లైంగిక వేధింపులకు బలైపోయిన దీపాలి !

సాహస వనిత గా గుర్తింపు పొందిన ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ దీపాలి ఆత్మహత్య చేసుకున్నారు. దీపాలి తన పై అధికారి లైంగిక వేధింపులకు బలైపోయారు.ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి తనను లైంగిక వేధింపులకు గురిచేశాడని, తాను చిత్రహింసలకు గురయ్యానంటూ దీపాలి రాసిన సూసైడ్ నోట్ తో అసలు విషయాలు బయట పడ్డాయి. దీపాలి సూసైడ్ లెటర్ …

ఎవరీ హరిసింగ్ నల్వా ?

श्रीनिवास कृष्णः (Srinivasa Krishna Patil)………………. “హరిసింగ్ నల్వాను చంపిన జిహాదీకి పదివేల దీనారాలు బహుమతి ఇస్తాను” అని బిగ్గరగా గొంతెత్తి ప్రకటించాడు ఆఫ్ఘన్ పాదుషా దోస్త్ మహమ్మద్ ఖాన్.ఆఫ్ఘన్ సర్దార్లందరికీ ఆశ పుట్టింది. కాని, అది దాదాపు అసాధ్యం! కాబట్టి ఎవ్వరూ కూడా మేము ఆ పని చేస్తాము అని అంగీకరించేందుకు కూడా సాహసించలేదు. …

తిరుపతి బరిలో బీజేపీ అద్భుతం సృష్టిస్తుందా ?

తిరుపతి లోకసభ స్థానానికి ఉప ఎన్నిక  ఏప్రిల్ 17 న జరగ నుంది. రాజకీయ పార్టీలు పోటీకి సిద్ధమౌతున్నాయి. వైసీపీ ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ ఆకస్మిక మరణం తో ఈ ఉప ఎన్నిక జరగ బోతోంది. ఈ ఉప ఎన్నికలో జనసేన పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతోందని తొలుత ప్రచారం జరిగినప్పటికీ చివరికి బీజేపీ యే …

జయలలిత ఇంగ్లీష్ తో ఇబ్బందులు !

దివంగత నేత,తలైవి జయలలితకు ఆంగ్లభాషపై అద్భుతమైన పట్టు ఉండేది.తెలుగు, తమిళం, కన్నడం హిందీ కూడా బాగానే మాట్లాడేవారు. సినిమా పరిశ్రమలో ఉండగా ఆ భాషలను ఆమె నేర్చుకున్నారు. ఆమె 1984 లో రాజ్య సభకు నామినేట్ అయ్యారు. అక్కడ కూడా ఆమె తన భాషా పాండిత్యాన్ని ప్రదర్శించి ప్రశంసలు పొందారు. ఒకరోజు రాజ్యసభలో జయలలిత ఆంగ్లంలో …

గుడినే ఆసుపత్రిగా మార్చేశాడు !

Taadi Prakash  ……………………………  ఐదారువారాలు కష్టపడి బెతూన్ ఒక పాత గుడిని ఆస్పత్రిగా మార్చారు. మెరుగైన సౌకర్యాలతో ఒక మోడల్ ఆస్పత్రిగా తీర్చిదిద్దారు. ఆయనో సుత్తి తీసుకుని వైద్యపరికరాలు తయారీలో కమ్మరివాళ్లకి సాయపడ్డాడు. “ఒక మంచి సర్జను కావాలంటే, ఒకే సమయంలో కమ్మరి, వడ్రంగి, దర్జీ, మంగలి అన్నీ కాగలగాలి“ అనే వారు బెతూన్. వేల …

నువ్వు లేవు… నీ త్యాగం నిలిచి ఉంది !

Taadi Prakash ……………………………..  GUERILLA DOCTOR NORMAN BETHUNE———- పొద్దున్నే ఫేస్బుక్లో జయదేవ్ గారి కార్టూన్ suprise చేసింది. ఒక స్టెతస్కోప్ మధ్య ఉయ్యాల లాంటి మాస్క్ లో భూగోళం!మరొకటి: మాస్క్ వేసుకున్న పెద్ద లేడీ డాక్టర్ బొమ్మ. వెనకాల వందల చుక్కలు. ఎన్లార్జి చేస్తే వాళ్లంతా డాక్టర్లు! కరోనా పేషెంట్ల సేవలో ప్రాణాలు కోల్పోయినవాళ్లు. …

కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ ఇవ్వనందుకు నిరసనగా……. 

పై ఫొటోలో కనిపించే మహిళ పేరు …లతికా సుభాష్. కేరళ మహిళా కాంగ్రెస్ విభాగం మాజీ అధ్యక్షురాలు. పార్టీ తనకు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు టిక్కెట్ ఇవ్వలేదని నిరసన తెలియజేస్తూ తిరువనంతపురం పార్టీ కార్యాలయం ముందు శిరోముండనం చేయించుకున్నారు. పార్టీ లో మహిళలకు జరుగుతున్న అన్యాయాన్ని సోనియా దృష్టికి తీసుకెళ్లారు. పార్టీ 86 మందితో …

ఆయనొకలా అనుకుంటే …పార్టీ మరోలా అనుకుంది !!

బాలీవుడ్‌ నటుడు మిథున్‌ చక్రవర్తికి బీజేపీ టిక్కెట్ దక్కలేదు.అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేయాలని ఆశపడిన మిదున్ చక్రవర్తికి నిరాశే మిగిలింది. మిథున్‌ ఇటీవలే బీజేపీలో చేరారు. మీడియా మిథున్‌ చక్రవర్తే కాబోయే సీఎం అభ్యర్థి అని ఊదరగొట్టింది.కానీ పార్టీ మాత్రం టిక్కెట్ ఇవ్వలేదు. కొద్దీ రోజుల క్రితమే మిథున్ ‌ ప్రధాని నరేంద్రమోడీ సమక్షంలో పార్టీలో చేరారు. …

ఎమ్మెల్యేలను చితక్కొట్టిన పోలీసులు

బీహార్ అసెంబ్లీ లో ఇవాళ నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. విపక్ష ఎమ్మెల్యేలపై పోలీసులు దాడి చేసారు.కిక్ పంచ్ లతో ఎమ్మెల్యేలను కొట్టారు. పోలీసులకు  ప్రత్యేక అధికారాలు కల్పించే ‘‘బీహార్ స్పెషల్ ఆర్మ్‌డ్ పోలీస్ బిల్ 2021’’ను ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.కొద్దీ రోజుల క్రితం అసెంబ్లీ సమావేశంలో విపక్ష  ఆర్‌జేడీ ఎమ్మెల్యేలు ఆ బిల్లు ప్రతులను …
error: Content is protected !!