కైలాస పర్వతాన్ని …

కొంగ్కా లా పాస్ మిస్టరీ ఏమిటో ?

The Kongka La Pass …………………….. హిమాలయాల్లోని  ‘కొంగ్కా లా’ చిన్నపర్వతం. ఇది లడఖ్‌లోని వివాదాస్పద భారత్-చైనా సరిహద్దు ప్రాంతంలోఉంది. ఈ ప్రాంతం లడఖ్ పరిధిలోకి వస్తుంది, అయితే చైనా ఈ ప్రాంతం తమ సొంతం అని వాదిస్తుంది. చైనా కొంగ్కా లా పాస్‌ను తన టిబెట్ సరిహద్దుగా పరిగణిస్తుంది. చైనా ఆధీనంలో ఉన్న ఈశాన్య …

సన్యాసి అలా ఎందుకన్నాడు ??

Supernatural powers………………………. పూర్వం  ఒకాయన  అతీంద్రియ శక్తులు సాధించాలనుకున్నాడు. ఆయన అనేకమంది గురువుల వద్దకు వెళ్లాడు. కానీ ఎవరూ నేర్పడానికి అంగీకరించలేదు. చివరకు ఒకతను, ‘టిబెట్‌కు వెళ్లండి. అక్కడ ఓ ముసలి సన్యాసి ఉన్నాడు అని సలహా ఇచ్చాడు. ఈయన తక్షణమే టిబెట్‌కు ప్రయాణమయ్యాడు. హిమాలయాలు దాటి ఆ బౌద్ధారామంలో ప్రవేశించాడు. ఏ బౌద్ధారామానికి వెళ్లినా, …
error: Content is protected !!