ముందెన్నడూ లేని విధంగా ఏపీ ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు అసెంబ్లీ లో దూకుడుగా వ్యవహరిస్తున్న తీరుపై టీడీపీ వర్గాల్లో ఆనందం వ్యక్తమౌతోంది. ఆయన అభిమానులైతే సంబరపడుతున్నారు. చంద్రబాబు ఇదే శైలి లో వ్యవహరిస్తే వచ్చే ఎన్నికల్లో టీడీపీ దే విజయమని చెప్పుకుంటున్నారు. నేతల తీరుని బట్టీ కార్యకర్తలు కూడా దూసుకుపోతుంటారు. ఏపార్టీలో అయినా …
December 3, 2020
కొవిడ్-19 నేపథ్యంలో మామూలుగా తిరిగే రైళ్లను నిలిపివేసి ప్రత్యేక రైళ్లను రైల్వే శాఖ నడుపుతోంది. ఈ ప్రత్యేక రైళ్ల పేరిట ప్రయాణీకులనుంచి అధిక చార్జీలను వసూలు చేస్తోంది. దాదాపు ఓ వంద మేరకు ఇలా ప్రత్యేక రైళ్లు నడుస్తున్నాయి. ప్రత్యేక రైళ్లు నడుపుతున్న రైల్వే మామూలు రైళ్లను ఎందుకు నడపదో అర్ధం కానీ విషయం. కోవిడ్ …
December 2, 2020
జి హెచ్ ఏం సి … ఎన్నికల నేపథ్యంలో కొన్ని టీవీ ఛానెళ్లు ఓటు వేయడానికి ఆసక్తి చూపని వారి మీద అనుచితమైన వ్యాఖ్యలు చేశాయి. రాజకీయ నాయకుల కంటే ఘోరంగా మాట్లాడాయి. ఓటు వేయని దద్దమ్మలు, పోలింగ్కి దూరంగా వున్న చవటలు, సెలవు ఎంజాయ్ చేశారు కానీ ఓటేయడానికి రాలేని సన్నాసులు, బద్ధకజీవులు … అంటూ …
December 2, 2020
మంచు కొండల నడుమ, పవిత్ర నదీ ప్రవాహల సరసన,కేదారనాథుడి సమక్షంలో గుహల్లో ధ్యానం చేయాలనుకుంటున్నారా ? ప్రాపంచిక ఒత్తిళ్లు, చిక్కులను మరిచి ఒకటీ రెండు రోజుల పాటు ధ్యానంలోకి వెళ్లడం ఒక గొప్ప అనుభూతిని అందిస్తుంది. ధ్యానం శరీరానికి, మనసుకు కొత్త శక్తిని అందిస్తుంది. ఇపుడిపుడే గుహల్లో ధాన్యం చేసే ప్రక్రియ పాపులర్ అవుతోంది. ఆమధ్య …
December 2, 2020
జయలలిత నెచ్చెలి శశికళ కొద్దీ రోజుల్లో జైలునుంచి విడుదల కాబోతోంది. ఇటీవలే జరిమానా మొత్తం రూ.10కోట్ల 10 వేలు చెల్లించడంతో చిన్నమ్మ విడుదలకు మార్గం సుగమమయింది. శశికళ జైలునుంచి వచ్చాక సైలెంట్ గా ఉంటారా ? మళ్ళీ రాజకీయాల్లోకి వస్తారా ? లేదా అనేది ఇంకా సస్పెన్సుగా నే ఉంది. 2017 లో శశికళ కర్ణాటక …
December 2, 2020
Sheik Sadiq Ali ………….. జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం మైలారం సమీపంలోని నల్లగుట్టలు ఒక ప్రత్యేకతను సంతరించుకున్నాయి. ఇక్కడ వెలసిన సున్నపు గుహలు తెలంగాణా మరెక్కడా కనిపించవు. ప్రాచీన శిలాయుగానికి చెందిన అనేక రాతి పనిముట్ల ఆనవాళ్లు ఇక్కడ కనిపిస్తున్నాయి. ఈ గుట్టలు ఒకనాటి ఆదిమానవుల ఆవాసమే అని చరిత్రకారులు భావిస్తున్నారు. భూమికి 300 అడుగుల …
November 29, 2020
శివుడు మహాజ్యోతి రూపంలో సాక్షాత్కరించిన రోజు అరుణాచలం కొండమీద దీపం వెలిగిస్తారు. అత్యంత వైభవోపేతంగా జరిగే ఈ ఉత్సవం 3 వేల సంవత్సరాల ముందునుంచే జరుగుతోందని చరిత్ర కారులు చెబుతున్నారు. ఈ ఉత్సవాన్నితమిళ కార్తీక మాసంలో (నవంబరు 15 – డిసెంబరు 15) 10 రోజులపాటు పెద్ద ఎత్తున నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. పదవ రోజు …
November 29, 2020
ఎన్నికల ఫలితాలు ఏమాత్రం అనుకూలంగా లేకపోయినప్పటికీ …ఓడిపోయానని స్పష్టం గా తేలినప్పటికీ అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు ట్రంప్ వైఖరిలో మార్పురావడం లేదు. ఎలాగైనా జో బైడెన్ కు అడ్డం పడాలనే ప్రయత్నాలు చేస్తున్నారు. ట్రంప్ వ్యవహార శైలి పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నప్పటికీ ఆయన బేఖాతర్ చేస్తున్నారు. మరోపక్క మూడు మిలియన్ డాలర్లు ఖర్చు పెట్టి కోర్టుల్లో రీకౌంటింగ్ చేపట్టాలని వేసిన కేసుల వలన మళ్ళీ కౌంటింగ్ జరిగింది. ఫలితాలు చూస్తే బైడెన్ మెజారిటీ మరింత …
November 29, 2020
పంచ సరోవరాల్లోని ఒకటైన ‘పుష్కర్ సరోవరం’ రాజస్థాన్ లోని అజ్మీర్ జిల్లాలో ఆరావళి శ్రేణి కొండల నడుమ ఉంది. ఈ సరోవరం క్రీస్తుపూర్వం 4 వ శతాబ్దం నాటిదని అంటారు. కాలక్రమేణా ఈ సరస్సు రూపురేఖలు మారుతూ వచ్చాయి. సరస్సు దగ్గర భక్తులు స్నానాలు చేసేందుకు ఘాట్లు కట్టించారు. సరస్సు చుట్టూ దాదాపు 500 చిన్నచిన్న ఆలయాలు …
November 28, 2020
error: Content is protected !!