గాంధీ హత్యకు కుట్ర పన్నిన వాళ్లలో తెలుగోడు !

సుమ పమిడిఘంటం…………………… గాంధీ ని ఎవరు హత్య చేశారు అన్న విషయం నిజంగా ఇప్పుడు అవసరం లేదు. కానీ గాంధీని హత్య చేసేందుకు కుట్ర పన్నిన వారిలో ‘శంకర కిష్టయ్య’ అనే తెలుగు వాడొకడున్నాడనేది ఆశ్చర్యపరిచే అంశం. ఇతగాడికి యావజ్జేవ శిక్ష కూడా పడింది. జనవరి ౩౦ వ తేదీకి పదిరోజుల ముందు నాధూరాం గాడ్సే …

రాజీవ్ హత్యకు కుట్ర పన్నిందెవరో?

Unbroken conspiracy…………………………. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్యకు గురై మే 21 కి ముప్పై ఏళ్ళు అవుతుంది. మనదేశ చరిత్రలో ఇదొక విషాద ఘటన. హత్యకు బాధ్యులు గా భావించి  సుప్రీంకోర్టు కొందరికి జీవిత ఖైదు.. మరికొందరికి మరణశిక్ష విధించింది. ఈ ఘటనపై పలువురు పుస్తకాలు కూడా రాశారు. ఎంతో మంది అనుమానాలను వ్యక్తం …
error: Content is protected !!