Taadi Prakash ………………………… 1983 జూన్ 15న మహాకవి శ్రీశ్రీ చనిపోయినపుడు, మంచి ఫోటో వేసి (అది నా కలెక్షన్) ‘‘నిప్పులు చిమ్ముకుంటూ నింగికెరిపోయిన శ్రీశ్రీ’’ అనే శీర్షికతో వార్త యిచ్చినపుడు, రామోజీ రావు నన్ను కంగ్రాచ్యులేట్ చేస్తూ ఒక పర్సనల్ మెస్సేజ్ పంపారు. ఇది రామోజీ రావు గురించి మాట్లాడుకోవాల్సిన సమయం అని నేను …
March 2, 2021
Taadi Prakash ……………… The Genghis Khan of Telugu Journalism ___________________ రామోజీరావు మార్గదర్శి డబ్బుల్తో ఒక గుర్రం కొన్నాడు. ఆరోగ్యంగా బలిష్ఠంగా ఉన్న ఆ గుర్రంపై ఎగిరి కూర్చుని దూసుకుపోతున్నాడు రామోజీ, ఒక మంగోల్ వీరునిలా! జయించాలి, యుద్ధం చేసన్నా సరే, సాధించాలన్న కాంక్ష అతన్ని కుదురుగా వుండనివ్వడం లేదు. ఎదురుగా వున్న …
March 2, 2021
పై ఫొటోలో కనిపించే సునీల్ మిట్టల్ సామాన్యుడు కాదు.ఇవాళ మనం మొబైల్ ఫోన్లు మాట్లాడటానికి ఆద్యులలో ఈయన ఒకరు. ఎయిర్ టెల్ బ్రాండ్ ఈయనదే. ఎయిర్ టెల్ బ్రాండ్ ను పెద్ద ఎత్తున ప్రమోట్ చేసి .. మొబైల్ ఫోన్లు లక్షల సంఖ్యలో పెరగడానికి దోహద పడింది ఈ మిట్టలే. ఎయిర్ టెల్ వచ్చాకనే.. ఆయన …
March 1, 2021
స్టాక్మార్కెట్లు పతన దిశగా పయనిస్తున్నాయి. సెన్సెక్స్ నిన్న1,939 పాయింట్లు ( 3.80 శాతం)నష్టపోయి 49,099.99 పాయింట్ల వద్ద ముగిసింది.నిఫ్టీ 568 పాయింట్లు (3.76 శాతం )నష్టపోయి 14,529.15 పాయింట్ల వద్ద ముగిసింది.గత పదినెలల కాలంలో ఇది భారీ పతనం అని విశ్లేషకులు చెబుతున్నారు ఈ పతనం మరికొద్ది రోజులు కొనసాగవచ్చుఅంటున్నారు. కొంతకాలం బేరిష్ దశలోనే మార్కెట్ …
February 27, 2021
పినరయి విజయన్ సుదీర్ఘ అనుభవం గల కమ్యూనిస్ట్ యోధుడు. ఈయన నాయకత్వం లోనే ఇపుడు కేరళ ప్రభుత్వం నడుస్తోంది. కన్నూర్ జిల్లాలోని పేద కుటుంబంలో విజయన్ జన్మించారు. పెరాలస్సెరీ ఉన్నత పాఠశాలలో విద్యాభ్యాసం పూర్తి చేశారు.1964వ సంవత్సరంలో కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియాలో చేరక ముందే విద్యార్థి సంఘ నాయకునిగానే రాజకీయ ప్రస్థానాన్ని ఆరంభించారు. జిల్లా …
February 27, 2021
కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరి లోనారాయణ స్వామి నేతృత్వం లోని కాంగ్రెస్ ప్రభుత్వం మెజారిటీ కోల్పోవడం తో అక్కడ రాష్ట్రపతి పాలన విధించారు. ఇప్పటికి అక్కడ 7 సార్లు రాష్ట్రపతి పాలన విధించారు. అన్నిసార్లు రాజకీయ సంక్షోభమే కారణంగా రాష్ట్రపతి పాలన వచ్చింది. రాబోయే మే నెల వరకు అక్కడ రాష్ట్రపతి పాలన ఉంటుంది. మే …
February 25, 2021
సాధారణంగా అసెంబ్లీలలో ప్రజా సమస్యలపై ఎక్కువగా చర్చలు జరుగుతాయి. లేదంటే ఏదో అంశంపై గొడవ పడటం .. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడం మామూలే. దేశ వ్యాప్తంగా ఏ అసెంబ్లీ ని చూసినా ఇదే తరహాలో ఉంటుంది. అలాంటిది అనూహ్యంగా రాజస్థాన్ అసెంబ్లీలో దెయ్యాలపై ఆసక్తికరమైన చర్చ జరిగింది. సరిగ్గా మూడేళ్ళ క్రితం ఈ చర్చ …
February 25, 2021
Paresh Turlapati …………………… ” సార్..ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారు లైన్ లో వున్నారు..మీతో మాట్లాడుతారుట. ” ఫోన్ పట్టుకుని వాజపేయి దగ్గరికి వచ్చి చెప్పాడు ఆయన వ్యక్తిగత కార్యదర్శి . ” ఫోన్ అందుకున్న వాజపేయి ప్రధానమంత్రి తో రెండు నిమిషాలు మాట్లాడారు. ఫోన్ పెట్టేసి వాజపేయి కార్యదర్శి వంక చూసి ” మనం ప్రధానమంత్రి …
February 24, 2021
ఏపీ బీజేపీ పంచాయితీ ఎన్నికల్లో ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయింది. వైసీపీ ని ఓడించి రాబోయే కాలంలో అధికారంలోకి వస్తామని పదేపదే చెబుతున్న ఆ ఆ పార్టీ నేతలకు ఓటర్లు షాక్ ఇచ్చారు. కరెక్టుగా ఇన్ని పంచాయితీలు వచ్చాయని కూడా ఆ పార్టీ నేతలు చెప్పుకోలేకపోతున్నారు. సరిగ్గా ఎన్నికల సమయానికి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు …
February 22, 2021
error: Content is protected !!