రేప్ కేసులో మాజీ మంత్రి కి జీవిత ఖైదు !
Well stuck………………………………………………. ఒక రేప్ కేసులో ఉత్తరప్రదేశ్ మాజీ మంత్రి గాయత్రి ప్రసాద్ ప్రజాపతి తో పాటు మరో ఇద్దరికి లక్నోలోని ప్రత్యేక కోర్టు జీవిత ఖైదు విధించింది. గాయత్రి ప్రసాద్ సమాజ్ వాదీ పార్టీ నాయకుడు. ములాయం సింగ్ యాదవ్ అనుచరుడు. ఓ మహిళ దాఖలు చేసిన ఫిర్యాదుపై ఈ కేసు నమోదైంది.మాజీ సీఎం …