రాజకీయాల్లో రాణించని తారలు !

తెలుగు సినీ పరిశ్రమకు చెందిన నటీనటులు పలువురు రాజకీయాల్లోకి దిగి  ఎంపీలు, ఎమ్మెల్యేలు అయ్యారు కానీ ఎక్కువ కాలం  రాజకీయాల్లో ఉండలేకపోయారు. అంతగా రాణించలేకపోయారు. కేవలం ఒక్క ఎన్టీఆర్ మాత్రమే ముఖ్యమంత్రి అయ్యి 14  ఏళ్ల పాటు మాత్రమే రాజకీయాల్లో ఉన్నారు.  ప్రముఖ నటుడు కొంగర జగ్గయ్య 1967 లోక సభ ఎన్నికల్లో ఒంగోలు లోకసభ స్థానం …

అహం తోనే ఆర్టీసీ సేవలకు బ్రేక్ ?

రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఆర్టీసీ బస్ సర్వీసులు ఆగిపోయిన నేపథ్యంలో ప్రైవేట్ ఆపరేటర్లు దోచుకుంటున్నారు.  దాదాపు మూడు నెలలుగా ఆర్టీసీ బస్ సర్వీసుల విషయంలో ఇరు ప్రభుత్వ అధికారుల మధ్య చర్చలు జరుగుతున్నప్పటికీ పురోగతి శూన్యం.  అసలు సమస్య ఎక్కడ వచ్చిందంటే తెలంగాణా ప్రభుత్వం బస్సులను షేర్ చేసుకుందాం అంటుంది. అంటే మార్కాపురం డిపో …

ఇక ప్రైవేట్ పట్టాలపై సర్కారీ రైళ్లు !

ఆశ్చర్యంగా ఉంది కదా? అవును కాని ఇది నిజం.  ప్రభుత్వం వ్యాపారం చేయడం ఏమిటి? అది చేయాల్సిన పని కాదు కదా. కానీ చేస్తున్నది.లాభ నష్టాలతో ముడిపెట్టి ప్రజా రవాణాను కుదించడం, ప్రయాణ అవకాశాలను తగ్గించడం అది కూడా ప్రభుత్వ రంగంలోని రైలు రవాణాలో. భారత్ లాంటి వర్ధమాన దేశంలో ప్రజలకున్న చవక రవాణా సాధనం …

‘దుబ్బాక’ లో దుమ్ము రేపేదెవరో ?

దుబ్బాక  రాజకీయాలు  రసవత్తరం గా మారాయి. అక్కడ జరుగుతున్నది ఉప ఎన్నిక లా లేదు. అన్ని పార్టీలు ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా  గా తీసుకున్నాయి. దీనికి తోడు ‘నోట్ల రాజకీయాలు ‘ మొదలవడంతో పోరు జోరు అందుకుంది.ఈ ఎన్నికలో బీజేపీ దూకుడు పెంచింది. అది స్పష్టంగా కనబడుతోంది. ఎవరికి వారు ఎలాగైనా గెలవాలని తమ వ్యూహాలు అమలు చేస్తున్నారు.  ఓటర్ల  …

ఎవరీ లార్డ్ మెకాలే ?

బ్రిటిషర్లు అందరూ చెడ్డవారు కాదు. వారిలో మంచివారు, మానవతావాదులు ఎందరో ఉన్నారు. లార్డ్ థామస్ బాబింగ్టన్ మెకాలే కూడా ఆ కోవకు చెందినవాడే . 1834 లో సుప్రీం కౌన్సిల్ మెంబర్ గా మెకాలే ఇండియా వచ్చారు. అప్పటికి దేశ గవర్నర్ జనరల్ గా విలియం బెంటిక్ ఉన్నారు. ఇక్కడి పరిస్థితులు,ప్రజల విద్య …తెలివితేటలను గమనించిన …

న్యాయ వ్యవస్థ ప్రజలకు జవాబుదారీ కాదా ?

ప్రజాస్వామ్య వ్యవస్థలోని శాసన,కార్య నిర్వాహక వ్యవస్థలకు దిక్సూచి గా నిలిచే న్యాయ వ్యవస్థ ప్రజలకు జవాబు దారీగా ఉండనవసరం లేదా? 70 ఏళ్లుగా భారత ప్రజాస్వామ్యాన్ని కాపాడడంలో ప్రశంశనీయమైన కృషి చేసింది.కానీ ఎమర్జెన్సీ కాలంలో వివాదాస్పద పాత్ర,మరికొన్ని వివాదాలు మినహా మొత్తం మీద న్యాయంగానే వ్యవహరించిదనే భావించవచ్చును. రాజ్యాంగాన్ని వ్యాఖ్యానించడంలో,రాజ్యాంగ పరిధికి అతీతంగా చట్ట సభలు …

సమాధులు పిలుస్తున్నాయ్ !

Sheik Sadiq Ali……………………………………………. ఇది ఒక ప్రశ్నార్ధక పోస్ట్. ప్రాచీన,మధ్య యుగం నాటి చరిత్రకు లంకె కుదరని కధనం. చరిత్రకారులు చెప్తున్న దానికి,కళ్ళముందు కన్పిస్తున్న వాస్తవాలకు మధ్య వైరుధ్యాన్ని ప్రశ్నించే పోస్ట్. చరిత్ర అంటే ఎవరి ఇష్టం ఉన్నట్లు వారు రాసుకునేది కాదనీ,దానికి నిర్దుష్టమైన ఆధారాలు ఉండాలనీ విశ్వసిస్తూ , విశ్లేషణ హేతుబద్ధంగా ఉండాలని భావిస్తూ, …

దిబ్బరాజ్యం లో పుష్కరాలు !

Bharadwaja Rangavajhala ………………………………….. అన‌గ‌న‌గా…ఓ సారి దిబ్బ‌రాజ్యంలో రివ‌దాగో న‌దికి పుష్క‌రాలొచ్చాయి. పుష్క‌రాల్లో స్నానం చేయ‌క‌పోతే బ‌తికే అన‌వ‌స‌రం అన్నంత‌గా దిబ్బ ప్ర‌భువు ప్ర‌చారం చేయించాడు. కార‌ణం దిబ్బ నుంచి చీలిపోయిన చిన్న దిబ్బ రాజ్య‌పు ప్ర‌భువు చంద్ర‌సేనుడే. రివ‌దాగో న‌ది చిన్న దిబ్బ‌నుంచే పెద్ద దిబ్బ‌లోకి ప్ర‌వేశిస్తుంది. క‌నుక అక్క‌డా ఇక్క‌డా కూడా పుష్క‌రాలు …

పాండవుల గుట్టకు మహర్దశ పట్టేనా ?

జయశంకర్ భూపాల్ పల్లి జిల్లా లో పర్యాటక స్థలాలు ఎన్నోఉన్నాయి. వాటిలో ముఖ్యమైనది పాండవుల గుట్ట. జిల్లా  కేంద్రానికి 22 కిమీ దూరంలో  రేగొండ మండలం తిరుమలగిరి సమీపం లోని రావులపల్లి పరిసరాల్లో పాండవుల గుట్ట ఉంది. ఈ కొండల్లోనే కొన్ని గుహలు ఉన్నాయి.    వీటిలో ప్రధాన ఆకర్షణ ఒకటి వుంది.ఇక్కడి గుహల్లో ప్రాచీన శిలాయుగపు వర్ణ చిత్రాలు …
error: Content is protected !!