ఇవిగో ఆదిమానవులు నిప్పు వెలిగించిన ఆనవాళ్లు !

ఆదిమానవులు మధ్య రాతి యుగంలోనే నిప్పును కనుగొన్నారు. చెకుముకి రాయి రాపిడితో నిప్పు పుట్టింది. ఆ నిప్పు చలికాలంలో వెచ్చదనం ఇస్తుందని మానవుడు గ్రహించాడు. మెల్లగా కట్టెలు పోగేసి వాటిని వెలిగించడం అలవాటు చేసుకున్నాడు. నిప్పు నెగడు ఉంటే జంతువులు తమ వద్దకు రావని తెలుసుకున్నాడు. చీకట్లో నిప్పు వెలుతురును ఇస్తుందని అర్ధం చేసుకున్నాడు. నిప్పుల్లో …

తెలంగాణా లో ఆదిమానవుడి ఆనవాళ్లు !

అయిదులక్షల ఏళ్ళక్రితం ఆదిమానవులు చెట్లపైన .. గుట్టలపై ఉండే రాతిగుహల్లో నివసించేవారు.  ప్రకృతిలో లభించిన పండ్లు ఫలాలు తినే వారు.లేదంటే నదుల్లో చేపలు పట్టుకుని లేదా జంతువులను వేటాడి వాటి మాంసం తినేవారు. తెలంగాణలో ఆది మానవుడి ఆనవాళ్లు ఎన్నో ఉన్నాయి. ఒకప్పుడు తొలి మానవుడికి ఆలవాలమైంది తెలంగాణ ప్రాంతం. ఈ దక్కను పీఠభూమిలో తెలంగాణలో తొలి మానవుడు తిరుగాడిన …

లక్ష ఏళ్ళనాటి ఆదిమానవుల అవశేషాలు !

లక్ష ఏళ్ళ నాటి ఆదిమానవుల అవశేషాలు ఇటీవల ఇటలీ దేశంలో బయటపడ్డాయి. ఆగ్నేయ రోమ్ నగరానికి 60 మైళ్ళ దూరంలో ఒక పురాతన గుహలో ఈ అవశేషాలను గుర్తించారు. శాన్‌ ఫెలిసె సిసెరో అనే పట్టణంలోని గువాట్టారి  కొండగుహలో మొత్తం తొమ్మిదిమంది ఆదిమానవులకు సంబంధించిన అవశేషాలను కనుగొన్నారు. ఇక్కడ తవ్వకాలు జరిపినపుడు  పుర్రె ముక్కలు.. విరిగిన …

ఆ కొండల్లో ఆదిమానవుల జాడలు !

Ancient line drawings…………………….. ఆదిమానవులు నివసించిన జాడలు కడప జిల్లా ముద్దనూరు మండలం చింతకుంట కొండల్లో బయటపడ్డాయి. ఈ కొండల్లో ఆదిమానవులు నివసించిన ఆధారాలు కూడా లభించాయి. అక్కడి బండరాళ్లపై ఆదిమానవులు గీసిన రేఖా చిత్రాలే ఇందుకు సాక్ష్యమని చరిత్రకారులు అంటున్నారు.ఆకు పసరుతో గీసిన ఆ రేఖా చిత్రాలు ఇప్పటికి చెక్కుచెదరకుండా ఉండటం విశేషం. 1980 …

మైలారం గుట్టల్లో ఆదిమానవుల ఆనవాళ్లు ! 

Sheik Sadiq Ali …………..  జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం మైలారం సమీపంలోని నల్లగుట్టలు ఒక ప్రత్యేకతను సంతరించుకున్నాయి. ఇక్కడ వెలసిన  సున్నపు గుహలు తెలంగాణా మరెక్కడా కనిపించవు.  ప్రాచీన శిలాయుగానికి చెందిన అనేక రాతి పనిముట్ల ఆనవాళ్లు ఇక్కడ కనిపిస్తున్నాయి. ఈ గుట్టలు ఒకనాటి ఆదిమానవుల ఆవాసమే అని చరిత్రకారులు భావిస్తున్నారు. భూమికి 300 అడుగుల …
error: Content is protected !!