వారి సాహసాన్ని మెచ్చుకోవాల్సిందే !

Great success………………………………………. ఎనిమిది మంది వికలాంగుల బృందం సియాచిన్ హిమశిఖరాన్ని అధిరోహించి  ప్రపంచ రికార్డు సృష్టించింది. సియాచిన్ హిమనీనదం వద్ద 15,632 అడుగుల ఎత్తులో ఉన్న కుమార్ పోస్ట్‌కు రెండురోజుల క్రితం ఈ బృందం చేరుకుంది. వికలాంగుల బృందం ఈ సాహసం చేయడం ఇదే ప్రధమం.  ప్రపంచంలోనే క్లిష్టమైన హిమనీనదాల్లో సియాచిన్‌ హిమనీనదం ఒకటి. భారత …

రామప్ప నంది ఠీవే వేరు !

రామప్ప ఆలయంలో శిల్పకళ చూసేందుకు రెండు కనులు చాలవు. ఆలయంలో స్థంభాలు,పీఠములు, మండపం, గర్భాలయ ప్రవేశద్వారం, ద్వార బంధనం, మకరతోరణాలు అర్థమండపాలు, ప్రదక్షిణాపధం,మదనికలు,శాసన శిల్పం వేటికవే సాటి లేని అద్భుతాలు.  ప్రతి శిల్పంలోను ఒక ప్రత్యేకత కనిపిస్తుంది. అయితే వీటన్నింటి కంటే భిన్నమైనది రామప్ప నంది విగ్రహం. దేశంలోని పలు నిర్మాణ శైలులలో నంది విగ్రహాలు …

సరిహద్దుల్లో ఆఫ్ఘన్ల పడిగాపులు !

ఆఫ్ఘనిస్థాన్ ప్రజలు వేల సంఖ్యలో దేశం వీడి వెళ్లేందుకు పొరుగు దేశాల సరిహద్దుల్లో పడిగాపులు కాస్తున్నారు. ఈనెల ఆరున ఒక ఉపగ్రహం తీసిన చిత్రం ద్వారా ఈ విషయం బయట పడింది. అఫ్ఘాన్‌-పాక్‌ సరిహద్దు(చమన్‌ బార్డర్‌, టోర్ఖమ్‌)ల వద్ద వేల మంది అఫ్ఘాన్లు ఆ దేశం లోకి ప్రవేశించేందుకు గుమికూడి ఉన్న దృశ్యాలు కనిపించాయి. అలాగే షేర్‌ఖాన్‌(అఫ్ఘాన్‌-తజ్‌కిస్థాన్‌), ఇస్లాం ఖాలా(అఫ్ఘాన్‌-ఇరాన్‌) …

గంప మల్లయ్య గుహల్లో ఏముంది ?

ఆ కొండ పేరు గంప మల్లయ్య కొండ.. ఆ కొండ గుహల్లో మల్లయ్య స్వామి వెలిశాడని చెబుతుంటారు. ఆ కొండ చుట్టూ అటవీ ప్రాంతం. ఏడు కొండలు దాటి వెళితే కానీ గంప మల్లయ్య కొండకు చేరుకోలేం. అనంతపురం జిల్లా శింగనమల మండలం చిన్నజలాల తరిమెల గ్రామాల మధ్య ఉంది ఆ కొండ. స్వామి ఆలయానికి …

పటేల్ రొట్టె విరిగి నేతిలో పడిందా ?

ఎవరూ ఊహించని విధంగా భూపేంద్ర భాయ్ పటేల్ గుజరాత్ కొత్త ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు.మొదటిసారి గెలిచిన ఎమ్మెల్యే ఏకంగా సీఎం కావడం అంటే అంత ఆషామాషీ వ్యవహారం కాదు. ఆయన అదృష్టమల్లా ఆయన పటేల్ కావడం .. పాటీదార్ వర్గం ఓట్లు గంపగుత్తగా పడతాయన్న ఆలోచన బీజేపీ చేయడమే. గతంలో కాంగ్రెస్ ముఖ్యమంత్రులను తరచుగా మారుస్తుండేది.అప్పట్లో “అదీ …

ప్రకాశం లో పుట్టి సుప్రీంలో అత్యున్నత పదవికి …

సీనియర్ న్యాయవాదిగా చేస్తూ బార్ కౌన్సిల్ నుంచి నేరుగా సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఎదిగిన కొద్దిమందిలో పమిడిఘంటం శ్రీ నరసింహ ఒకరు. ప్రకాశం జిల్లా లోని అద్దంకి మండలం మోదేపల్లి గ్రామంలో జన్మించిన పీఎస్‌ నరసింహ చదువంతా హైదరాబాద్‌లోనే సాగింది. బడీచౌడీలోని సెయింట్‌ ఆంథోనీ స్కూల్‌లో, నిజాం కళాశాలలో ఆయన విద్యాభ్యాసం చేశారు.  1988 లో ఎల్‌ఎల్‌బి …

ఆంగ్లంలోని చట్టాలతో అయోమయం !

Govardhan Gande ………………………………. చట్టం వివాదాలను పరిష్కరించాలి. అంతరాలను తొలగించాలి. సామాజిక జీవనాన్ని సులువుగా మార్చివేయగలగాలి. అంటే ఆ చట్టం అందరికీ అర్ధమయ్యే భాషలో రూపుదిద్దుకోవాలి. అదే ప్రజల చట్టంగా మిగిలిపోతుంది. కానీ మన చట్టాల్లోని భాష ఈ లక్ష్యాలకు అడ్డు పడుతున్నట్లుగా కనిపిస్తున్నది. పండితులు కూడా జుట్టు పీక్కునే రీతిలో చట్ట పరిభాష ఉంటున్నది. …

లక్షల కోట్లు ఖర్చు పెట్టి సాధించిందేమిటి ?

Govardhan Gande ……………………………………….. “ఉగ్ర”భూతాల సృష్టికర్త అమెరికా అనే సంగతి అంతర్జాతీయ మీడియాకు తెలుసు. ప్రపంచ దేశాల నాయకత్వాలకూ తెలుసు. కానీ ఎవరూ ప్రశ్నించరు. ఎవరికీ అంత ధైర్యం లేదు. అంత సాహసం చేయలేరు. ఎందుకంటే.. ఎవరి అవసరాలు వారివి. ఎవరి ప్రయోజనాలు వారివి. ఎవరి పరిమితులు వారివి. ఎవరి భయాలు వారివి.అన్నిటి కంటే “పెద్దన్న” …

త్రిభాషా సూత్రం లోని ఆంతర్యం ?

Govardhan Gande………………………………………….. జీవితానికి పెద్దగా ఉపకరించని ఓ భాషను నేర్చుకోవడంలో ఓ విద్యార్థి ఎంత సమయాన్ని కోల్పోతున్నాడు?అదే సమయాన్ని జ్ఞానం పెంపొందే అంశాలపై వెచ్చిస్తే ఆ విద్యార్థి పొందే వ్యక్తిగత ప్రయోజనం, సమాజ ప్రగతికి ఉపకరిస్తుంది కదా. ఈ దిశలో ఆలోచించవలసిన పాలకవర్గం ఓ భాషను తప్పని సరిగా నేర్చుకోవలసిందే నని నిర్ణయించడం ఉచితమైన పనేనా? …
error: Content is protected !!