ఈ మురుగేషన్ సామాన్యుడు కాదు !

రమణ కొంటికర్ల ……………………………………….  సక్సెస్ స్టోరీలు వినే కొద్దీ విన బుద్ధి అవుతుంటాయేమో. కాలమాన పరిస్థితుల వల్ల అచేతనమైన మెదళ్లను.. హృదయాలను తట్టిలేపి స్ఫూర్తి రగిలిస్తాయేమో..?  అలా అని అవేమంత పెద్ద విజయాలు కాకపోవచ్చు… కానీ పట్టుదల ఉంటే ఏ జీవికి లేని జ్ఞానసంపదను సంతరించుకున్న మనిషి ఏదైనా చేయగలడు అనేందుకు మాత్రం నిదర్శనాలే. అదిగో …

ఆ డెత్ వ్యాలీ మిస్టరీ ఏమిటో ?

అమెరికాలోని కాలిఫోర్నియా కు దగ్గర్లో ఒక పెద్ద లోయ ఉంది. ఈ లోయలో ఒకప్పుడు  విశాలమైన సరస్సు ఉండేది. కాలక్రమంలో అది ఎండిపోయింది. ఒట్టి లోయ మాత్రమే మిగిలింది. ఆత్మహత్యలు చేసుకోవాలనుకునే విఫల ప్రేమికులు ఆ లోయ వద్దకు వెళ్లి దూకి చనిపోయేవారు. దీంతో ఆ లోయకు ‘డెత్ వ్యాలీ’ అనే పేరు వచ్చింది. ఈ …

బీజేపీ కి జనసేన రామ్ రామ్ ?

బీజేపీ కి గుడ్ బై చెప్పాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ యోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమం లోనే తిరుపతి పార్లమెంట్ బరిలోకి పార్టీ అభ్యర్థిని దించి తమ సత్తా చాటుకోవాలని భావిస్తున్నట్టు సమాచారం. బీజేపీ నేతల వైఖరి పట్ల పవన్ విసిగిపోయారని అంటున్నారు. వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా పవన్ కళ్యాణ్ మాటలు కూడా ఇవే …

నందిగ్రామ్ లో వార్ వన్ సైడ్ అవుతుందా ?

పశ్చిమ బెంగాల్ సీఎం, తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ ఈ సారి నందిగ్రామ్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు.దీంతో అందరి చూపు నందిగ్రామ్ పై కేంద్రీకృతమైంది. అక్కడి ఎన్నిక ఉత్కంఠ ను రేపుతోంది. దీదీ 2011,2016 అసెంబ్లీ ఎన్నికల్లో భవానీపూర్  నియోజక వర్గం నుంచి విజయం సాధించారు.2011లో తొలిసారిగా సీఎం పీఠాన్ని కైవసం చేసుకున్నారు. …

రాజధాని మార్పుకు ఓటర్లు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారా ?

విశాఖ, విజయవాడ, గుంటూరు మునిసిపల్ కార్పొరేషన్ల ఓటర్లు ఇచ్చిన తీర్పుతో ఇక అమరావతి అంశం మరుగున పడి విశాఖ రాజధానిగా మారే మార్గం సుగమం అయినట్టేనని వైసీపీ వర్గాలు భావిస్తున్నాయి. ప్రతిపక్ష నేత చంద్రబాబు కూడా అమరావతి రాజధానిగా ఉండాలో వద్దో తేల్చుకోండని ..ఈ ఎన్నికలు రెఫరెండం అని  పదేపదే చెప్పారు. ఇంకో అడుగు ముందుకేసి …

వీల్ చైర్ లోనే దీదీ ఎన్నికల ప్రచారం !

తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కాలికి ఫ్రాక్చర్ అయిన కారణంగా వీల్ చైర్ లోనే ఎన్నికల ప్రచారం చేయబోతున్నారు. నందిగ్రామ్ లో తోపులాట సందర్భంగా దీదీ కాలుకి గాయమైంది.తర్వాత ఆమె కోల్‌కతా ఆసుపత్రిలో చికిత్స పొందారు. డాక్టర్లు మరో రెండు రోజులు రెస్ట్ అవసరమని చెప్పినప్పటికీ ఆమె డిశ్చార్జ్ అయి …

వర్గీస్ కురియన్ తో ఒక రోజు !

Taadi Prakash ………………………………………..  The Father of Indian White Revolution………. అర్థరాత్రి… హైవే… చీకటినీ, చినుకుల్నీ చీల్చుకుంటూ బస్సు దూసుకుపోతోంది.గుజరాత్ వెళ్తున్నాం మేమంతా. అది 1985 చివరిలో. విజయవాడ ‘ఉదయం’ దిన పత్రికలో చీఫ్ సబ్ ఎడిటర్ని నేను. మరో 40 మంది విజయవాడ పత్రికా విలేకరులు. ఖేడా జిల్లాలోని ఆనంద్ అనే చిన్నపట్టణానికి …

అసెంబ్లీ లో ఎమ్మెల్యే ఆత్మహత్యా యత్నం !

ఒడిశా బీజేపీ ఎమ్మెల్యే సుభాష్ చంద్ర పాణిగ్రాహి ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డారు. ఒడిశా అసెంబ్లీలోనే ఈ ఘటన చోటు చేసుకుంది. పాణి గ్రాహి  శానిటైజర్ తాగి ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించడంతో తోటి సభ్యులు అడ్డుకున్నారు. దీంతో సభలోఉద్రిక్తత నెలకొంది. సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. రైతుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందని పాణిగ్రాహి ఆరోపించారు. రాష్ట్రంలో …

ఎన్నికల వేళ సీబీఐ నోటీసులు..టెన్షన్ లో దీదీ !

అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ అధికార పార్టీ తృణమూల్ కాంగ్రెస్ ను సమస్యలు చుట్టుముడుతున్నాయి. ఆసుపత్రిలో చేరి దీదీ ఎన్నికల టెన్షన్ లో ఉండగా సీబీఐ,ఈడీ పార్టీ నేతలకు నోటీసులు ఇస్తున్నాయి. ఎన్నికల సమయంలోనే విచారణ సంస్థలు నోటీసులు ఇవ్వడం రాజకీయంగా ఆ పార్టీ ని దెబ్బతీసే లక్ష్యంతో జరుగుతున్నాయనే విమర్శలు కూడా లేకపోలేదు.బొగ్గు కుంభకోణం కేసులో  …
error: Content is protected !!